జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తున్నది. ఎక్కడ ఏ నలుగురు కలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తున్నది. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరే�
జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ అడ్డూఅదుపు లేకుండా ప్రలోభాలకు తెరతీసింది. కొద్దిరోజులుగా నియోజకవర్గంలోని వాడవాడలా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు బహిరంగంగానే డబ్బులు పంచారు. ఓటుకు ఇంత.. ఏరియా�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానం వద్ద పరపతి కోల్పోయారా? నవంబర్ ‘విప్లవం’ ముంచుకొస్తున్న వేళ ముఖ్యమంత్రి ముఖం చూసేందుకు కూడా అధిష్టాన వర్గం ఇష్టపడడం లేదా? తాజా పరిణామాలతో ఈ సందేహాల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ ఉప ఎన్నికపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్�
నియోజకవర్గం పరిధి దాటి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే సూచీగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టంలో అంతా ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి
నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందకు అష్టకష్టాలు పడేది. వైకుంఠధామాలు లేక.. ఉన్నా వసతులు లేక ఇబ్బందులు పడేది. సిరిసిల్ల మానేరు నది తీరాన శ్మశాన వాటిక నిర్మించాలని నాలుగు దశాబ
మైనారిటీల పట్ల నిజమైన అభిమానం ఉండటం వేరు. వారిని వాడుకుని వదిలేయడం వేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరహాకు చెందిన నేత అయితే, కాంగ్రెస్ రెండో రకానికి చెందిన పార్టీ అని చెప్పాలి. స్వరాష్ర్టాన�
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ద్వారా తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశమ
ఫ్రస్ట్రేషన్లో అరిచే అరుపులకు, తిట్టే తిట్లకు ప్రజలు ప్రభావితం కారు. ఓట్లు పడవు. ఇది డిజిటల్ యుగం. ఎవరైనా పొరపాటు ఒక్కసారే చేస్తారు. పొరపాటు జరిగిందని తెలిశాక, దాన్ని సరిదిద్దుకొనే అవకాశం కోసం చూస్తారు.
Harish Rao | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ కపటనాటకాలకు తెర లేపిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. నోట్ల కట్టలు పంచి అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపి�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాల జోరు కొనసాగుతున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్, అతడి అనుచరులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. తమదైన ‘మార్క్' ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున�
రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిప�