కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్�
‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజ
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత పోరుతో ‘హస్తం’ పార్టీ అపసోపాలు పడుతున్న విషయం తెలిసిందే. వివిధ నియోజకవర్గాల్లో నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతుండగా, పలు నియోజకవర్గాల్లో బహిర్గత మవుతు�
యూరియా కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బ్యాగు దొరకడం గగనమే అవుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. దొరకక దొరకక ఒక్క బ్యాగు దొరికితే అది ఏ మూలకూ సరిపోయే పరిస�
‘మూసీ అభివృద్ధి కోసం మొత్తం రంగం సిద్ధం చేసి, రూ. 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్, డీపీఆర్ తయారు చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంచనాను రూ.1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి పాల్పడుతున్నది. మూసీనది ప్�
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేంద్రంలోని ఎన్డీయే కూటమి రెండూ కలిసి బీసీలను నిండా ముంచాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పట్టా పుచ్చుకుంటే, బీజేపీ పీహెచ్డీ చేసింది. అయితే మోదీ, కాదంటే ఈడీ అనే మాట ఊరికే రాలేదు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బీజేపీ సర్�
రైతులకు సకాలంలో యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘యూరియా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? చేతకాకుంటే దిగిపోండి’ అంటూ మండిపడ్డాడు. అందుకు సంబంధి�
Increase Pensions | అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచి ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ , నందు డిమాండ్ చేశారు.
ప్రజా ప్రభుత్వం అని పేరుకు చెప్పుకొని డబ్బులు దండుకోవడానికి తప్ప..కాంగ్రెస్ నాయకులకు రైతుల గోస పట్టదు, ప్రణాళిక ఉండదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణ కేంద్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు అన్నారం రోడ్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయ�
తమకు న్యా యం చేయాలని నెలరోజులుగా ఎండనకా వాననకా ఆందోళన చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని బీటీఎన్జీవోలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువు�