KTR | కేసీఆర్ పాలనలో తెలంగాణ సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిస్తే.. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలన సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారందరికీ స్పష్టంగానే తెలుస్తున్నది. పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించుకోవటం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసాధా�
విలువల రాజకీయాలంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ గత పన్నెండేండ్ల పైచిలుకు పాలనలో ప్రతినిత్యం విలువలకు పాతరేస్తూ వచ్చింది. వికృత రాజకీయ క్రీడలో కాంగ్రెస్ కన్నా రెండాకులు ఎక్కువే చదివి విపరీత పో�
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కొత్త కమిషనర్ పోస్టుకు లాబీయింగ్ మొదలైంది. ఈ పోస్టుకు అర్హులైన 10 మందితో కూడిన సీనియర్ సివిల్ సర్జన్ల జాబితాను వైద్యశాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితా ఇప�
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కదం తొక్కారు. సోమవారం నగరంలోని అశోక్నగర్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ర్య�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులు, ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజత్రావు విమర్శించారు. దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమ
పుణె మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన సమావేశానికి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ కార్పొరేటర్లు హెల్మెట్లు పెట్టుకుని, చేతులకు నల్లబ్యాడ్జీలతో వచ్చి ని
Revanth Reddy | ఎమ్మెల్యేలను సీఎం రేవంత్రెడ్డి పైరవీకారులుగానే చూస్తున్నారా? వారు నియోజకవర్గంలోని సమస్యల పరిషారం కంటే, సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన భావిస్తున్నారా? తన వద్దకు వస్తున్న ఎమ
Meenakshi Natarajan | తెలంగాణ నుంచి రాజ్యసభలో తాను అడుగుపెట్టబోనని, తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఒక వేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని ఐఏసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తేల్చి
పేద ప్రజల కోసం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లప
కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి
పేదప్రజల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఉమ్మడి ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ సభ్యత నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావ
రాష్ట్రంలో నెరవేరని కాంగ్రెస్ గ్యారెంటీలపై నిలదీసేందుకు, తెలంగాణ ప్రజల గోడు వినిపించేందుకు లోకసభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తో తమకు అత్యవసరంగా అపాయింట్మెంట్ ఇప్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు�
వానకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం సహకారం ఉం టేనే కొనుగోలు చేస్తామంటూ ముందస్తుగా కాంగ్రె స్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ �