అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్న
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందని ద్రాక్షలా మారింది. మొకజొన్న కొనుగోలు కేంద్రాల్లో మార్ఫెడ్ ద్వారా క్వింటాకు రూ.2,410 చెల్లిస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో వాస�
బీఆర్ఎస్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో పెద్ద వేదికతో పాటు పది వేల మంది
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
మోసపూరిత హామీలతో దగా చేసిన కాంగ్రెస్ను కడిగిపారేసేందుకు రైతులు కదం తొక్కుతున్నారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఓరుగల్లు వేదికగా నిర్వహిస్తున్న ‘రైతు సంగ్రామ సదస్సు’కు వేలాది దండుకట్
రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దికుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాల్లేవని ధ్వజ�
వరంగల్ గడ్డమీద రైతు డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ రైతులను పచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరంగల్ గడ్డపై రైతు డిక్లరేషన్ అంట
Congress | రోజురోజుకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతా భావం పెరిగిపోతుంది. వరంగల్ వేదికగా రేపటి రైతు సంగ్రామ సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న జెండాలు, తోరణాలను జీడబ్ల్యూఎంసీ సిబ్బంది తొలగించారు.
Land Rates | నమ్మి ఓట్లేసిన ప్రజలపై మరో పిడుగు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో భూములు, ఆస్తుల మార్కెట్ విలువల పెంపునకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభుత్వ నిబంధ�
ఎస్సీ గురుకుల సొసైటీ చరిత్రలోనే మొదటిసారిగా నాన్ ఐఏఎస్, నాన్ గ్రూప్-1 ఆఫీసర్ను సెక్రటరీగా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అకడమిక్స్ నుంచి వచ్చిన అధికారికే సెక్రటరీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల