ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది.
‘స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అధిష్ఠానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి, మంత్రులు ముందుకెళ్తారు’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ వెల్లడించారు.
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.
ప్రభుత్వ, పార్కు స్థలాల కబ్జాపై చట్టపరమైన చర్యలు తప్పవని టౌన్ ప్లానింగ్ అధికారి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎంఆర్ కాలనీలో ఉన్న పార్కు స్థలం కబ్జ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. నియోజకవర్గానికి సంబంధం లేని, స్థానికులు కాని డిప్యూటీ సీఎం సహా ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, కాంగ్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దొరికినవాళ్లను దొరికినట్టు ఈడ్చిపారేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఎవరినీ చూడకుండా అడ్డుకున్నా�
Jubilee Hills By Election | ఎక్కడైనా పోలింగ్ కేంద్రంలో పోల్ చీటీలతోపాటు చీరలు పంచడం మీరు చూశారా? ఎన్నడైనా పార్టీ జెండా ఉన్న టీ-షర్టులు వేసుకుని పోలింగ్ కేంద్రం వద్ద చీటీలిస్తారని అనుకున్నారా?
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే జరిగింది. 20 వేల దొంగ ఓటర్లు, 20 వేల నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి గెలుపు కోసం బరితెగ�
Jubilee Hills By Election | చెదురుమదురు ఘటనలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంచనా వేసినట్టుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ సుస్పష్టం అయింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చే�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తున్నది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి 6 నెలల్లోనే రూ.45,162 కోట్ల రుణా
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ నేతలు ఎన్నికల్ కోడ్ను ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు డబ్బు సంచులతో ఓటర్లను ప్�