ఉద్యమకాలం నాటి ఐక్యత లోపించడం వల్లనే నేడు రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడే పరిస్థితు లు వచ్చాయని సామాజిక, రాజకీయ విశ్లేషకురాలు ప్రొఫెసర్ దంటు కనకదుర్గ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప�
రాబందు ప్రభుత్వం పోయి.. రైతుబంధు సర్కార్ రావాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర�
ఎన్నికల సమయంలో ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో ఆరితేరిన కాంగ్రెస్ సర్కార్, మరో వంచనకు సిద్ధమైంది. టీచర్ల సర్దుబాటు పేరిట స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యారంగ ప్రక్షాళన మాట పక్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేయగా, రెండో త్రైమాసికంలో అంతకుమించి అప్పు తీసుకోబోతున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.21,0
నాడు కేసీఆర్ హయాంలో రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు తీసుకొస్తే.. నేడు రేవంత్ సర్కార్ సింగరేణి ఓపెన్కాస్ట్ మైనింగ్ పేరుతో రామప్ప గుడిని, చెరువునూ నామరూపాల్లేకుండా చేసే కుట్ర సాగ�
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చేస్తున్న భూకబ్జాలను అడ్డుకుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కత్తులతో దాడి చేస్తరా? అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను సీఎం రేవంత్ మెప్పుకోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దూషిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన పాలకులు అరుదు. ఆ అరుదైన వారిలో ముందు వరసలో ఉండే నాయకుడు కేసీఆర్. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని తన తొమ్మిదిన్నరేండ్�
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) 6వ మహాసభను గురువారం బాగ్�
Balka Suman | అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు అరెస్టులు, కేసులు కొత్త కాదని తెలిపారు.
Harish Rao | కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీమ్స్ ఏమీ రాలేదు కానీ అన్ని స్కామ్లే జరిగాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెసోళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారని.. ఓట్లు అయిపోతే మాయమవుతారని