కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అయ్య జాగీరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయ�
పోలీసుల సహకారంతో ఎలాగైనా ఎన్నికల్లో గెలవాని కాంగ్రెస్ చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు (MLC Ravinder Rao) విమర్శించారు. తమ పార్టీకి చెందిన ముఖ్య కార్యకర్తలను పిలిచి బెదిరింపులకు పాల
తన ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) అన్నారు. ఇన్ని గంటలు తమను ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. ఓరల్ కంప్లయింట్ చేస్తేనే ఇలా దాడులు చేస�
‘మేం అధికారంలోకి వస్తే మొదటి తారీఖునే జీతాలేస్తాం’ అని గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఆ తరువాత దానిని పక్కనపెట్టారు. ప్రజాపాలన పేరిట అందరికీ న్యాయం చేస్తున్నామని ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కారు క్షేత్రస
కాంగ్రెస్ పాలనలో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు. మరమ్మతులకు నోచుకోని రోడ్లు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. చినుకుపడితే జలాశయాలను తలపించే రహదారులతో నిత్యం నరకం చూస్తున్నారు. వీటికితోడు కాంగ్రెస్ ప్రభుత
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం క్యాడర్ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ అధినాయకత్వం బీహార్లో వెళ్లి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించా
పెద్దలు పేకాడితే ఇది కాలక్షేపం.. సామాన్యులు ఆడితే మాత్రం అది జూదం.. ఇదీ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ పోలీసుల తీరు. చట్టం అందరికీ సమానం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చే పోలీసులు ఆర్థికం�
బోరబండ కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు భగ్గుమన్నది. గురువారం కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సైట్-1లోని అక్బరీ మసీద్లో స్థానిక మసీద్ కమిటీలతో ఎన్నికల సమావేశం నిర్వహించారు. తోయిద్ మజీద్ తరపున పాల్గొన
జూబ్లీహిల్స్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. రౌడీలతో తమపై దాడులు చేయించేందుకు కుట్రలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఠాణా మెట్లెక్కడం చర్చనీయాంశం కాగా.. అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు నియోజకవ
రాష్ట్రంలో గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై రగడ కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పరస్పరం నెపాలను మోపుకొంటున్నాయి. కులగణన మొదలు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం.. ఇట�
ఇప్పుడు రాష్ట్ర ప్రజల చూపు జూబ్లీహిల్స్పైనే ఉంటే, జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అవినీతి పాలనకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెపుదామా అని ఉత్సాహంతో చూస్తున్నారు.
పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా, కాంగ్రెస్ సర్కార్ వారితో చెలగాటం ఆడుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల�
ఒకప్పుడు నాగరికతకు నదులు మూలాధారాలు. ఆధునిక కాలంలో ఆ పాత్రను రహదారులు తీసుకున్నాయి. ఈ యుగంలో రోడ్డు ఉంటేనే నాగరికత. సమాజ అభివృద్ధికి మూల కేంద్రం రోడ్డే. పెద్ద రోడ్లు గొప్ప సమాజ ప్రగతికి సంకేతంలా మారాయి. ర�