Musi Riverfront | ‘పంచ పాండవులు ఎంతమంది అంటే.. మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపారట’.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇదే మాదిరిగా ఉన్నాయి.
Ugadi Panchangam | ఈ సంవత్సరం రాజు, మంత్రుల మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు జరుగుతాయని ప్రముఖ పంచాంగ పండితుడు బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రాజకీయ సందడి ప్రారంభమైంది. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా అప్రకటిత కరెంటు కోతలు అమలవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోతలు విధించడం లేదని చెబుతూనే, మరోవైపు మరమ్మతుల పేరిట అ�
శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టా భూమికి అనుకొని ఉన్న చెరువు అలుగు (ప్రభుత్వ) భూమిని దర్జాగా కబ్జాచేసి అంతటితో ఆగకుండా.. అలుగు భూమిలో ఉన్న ఈత చెట్లను తొలగించి పట్టాభూమిలో కలుపు�
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పార్లమెంట్లో గగ్గోలుపెట్టే రాహుల్ గాంధీ, ఆయన నాయకత్వం తెలంగాణ సహా అధికారంలో ఉన్న రెండు, మూడు రాష్ర్టాల్లో అదే రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్�
రాష్ట్ర రాజధానిలో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని బంజారా సంఘాల నేతలు సూచించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సేవాలాల�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రహదారుల నిర్మాణం పేరిట ధనయజ్ఞానికి తెరలేపిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. హైబ్రిడ్ అన్యూటీ మాడల్ (హ్య�
యూరియా యాప్ పేరుతో సర్కార్ రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అసెంబ్లీ జీరో అవర్లో ఆరోపించారు. 75శాతం మంది రైతులు యూరియా యాప్తో అవస్థలు పడుతున్నారని ప్రస్త�
రణగొణ ధ్వనులు, వాగ్వాదాలు, ప్రసంగాలతో కన్పించే రాజ్యసభలో బుధవారం ఎంపీగా పదవీ విరమణ చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాస్యోక్తులతో సభ నిండిపోయింది.
Harish Rao | రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్ర�
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వల్ల పరీవాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తమ ఇండ్లకు మార్కింగులు వేస్తారో.. ఎప్పుడు ఎవ�
TGSRTC | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు మరోసారి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఆర్టీసీలో కార్మికులకు ఆర్థికంగా అండగా ఉన్న ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్'ను రద్దు చేస్తూ మంగళవారం ఆర్టీసీ యాజ�
Jaggareddy | పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిని నియమించాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో ఆయన చిట్చాట్ చేసిన స�
Adi Srinivas | తాను ధరించిన వాచ్ ధర రూ.10-40 వేలు మాత్రమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తన వాచ్ ధరపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతన�