కరీంనగర్ కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా.. కొత్తగా చేరిన వారికే పదవులు ఇస్తే ఎలా అంటూ పలువ�
జొన్న రైతుల కష్టాలపై కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేనితనం ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర గోస పడుతున్నారు. ‘జొన్నలు కొనుగోలు చేయండి మహాప్రభో..’ అంటూ రైతులు వేడుకొ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4వేల పింఛ న్ హామీ సంగతేమో కానీ, పెండింగ్లో ఉన్న రూ.2వేల పింఛన్లు మంజూరు చేయాలనివి తంతువులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
బతుకమ్మకుంటపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. వివాదాస్పద భూమిలో బతుకమ్మకుంట పేరుతో హైడ్రా చేపట్టిన పనులు, సీఎంతో ఆర్భాటంగా చేసిన ప్రారంభోత్సవాలపై హైకోర్టు మండిపడింది.
రాష్ట్రంలో పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని చేపట్టింది.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం కూడా పేద ప్రజలకు ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన భద్రాచలం ప్రాంతానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీఓ) పోస్టుని ఐపీఎస్ అధికారి హోదా నుంచి కుదిస్తూ డీఎస్పీకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ
Karnataka CM | కర్ణాటకలో సీఎం మార్పు అంశం మళ్లీ తెరపైకి వ చ్చింది. రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం వరుస భేటీలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మే 15న గుడ్ న్యూస్ అందుతుంది..
Bhudan Lands | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం �
BRS | బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబుచేసిన పార్టీ జెండా గద్దెను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో సోమవారం చోటుచేసుకున్నది.
Farmers | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం ఇప్పటికే అన్నదాతలకు శాపంలా మారగా, ఇప్పుడు మరో పిడుగు పడింది. కొనుగోలు కేంద్రాల పరిధిలో నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు రైతుల పాలిట శరాఘాత�