Congress | ‘తాను చెడ్డ కోతి వనమంతా చెరిచింద’నేది సామెత. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరి కూడా అలాగే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హస్తం పార్టీతో చెయ్యి కలిపిన ఏ పార్టీ అయినా అంతిమంగా చెడినట్టేనన�
Telangana | సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి, ఆదాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో సుదీర్ఘచర్చ సాగినట్టు తెలుస్తున్న
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీల అమలును విస్మరించిందని మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకా డశ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్రోడ్డులో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవార�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అస్సాంలో వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. హిమంత బిశ్వశర్మ పాలనకు అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు. 126 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 102 సీట్లతో ఎన్డీఏ కూటమి వ�
దీదీ కంచుకోట బద్దలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొన్నది. అలా 15 ఏండ్లుగా ఎదురులేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి అధికారం ద�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 6న వరంగల్లో నిర్వహించనున్న రైతుసభను విజయవంతం చేయాలని ఆస్ట్రేలియా ఎన్నారై బీఆర్ఎస్ నేత అనిల్ బైరెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
S A Chandrasekhar | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధికారం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు ప�
KTR | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ సమయానికి రైతుబంధు వేయలేదని విమ�
మండుతున్న ఎండల వేళ.. నగరవాసులు చుక్క నీటి కోసం చుక్కలు చూస్తున్నారు.. నల్లా ఎప్పుడొస్తుందా.. అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఒక్కో చోట.. ఒక్కో తాగునీటి వ్యథ.. అంతులేని కథలా మారింది. కొన్ని ప్రాంతాల
కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలు సైతం ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చింది. మహా నగర పరిధిలో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో సామాన్యుడి ఇండ్లు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నియోజకవర్గంలో తన ప్రయివేటు సైన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నాడని, తప్పును వేలెత్తి చూపిన వారిపై దాడులు చేయిస్తున్నాడని, రెండున్నరేండ్లలో ఫొటోల
మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమమే తెలంగాణకు మణిహారమైందని, ప్రజా పాలనను తిరస్కరిస్తూ బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజా సమస్యలపై కొట్లాడుదామన
KTR | 14లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకే చీకటి జీవో 7ను తీసుకొచ్చారని మండిపడ