ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల చేతివాటంతో అకాల వర్షానికి చేతికి వచ్చిన వడ్లు కొనుగోలు కేంద్రాల్లో తడిసి, తీవ్ర నష్టవాటిల్లిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆరోపించారు.
సాధారణంగా బుల్డోజర్కు ఆలోచనా శక్తి ఉండదు. ఒక్కసారి పని మొదలు పెట్టిందంటే కూల్చుకుంటూ పోవుడే. కానీ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన హైడ్రా బుల్డోజర్ మాత్రం అత్యంత తెలివైనది! దానికి పేదోళ్లు.. పెద్దోళ్లన్న వి
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ శాసనసభా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన మీద �
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం దిగజారిన శాంతిభద్రతల పరిస్థితికి బీజేపీ, ఆరెస్సెస్సే �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది. పంట నష్టపరిహారం విషయంలోన
Vote Chori | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఓటు చోరీ బాగోతం బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఏకంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓటునే తొలగించారు. హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అధికారులు ఆయ
KTR | రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు . హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు (Azharuddin) కాంగ్రెస్ పార్టీ (Congress) మంత్రి పదవి కట్టబెడుతున్నది. ఎన్నికల సంఘం (EC) అడ్డుకోకపోతే.. మరో రెండు గంటల్లో
జూబ్లీహిల్స్లో వెనుకపడిపోయిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ను ఎలాగైనా నిలువరించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఖబరస్తాన్కు భూకేటాయింపు బెడసి కొట్టడంతో.. ముస్లిం మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు మాజీ క్రిక�
‘విశ్వాన్ని ధరించియున్న విశిష్ట శక్తి ధర్మం. అందువల్ల ధర్మాన్ని రక్షించుకుంటే, అది సమాజాన్ని, విశ్వాన్ని విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తుంది!’- ‘దేహాన్ని ధరించియున్న విశిష్ట కవచం చర్మం! చర్మాన్ని కాపాడుకు�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఇవి కేవలం ఒక నియోజకవర్గ భవిష్యత్తుకే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల భవితవ్యానికి పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఒక దిశలో ఆశల దీపాలు ఆరిపోయిన చీకటి, మరో దిశలో వాగ్దానాల మోసం, ఇంకోవైపు భయం
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు కష్టాల్లో చిక్కుకుంటే వారికి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�