Meenakshi Natarajan | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్జి మీనాక్షీనటరాజన్కు ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ను మంగళవారం రిటర్నింగ్ అధికారుల�
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణ వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? నామినేషన్ దశలోనే వెనక్కి తిరుగడ
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు.
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు ఊర్లకు పోతే ఆ పార్టీ వాళ్లను తన్ని ఉరికిస్తరని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు
బాచుపల్లి ఫ్లై ఓవర్బ్రిడ్జి నిర్మాణం ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని, ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులు తప్ప,కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమి లేదని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. అర్హులైన పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తెస్తే, ఆ పథకం క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ పార్టీ నాయక�
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు మతిభ్రమించిందని, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి �
రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలం తర్వాత హిట్లర్ లాంటి అమానవీయ పాలకుడు భూమిపై ఏ మూలలోనూ, మానవాళికి ఎదురవ్వకూడదని యావత్తు ప్రజలు నేటికీ కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాజీలకు పట్టుబడిన తర్వాత కాన్సన్ట్రేషన్ క
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకాన్ని ఘోరంగా వంచించిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ పరేడ్గ్రౌండ్స్ సా�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన సుమారు 14 వేల ఎకరాల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే, కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ భూసేక�
కొద్ది రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్కు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ప్రారంభమైంది. ఇటీవలే తనకు కేటాయించిన శాఖ నచ్చలేదంటూ రామలింగా రెడ్డి అనే మంత్రి పదవికి రాజీన
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పే�
Meenakshi Natarajan : రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఝలక్ తగిలింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు న�