ఆరంభ శూరత్వమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పనిని కూడా సంపూర్ణంగా పూర్తిచేసిన దాఖలాలు కనిపించడం లేదు. ‘ధరణి’ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ తీసుకొచ్చి రైతుల భూ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరిస్తామని దరఖ
ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతుల పాలిట శాపంగా మారిందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. యూరియా కోసం సొసైటీల ఎదుట చెప్పుల లైన్లు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్
సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉందని, గిరిజన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ�
హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలను దగా చేస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేష�
బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన కార్యక్రమాలను కాంగ్రెస్ సర్కారు తామెందుకు పూర్తి చేయాలనుకుంటుందో.. లేదా..పనులు చేయడంలో అలసత్వం, నిర్లక్ష్యమో తెలియ దు గానీ జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అభ
ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించ�
ఏటా వేలాది మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఇతర దేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్సభకు సమ�
Rahul vs BJP | పొరుగు రాష్ట్రం కర్ణాటక (Karnataka) లో రాజకీయ వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా హీటెక్కింది. లోక్సభ ఎన్నికల (Lok Sabha elections) సందర్భంగా కర్ణాటకలోని మహదేవ్పుర (Mahadevpura), రాజాజీనగర్ (Rajaji Nagar) లో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరి�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కోరారు. కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయ�
కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అన్న చందంగా పరిస్థితి మారింది. వైద్యులు, సిబ్బంది లేక.. వసతులు కరువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎ�
మండల కాంగ్రెస్లో వర్గపోరు బయటపడింది. ఇటీవల ఓ నాయకుడు పేకాటాడుతూ పోలీసులకు చిక్కడంతో పార్టీలో పేకాట పంచాయితీ చిచ్చుపెట్టింది. ఇప్పటికే బాల్కొం డ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మి�