తాండూరు నియోజకవర్గ కాం గ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్లు ఉన్నా ఇప్పటి నుంచే వచ్చే ఎన్ని కల్లో బరిలో నిలిచేందుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి-ఎమ్మెల్యే బు య్యని
విజన్లేని నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్
అబద్ధాల పునాదుల మీద ఏ ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించలేమని, నిజాలను నికార్సుగా ప్రజల ముందు పెడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఎఫ్ఆర్బీఎం పరిమితికి �
పంజాబ్ కాంగ్రెస్లో తీవ్ర అసమ్మతి చిచ్చు రాజుకుంది.2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్లో చేపట్టిన సంస్థాగత నియామకాలు పార్టీలో అసమ్మతికి దారితీశాయి.
'మాకు హరీశ్రావు ఫోన్ చేశారు. మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే మేము గన్పార్క్ నుంచి వెళ్లిపోయినం. అధికారిక కార్యక్రమంలో ఉన్నం కాబట్టే ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్టు చేస్తే మాకేం సంబంధం?'
Adilabad | ‘మా పొట్టగొట్టి పరిశ్రమలు పెడ్తరా? ఇప్పటికే ఒకసారి భూములిచ్చినం.. మరోసారి భూములెట్ల ఇయ్యాలి? మేం సాగు చేసుకొని బతుకాలా వద్దా? బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం’ అని ఆదిలాబాద్లోని ఇండస్ట్రియల్ కారిడార్ �
కాంగ్రెస్ మంత్రులు ‘బస్తీ మే సవాల్' అంటూ తొడగొట్టారు. ‘తెలంగాణభవన్కే వస్తాం.. దేఖ్ లేంగే’ అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకొని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాల్సిందేనని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి పాలన అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికతోనే నిలిచిపోయింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే లో దరఖాస్తులు తీసుకున్న ప్రభుత్వం రుణాల ఊసే ఎత్తడం లేదు. అప్పట్లో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భా�