Mid Manair | సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయ(మధ్యమానేరు) నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ మోసం చేస్తూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఆర్భాటంగా హామీలు గుప్పించిన
Greenfield Road | గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తమను బలి చేస్తారా? అని �
Congress | కాంగ్రెస్లో అసలు, వలస నేతల మధ్య ఆధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారంలోకి వచ్చింది మొదలు వలస నేతలు ప్రభుత్వంపై పట్టు సాధించారని, అటు పార్టీ పదవుల్లో, ఇటు ప్రభుత్వపరమైన పదవుల్లోనూ వారికే ప్రాధా�
KTR | ‘మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్టీలేని రుణాలిచ్చామని డిప్యూటీ సీఎం చెపింది తప్పు. రూ.57వేల కోట్ల రుణాలిచ్చినట్టు ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
Jeevan Reddy | పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ఇప్పుడు విడ
Sridhar Babu | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండటంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ పార్టీగా అధిష్ఠాన
పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో ఉసేన్ బోల్ట్లా ఉరికిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నేడు కాంగ్రెస్ చేతిలో ఉసూరుమంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�
Harish Rao | సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాకు ఎలా అడుగుపెడతావని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు స�
Assembly Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే శాసనసభ, శాసన మండలిలో క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు.
Harish Rao | ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆదివారాలతోపాటు కనీసం 31వ తేదీ వరకు అయినా నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు చెప్పారు. 30 వరకు మా�