రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం గత అసెంబ్లీ స మావేశాల్లో కొత్తగా తీసుకొచ్చిన ‘టూరిజం పాలసీ 2025-30’ అటకెక్కింది. ఈ పాలసీ అమలులో సీఎం రేవంత్రెడ్డితోపాటు సంబంధిత శాఖ మంత్రి, అధికారులు పూర్తిగా నిర్లక్
కాంగ్రెస్ పాలనలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో భారీగా కోత విధించారు. జిల్లాలో రెండు రకాల చేప పిల్లలను చెరువుల్లో వేసేవారు. 2023 వరకు ఏటా 3 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదిలేవారు. అందులో 2 కోట్లు పెద్ద పిల్�
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రస్తుతం ద్రోహులే పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉప్పల్లోని మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్వీ సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమ నేపథ�
‘తెలంగాణ ప్రజలకు జై తెలంగాణ అంటే ఒక ఎనర్జీ, కానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాత్రం ఎలర్జీ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ �
బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ జలహక్కులకు పిండం పెట్టే ఆ కుట్రను ఆపేందుకు కేసీఆర్ ఉన్నారన�
Padi Kaushik Reddy | ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని చేసిన ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్�
Harish Rao | నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుందని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్రావు అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడని ఎద�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యాకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. 420దొంగ హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిల�
విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. పేద పిల్లలు చదివే సర్కారు బడులపై చిన్నచూపు చూస్తున్నది. పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం, ప్రగతిపై నిర్లక్ష్య
‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవం
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని చామలేడు గ్రామంలో అర్హులై ఉండీ ఇండ్లు మంజూరు కాని గుడిసెలను ఆయన పరిశ�
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీర�