బకాయిలు చెల్లించకుంటే తమకు చావే శరణ్యమని చేపపిల్లల పంపిణీదారులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో బుధవారం మత్స్యశాఖ కమిషనరేట్కు తరలివచ్చారు.
సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల జేఏసీని కాంగ్రెస్ సర్కార్ లైట్ తీసుకున్నది. జేఏసీ హెచ్చరికలు, కార్యాచరణను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగుల జేఏసీ తమ ఆందోళనల క�
నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్బుక్లను క్యూలైన్లలో పెడ�
KTR | వేలాడుతున్న విద్యుత్తు తీగలను సరిచేయలేక విద్యుత్ అధికారులు మొత్తం అన్ని కేబుల్ వైర్లనూ కత్తిరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జోకర్ను ఎన్నుకుంటే, అ
Sircilla | బతుకమ్మ చీరెలిచ్చి నేతన్నల బతుకులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించారు. చేసిన కష్టానికి ఫలితం ఉండాలన్న ఉద్దేశంతో త్రిఫ్ట్ పథకం(పొదుపు) అమలు చేశారు. పోగు చేసిన దానికి కొంత కలిపి చేయూ�
Banakacherla | బనకచర్లతోపాటు ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేయనున్న కమిటీలో ఉండే సభ్యుల పేర్లు పంపాలని కేంద్రం ఇరు రాష్ర్టాలకు లేఖ రాసిం ది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులను అరిగోస పెడుతున్నదని, యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ది అని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, రైతుల కన్నీళ్లు తుడిచిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ విషం చిమ్ముతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్�
2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణమెవరు? కాంగ్రెస్ నాయకుల కష్టమా?లేక మత, కుల సమీకరణాలా? కానే, కాదు.. నిరుద్యోగ యువతే కాంగ్రెస్ గెలుపునకు కారణం. కానీ, నేటి క�
గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా ఉన్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి పాలనలో పాడియావులా వాడుకున్నారే తప్ప, అభివృద్ధిని పట్టించుకోలేదు. పైపై మెరుగులు దిద్ది ఏదో సాధించినట్టు డప్పు కొట్టుకున్నార�
ప్రజాపాలనలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒకేసారి ఐదుగురు మరణిస్తే కనీసం వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఒక్క మంత్రికి కూడా తీరిక లేకుండా పోయిందంటూ రామంతాపూర్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.