పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయిన సగానికిపైగా గృహాలను అర్హులకు ఉచితంగా పంపిణీ చేశారు. కానీ �
’ఇంట్లో ఈగలు తోలలేనోడు.. పొరుగూరికి పోయి పొలిమేరలు దాటిస్తానన్నట్టు’ ఉన్నది సీఎం యవ్వారం. సదువు శారెడు.. బల్పాలు దోశెడు అన్నట్టు.. ఇక్కడ పాలనను గాలికొదిలేసి సీఎం, మంత్రులు ఢిల్లీ విమానాలు ఎక్కడం, దిగడమే పన�
Gram Panchayats | స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ‘కరెంట్' షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీల ఆరు నెలల కరెంట్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్ పరివార్ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ �
Shehzad Poonawalla : బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బీజేపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా �
Adilabad Industrial Park | అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని నేషనల్ హైవే దగ్గర వరద ప్రవాహాన్ని గమనించిన మంత్రి సమస్యను వదిలేసి ఫొటోల కోసం తాపత్ర య పడ్డారు. ఫొటోగ్రాఫర్కు ఏ యాం గిల్లో ఫొటో తీయాలో తానే స్వ యం�
Revanth Reddy | ‘ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణ యం, కొత్త పథకం, ప్రధాన కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియామకాలు, వివాదాస్పద అంశాలు, ప్రజల్లో చర్చకు దారితీసే చర్యలు.. ఇలాంటివన్�
పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా గత కేసీఆర్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి కాంగ్రెస్ పాలనలో పైరవీకారుల పాలవుతున్నాయి. కేసీఆర్ హయాంలో లబ్ధిదా�
తమ వార్డు అభివృద్ధి విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కౌల్సిలర్ భర్త, ఎంఐఎం నాయకుడు చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు.
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.802.92 కోట్లు అవసరమంటూ నిపుణుల కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గురువారం సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్�
బీజేపీ పాలిత గుజరాత్లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతుల�
ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నగరం దేశంలోనే స్వర్గధామం. ఐదారేండ్ల క్రితం వరకూ గ్లోబల్ మ్యాప్పై అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియల్టీ ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా మారింది.
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ మోసాల పరంపర కొనసాగిస్తున్నది. ఉద్యోగాలివ్వండి.. నోటిఫికేషన్లు జారీచేయండి మహాప్రభో అంటూ నిరుద్యోగులు మొత్తుకుంటుంటే నిమ్మకు నీరెత్త