బడ్జెట్ కేటాయింపుల్లో అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్రావు విమర్శించారు. 2024-25 బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య వ్యత్యాసం రూ.59,231 కోట్ల (20.3 శాతం) ద్రవ్యలోటు (డెఫ�
గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఇన్చార్జి ఐటీడీఏ పీవో యువరాజ్ అన్నారు. సోమవారం పీవో క్యాంపు కార్యాలయంలో అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని రూ.200 కోట్ల విలువజేసే ఖరీదైన బంగ్లాకు సంబంధించి ఆస్తి వివరాల్ని రాజీవ్ చంద్రశేఖర్ దాచిపెట్టారని, ప్రజా�
పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. ఒప్పందాలు మాత్రం లక్షల కోట్ల స్థాయిలో ఉన్నట్టు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్కు వచ్చిన పెట్టుబడులు చూస్తే మాత్రం షాక�
‘పాలిచ్చే బర్రెను అమ్మి దొంగ దున్నపోతును కొనుక్కున్నట్టు’ అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. మంచి దున్నపోతు అయితే నాగలి దున్నడానికైనా పనికొచ్చేది. కానీ ఈ దొంగ దున్నపోతు మోపులకు మోపులు, మూటలు మేయడానికి తప్�
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఒడ్డున కూర్చుండి ఎన్నయినా మాట్లాడవచ్చును. పగ్గాలు చేతపుచ్చుకొని బండి నడిపించినప్పుడే ఆ మాటల పస ఏంటో తేలిపోతుంది. తెలంగాణ తొల�
Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
రాష్ట్రంలో రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తున్నదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది.
Telangana | రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ భూదాహం ఇప్పట్లో తీరేలా లేదు. లగచర్ల మొదలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేదల భూములే లక్ష్యంగా ప్రభుత్వం భూపంజా విసురుతూ వస్తున్నది. తాజాగా చేవెళ్ల మండలం ఆలూరు రైతుల న�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి రైతు సభ అట్టర్ఫ్లాప్ అయ్యింది. తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. ఆ రైతులపైనే వివక్ష చూపటంపై అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, స్కీంలకు గండి కొట్టి.. స్కాంలను ప్రోత్సహిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తున్నదని, అన్ని వర్గాలనూ మోసం చేసేలా ఉన్నదన�