Forest Beat Officer | రాష్ట్రంలో అడవుల రక్షణ అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ సర్కార్ అటవీ భూముల కబ్జాను ప్రోత్సహించడమే తప్ప వాటిని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవడం లేదు.
మాజీ సర్పంచులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. కొద్దిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెండు విడతల్లో సుమారు రూ.29.75 కోట్లు విడుదల చేసింది.
ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత రెండేళ్ల్లుగా ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మా�
‘పని మూరెడు.. ప్రచారం బారెడు’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. వ్యవసాయ యాంత్రీకరణ పేరుతో రైతులకు సబ్సిడీ కింద పెద్ద ఎత్తున పనిముట్లను అందజేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రచారం చేసిన సర్కార్.. క�
వేసవి కాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా.., అప్పుడే ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాళీ బిందెలతో మహిళలు రోడ్లుపైకి వచ్చి, కాలినడకన కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తాగునీళ్లు తెచ్చు
మహిళలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు అని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు పాలనంతా భూముల చుట్టే తిరుగుతున్నది. అసైన్డ్ భూముల స్వాధీనం, ఎఫ్టీఎల్ను ముందు పెట్టి నిర్మాణాల కూల్చివేత.. ఒక్కటేమిటి? ఏ జాగనూ సర్కార్ వదలడం లేదు. స్వ�
రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులు ఆపడంలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమకు మద్దతు తెలుపలేదంటూ నేతన్నలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సి�
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇం డ్లను మంజూరు చే�
యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్.. యూనివర్సిటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పాలక మండళ్లను సైతం ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వ్�
రాష్ట్ర రాజకీయాల్లో ఉతంఠ రేపుతున్న పార్టీ ఫిరాయింపుల కేసుల విచారణ కీలక ఘట్టానికి చేరుకున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స
Telangana | గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.