Errolla Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుతల వారిగా దోచుకునే బ్యాచ్ తయారైందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టరు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.
ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్లకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంతమందికి రుణమా�
నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. పదేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన ఈ రంగాన్ని నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయోగాలు శాపంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా కూల్చివేతల భయం, మర
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శన
రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్నత విద్య చదవడం అనేది పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు తీరని కల. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్య కోర్సులు చదవాలంటే కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా కు�
KTR | రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Aasara Pensions | ‘కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పింఛన్ అత్తకే ఇస్తున్నది.. కోడలుకు ఇస్తలేదు. మేము అధికారంలోకి వస్తే అత్తాకోడలు ఇద్దరికీ ఇస్తాం. ఇచ్చే రూ.2 వేల పింఛన్ రూ.4వేలకు పెంచుతాం.
Harish Rao | హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) రోడ్ల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఎక్సెస్ టెండర్లతో రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్�
Indiramma Atmiya Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అభాసుపాలవుతున్నది. రెండున్నరేండ్ల క్రితం అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేదలకు రైతు భరోసాలాంటి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించి�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
మక్క రైతుపై కాంగ్రెస్ కత్తిగట్టింది. మొన్నటిదాకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేసి ఇబ్బందులు పెట్టిన సర్కారు, ఇప్పుడు మూడు మండలాలకు చొప్పదండిలో ఒకే మార్కెట్ పెట్టి చుక్కలు చూపుతున్నది. ఇది చాల�
పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారన�
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు శుక్రవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదు విషయంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.