Musi | మూసీ బఫర్ సామాన్యుడిని ఇంకా భయపెడుతూనే ఉన్నది. నదికి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తేల్చిచెప్పడంతో పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది.
Bhudan Land | రాజకీయంగా నిత్యం కత్తులు దూసుకునే ఇద్దరు కీలక నేతలు భూదాన్ భూముల్లో పేదల ఇండ్లు చెదరగొట్టే విషయంలో ఒకేమాట.. ఒకే బాటగా నడిచారా? దశాబ్దం క్రితం ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�
KTR | కాంగ్రెస్ కబంద హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Hyderabad |లాక్కోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగుతున్నది. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ సర్వేలు చేయడం, మార్కింగ్లు పెట్టి నోటీసులు అందించమే పరమావధిగా పనిచేస్తున్నారు. పట
Hyderabad | మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది. ఇండ్లను కూలుస్తూ, భూములను ఇష్టానుసారం లాక్కుంటూ నగర ప్రజలకు కంటిమ�
Telangana | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి రాజ్యమేలుతున్నది. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి వసూళ్ల దందాను నడిపించడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. డిప్యుటేషన్లు, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగోన్నతుల విషయంలో ఇప్పట�
Party Defected MLAs Case | తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక దశకు చేరుకొన్నది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపేందుకు శాసనసభ �
Congress | గిరికొత్తపల్లి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఓ గ్రామం. గతంలో మహబూబ్నగర్ జిల్లా మాడ్గుల మండలంలో ఉండేది. ఆ ఊరిలో వందలాది ఎకరాల భూములతోపాటు భూగర్భజలాలకు గొలుసుకట్టు చెరువులే ఆధారం. వాటిపై �
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
Palamuru | ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరులో అరాచకపర్వం కొనసాగుతున్నది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, రాజకీయ దమనకాండ, కులవిద్వేషపు ఘటనలతో పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి.