‘సీఎం’ అంటే ఎవరైనా చీఫ్ మినిస్టర్ అనే చెప్తారు. కొన్ని సినిమాల్లో ‘కామన్ మ్యాన్' అనే నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. అయితే, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ‘సీఎం’ అనే పదానికి కొత్త అర్థాన్ని సృష్టించారు, అదే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదినుంచి ఆచరించే రాజకీయ ఎత్తుగడనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ అనుసరిస్తున్నారు. ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడం, బెదిరించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనే కుటిల పన్నా�
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్ అన్నారు. శుక్రవారం బోరబండలోని పలు మసీదుల వద్ద మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దుతుగా బీఆర్ఎస్ మైన
హైడ్రా దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలం టే కాంగ్రెస్ను పచ్చడి చేయాలి. హస్తంపార్టీకి ఓటుతో బుద్ధి చెప్పి ఆరు గ్యారెంటీలపై మాట తప్పిన సీఎం రేవంత్రెడ్డి కండ్లు తెరిపించాలి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమకు ఓ టమి తప్పదన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారం రోజుల నుంచి సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్�
జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బుల పంపిణీకి తెరతీశారు. సీఎం వచ్చి ప్రచారం చేసినా ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు సిద్ధమయ్యారు. అధికార�
అధికార కాంగ్రెస్ను ఓటమి భయం వణికిస్తున్నది. జూబ్లీహిల్స్లో ఓడిపోతామనే భయంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నది. ఎన్నికల నిబం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తలుపువాకిట నిలిచి ఉన్నది. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇదే నిజమైని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీనినే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలూ నిర్ధారించాయి. ఈ
ఓవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అధిష్ఠానం యుద్ధం చేస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన సీఎం రేవంత్రెడ్డి మాత్రం బడే భాయ్ అంటూ మోదీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మోదీతో తన బంధా
పదేండ్ల అభివృద్ధికి, రెండేండ్ల అరాచకానికి మధ్య రెఫరెండంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారు. పోలింగ్కు ముందే ఆయన ఓటమిని ద�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముస్లింల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం సాయంత్రం �
Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లం�
Indiramma Illu | మునిపల్లి, నవంబర్ 7: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అర్హులకే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. అర్హులకు కాకుండా, తమ పార్టీకి కావాల్�