ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తోందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని చామలేడు గ్రామంలో అర్హులై ఉండీ ఇండ్లు మంజూరు కాని గుడిసెలను ఆయన పరిశ�
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోమారు సం చలన వ్యాఖ్యలు చేశా రు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో పర్యటించిన సందర్భంగా సర్కార్ తీర�
రాష్ట్రంలో వర్షాలు పడుతుండటం, ప్రజలు సమస్యలతో సతమతవుతుంటే సీఎం, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాహుల్గాంధీ ఇంటి ముందు పడిగాపులు కాస్తున్నారు.
రాజకీయాలంటే నటించడమేనని నిరూపిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, మన సీఎం రేవంత్రెడ్డి. ఈ ఇద్దరికి ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోయినా తాజాగా బీసీలు, ఓబీసీల కోసం కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామ
Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. . ప్రైవేటు హ్యాకర్లతో హీరో�
ఎన్నికల కోడ్ నిబంధనలు లేకున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను సిబ్బందిని పంపి మండల అధికారులు కావాలని తొలగించడం సరికాదని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం అన్నారు. శుక్రవారం గట్టుప్పల్ మండల కేంద
KTR | రేవంత్ రెడ్డి అపరిచితుడు సినిమాలో రాము, రెమో లాగా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ అరాచకాలు, దారుణాల నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేది ఒక్క కేసీఆర్ నాయకత్వమే అని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం నిర్వహించిన రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ కార్యక్రమంలో సీపీఐ, , కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా కలె�
KTR | మాజీ ఎంపీపీ సాయిలన్నకు జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దళిత వ్యతిరేకి కాంగ్రెస్ను గద్దె దించుదామని పిలుపునిచ్చారు.
KTR | రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బస్తా ఎరువు కోసం రైతు బతుకు బరువు చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, సంక్షేమపథకాలను కేవలం కాంగ్ర�
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో భూత్పూర్ మండ�
ప్రభుత్వ అధికారిక, ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప�