Madhusudhana Chary | పరిపాలకుడు విజ్ఞుడై ఉండాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. విజ్ఞుడై ఉంటే సృజనాత్మకత సాధ్యమైతని తెలిపారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
PCB | కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్�
Rangareddy | జిల్లా పరిధిలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలుపగా.. ఆ ప్రక్రియ శాస్త్రీయం గా జరగలేదని అధికారులు ఇష్టానుసారంగా చేశారని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి బీర్ల స్టాక్ పెంచడం మీద ఉన్న శ్రద్ధ రైతులకు అవసరమైన యూరియా స్టాక్ పెంచడంపై లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డిస్టిల
Vivek Venkataswamy | కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్కు మంగళవారం సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో నిరసన సెగ తగిలింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పట్టణంలో అభివృద్ధిపై స్థానికులు నిలదీయగా, రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా �
KTR | పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదుపుతున్నారని, ఇది ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే కుట్ర అని ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. జిల్లాల పునర్విభ�
హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజాపాలన పేరుతో పబ్బం గడుపుకొంటూ మోసం చేసిన ఆ పార్టీ పతనం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధి�
జోగుళాంబ గద్వాల జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఓ అధికారిణికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. మొదట తన కుమారుడితో ఫోన్ చే యించి తర్వాత తానే
ఇల్లెందు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్కు చెందిన 150 కుటుంబాలు, ఐదుగురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, ని�
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు.
DA | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిపడిన డీఏ (కరువు భత్యం)లలో ఒకటి విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏల సంఖ్య మళ్లీ ఐదుగానే మిగిలిపో
Hyderabad | జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ను ఫ్రీజోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వవస్థీకరణ అసలు స్వరూపం, అ�