జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. అభ్యర్థి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఎలాగైనా గెలువలేమని గుర్తించిన కాంగ్రెస్.. ఇప్పటికే ప్రతిపక్ష నేతలకు బెదిరింపులు, దాడులకు తెగబ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్కు ఎంఐఎం కీలక సమయంలో హ్యాండిచ్చింది. ఉప ఎన్నికలో పట్టు కోసం పరితపిస్తున్న రేవంత్రెడ్డికి ఝలక్ ఇచ్చినట్టుగా ప్రచారం నుంచి మొదలుకొని, మ�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణారహితంగా మాట్లాడటం ఆయన నైజం. ఎలాపడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడు�
పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టినట్టుంది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏరు దాటినంక బోడి మల్లన్న అన్న రీతిలో రెండేండ్
బీజేపీతో తనకు ఉన్న స్నేహబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రం తనకు సహకరిస్తున్నదని స్వయంగా ఆయనే తెలిపారు. నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు
Free Bus Scheme | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా ఇచ్చామని చెప్పుకుంటున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయచేసి ఫ్రీ బస్ పథకాన్ని తీసేయండని మహిళలే రోడ్డెక్కి �
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక రకరకాల జిమ్మిక్కు�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్న�
‘ఏఐసీసీ లింక్ దొరికింది. ప్రభాకరన్నకు డీసీసీ ఖాయమైనట్టే. త్వరలో అధిష్ఠానం పేరు ప్రకటిస్తుంది. బెల్లంపల్లి నుంచి డీసీసీ అధ్యక్షుడి పేరు ఒక్కటే పంపించామన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి గురించి బెల్లంపల్లి న�
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతున్నది. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు అన్నట్లుగా మంచి చెడూ తేటతెల్లం అవుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వాడుకున్న తీరుతో తీవ్ర అసంతృప్తిలో �
జూబ్లీహిల్స్లో ఓటమి భయం అధికార పార్టీని వెంటాడుతున్నది. ఆ సీటును ఎలాగైనా దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్, ఇతర పార్టీల కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేలా కాంగ్రెస్ శ్రేణు�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో పంపకాల పంచాయితీ మొదలైంది. డబ్బుల పంపిణీలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార కాంగ్రెస్ రూ.కోట్లను పంపకానికి తెచ్చింది. ఓటర్లను ప్రలోభపెడుతూ పంపక�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న రెండో ఉప ఎన్నిక ఇది. జూబ్లీహిల్స్ కన్నా ముందు 2024, మే నెలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరిగింది. అయితే ప్రభుత్వ ధీమాలో రెండింటి మధ్య ఎ�