Phone Tapping | తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఫోన్ ట్యాపింగ్ కలవరం మొదలైంది. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు ఫోన్ చేయాలంటేనే భయపడిపోతు వణికిపోతున్నారు. దీనికితోడు వెంట న్నారు. కాల్ ఎత్తాలన్నా గజగజా గన్ మెన్లను తీసుకె�
పింఛన్ల పెంపు ఎప్పుడంటూ వృద్ధులు, దివ్యాంగులు, గీత, బీడీ, నేత కార్మికులు, ఒంటరి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రె�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఆయన కుటుంబసభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రా అనంద్తో పాటు పలువు�
Former MLA Chittem | కాంగ్రెస్ అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Urea | రైతులు ఉదయం 6 గంటలకే పీఏసీఎస్ గోదాం ఎదుట యూరియా కోసం బారులు తీరారు. మహిళలు సైతం యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. అయితే పీఏసీఎస్ కార్యాలయంలో నానో యూరియా లింకు పెట్టకపోవడంతో యూరియా కోసం రైతులు అధిక సంఖ్యల�
కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రగతిని ఎప్పుడో మరిచిపోయిందని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి విమర్శించారు. ఆదివారం హరితహారంలో భాగంగా రాజన్నపేటలో మొక్కలు నాటారు.
స్థానిక సంస్థలను కేసీఆర్ ప్రభుత్వం బలోపేతం చేసింది. పంచాయతీ రాజ్, పురపాలక చట్టాలను సవరించి నేటి సమాజానికి అనుగుణంగా, కాలానికి తగ్గట్లుగా రూపొందించింది. రిజర్వేషన్ అమలులోనూ ఏర్పడిన సందిగ్ధతకు చెక్ �
తమకు సెంటు భూమి లేదని, అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు మంజూరు చేయలేదని వాజేడు మండలంలోని పెద్దగంగారం గ్రామానికి చెందిన మహిళలు భద్రాచలం ఎమ్మె ల్యే తెల్లం వెంకట్రావును నిలదీశారు.
ఈ మధ్య యశోద దవాఖానలో పరీక్షలు చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ను పలకరించడానికి పోయిన. అక్కడ మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్రెడ్డి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ప్రశ్నిస్తూ జేబీఎస్ వద్ద ఏ టు జెడ్ పేరుతో హోర్డింగు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆంధ్ర జలదోపిడీపై కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జలదోపిడీపై విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించుకోవడాన్ని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా ప్రకటించుకోవడం కాంగ్�
కొట్లాడి సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వంద శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎ స్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు.