Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకో�
MANU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను చేజిక్కించుకునేందుకు నిరుడు రేవంత్ సర్కార్ చేసిన విఫలయత్నాలు మరువకముందే.. మరో కేంద్ర విశ్వ విద్యాలయంపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నుపడింది.M
ఉద్యోగ విరమణ చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి అందని బెనిఫిట్స్... అనారోగ్యంతో మెరుగైన చికిత్స తీసుకోలేని అవస్థ.. తల్లిదండ్రులకు మంచి వైద్యం అందించలేని దుస్థితి.. పిల్లల పెండ్లిండ్లకు చేతికి అందని �
ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్
‘పాలన అంతా బాగున్నది’ అన్ని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారు డొల్లతనం శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. క్షేత్రస్థాయిలో రైతుల దయనీయ పరిస్థితిని సోమవారం జరిగిన మండలి సమావేశాల్లో ఏకంగా చైర్మన్ క�
సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కొద్ది సంవత్సరాలుగా దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్రెడ్డి వర్గాలుగా విడిపోయిన విషయం విదితమే. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ క�
Errabelli Dayakar Rao | దమ్ముంటే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాలు విసిరారు. అప్పుడే కేసీఆర్ పాలన బాగుందో, రేవంత్ పాలన బాగుందో తేలిపోతుందని స్పష్టం చేశారు.
Future City | ఫ్యూచర్సిటీ కోసం మరికొంత భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో 1,800 ఎకరాల అసైన్డ్ భూములను టీజీఐఐసీ (తెలంగాణ పరిశ్ర�
Jeevan Reddy | పదేండ్లు జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇవ్వాలి, అలా కాకుండా ఎవరైనా అడ్డుపడితే వారిని నరికి పారేస్తం.
KTR | బేసిన్లు తెలియని, నీళ్ల బేసిక్స్ తెలియని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే ముమ్మాటికీ తెలంగాణ జలద్రోహి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా తెలంగ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9, 10వ వార్డులు పుల్లూరిరామయ్యపల్లి, మహబూబ్పల్లి కాలనీలకు చెందిన 600 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు.