తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
: తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీజెండాయేనని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా నేటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఈ దివాలాకోరు సర్కార్పై పోరాటానికి సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుప
సింగరేణి కాలరీస్లో జరుగుతున్న బొగ్గు అవినీతి, అక్రమాల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన�
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మైకాసురులు, భూ బకాసురులుగా మారి చెరువులు, జలాశయాలను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం క్లబ�
ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని డాక్టర్ హరికృష్ణ మండిపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘తెలంగాణ నిరుద�
మినీ ట్యాంక్ బండ్.. ఆ పక్కనే ఆహ్లాదం.. మంచి వాతావరణం.. ప్రజలు సాయంత్రం వేళలో కుటుంబంతో కలిసి ఆటపాటలకు.. నిలయమైన శిల్పారామం పాలమూరు జిల్లా కేంద్రానికి తలమానికంగా మారింది. హైదరాబాద్లోని శిల్పారామానికి దీ�
జార్ఖండ్లో జరిగిన రెండు రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. తగినంత మెజారిటీ ఉన్నా తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. జార్ఖండ్లో మొత్తం 81 ఎమ్మెల్యే సీట్లున్నాయి. బీజేపీ నేతృత్వంల�
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మ
Farmers | రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటిక
EHS Trust | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రత పథకంపై కీలక ముందడుగు పడింది. ఎట్టకేలకు ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టును సర్కార్ ఏర్పాటు చేసింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమిస్తూ బుధవ�
Alind Lands | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) ఏర్పడక ముందే రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి గ్రామ పరిధిలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటైంది.
Revanth Reddy | ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక �