ఇప్పటికే జనం ఓ అభిప్రాయానికి బలంగా వచ్చారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలపై నమ్మకం పోయిందని కొందరు ఓటర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి కారు ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో ‘కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? అంటూ గురువారం పోస్టర్ల�
జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటూ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న వారిపై కక్షగట్టి అధికారంతో అండతో వారి ఇండ్లపైకి పోలీసులను పంపి ద�
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
కాంగ్రెస్ నాయకులకు ఎంతసేపూ పదవుల గోలే తప్ప రైతుల బాధలు, గోసలు కనిపించడం లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కూడా క్�
నిన్నటిదాకా జూబ్లీహిల్స్ టికెట్ రేసులో అవమానాలకు గురైన మాజీ క్రికెటర్, తాజా మంత్రి అజారుద్దీన్కు చేదు అనుభవాలు తప్పడం లేదు. మంత్రిగా ఉన్నప్పటికీ కేవలం మజ్లిస్కు నచ్చడంలేదనే నెపంతో ఎన్నికల ప్రచార�
‘కాంగ్రెస్కు ఓటేయకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి రోడ్షోకు స్వాగతం పలుకుతూ షేక్పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
‘ఫ్యూచర్ సిటీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలను బుగ్గిపాలు చేసే కుట్రకు పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలకు బాధిత రైతాంగం సిద్ధం కావాలి’ అని పలువు�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రూ.5,328 కోట్లు వెచ్చించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద�
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్పై సకల వర్గాల ప్రజలు తమ నిరసనలతో దండయాత్ర చేస్తున్నారు. రెండేండ్లలో కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు చేసిన మోసాలపై విభిన్న రూపాల్�
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కార్యనిర్వాహక విభాగం పేరు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ). శతాబ్దంన్నర వయసున్న ఆ పార్టీ ఇప్పుడు భావదారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నది. పూటకో మాట; ప్రాంతానికో ఆట; అగమ్యగ
సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నద
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారం�