ప్రజాస్వామ్యానికి ప్రశ్న ప్రాణవాయువు లాంటిది. ప్రజల తరఫున ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించే గురుతర పాత్రను మీడియా పోషిస్తుంది. పాలకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు.
తన కూతురు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డికి క్షమాపణలు కోరుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు.
మంత్రుల మధ్య వరుసగా జరుగుతున్న వివాదాలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హాట్హాట్గా చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో మంత్రులు ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుతూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్�
హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సుదీర్ఘ రాజకీయ జీవితం... మంత్రిగా, శాసన సభాపతిగా అనుభవం.. ఏడు దశాబ్దాల వయస్సు గల పెద్దరికం గల బాన్సువాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు ద
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే రిటర్నింగ్ అధికారి తమ నామినేషన్లను తిరస్కరించారని తిరస్కరణకు గురైన అభ్యర్థులు విమర్శిస్తున్నారు.
రాష్ట్రంలో అవినీతి విలయతాండం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమార్శించారు. గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth R
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Elections) తొలి విడత ఎన్నికల సమయం సమీపిస్తున్నప్పటికీ విపక్ష మహాఘట్బంధన్లో (Mahaghatbandhan) సీట్ల లొల్లి ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నదనే స్పష్టత రాన�
పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శుక్రవారం(24వ తేదీ)నుంచి చివరి దశ విచారణ చేపట్టనున్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి క్రాస్ ఎగ్జామినేషన�
‘ఆదివాసీల హక్కుల పోరాటయోధుడు కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో నాడు ఉద్యమనేతగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు.. నేడు అదే కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ అరాచక పాలనపై పోరాటానికి పురంకితం అవుతాం’ అని శాసనమ
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులు ఓటు వేయవద్దని క్రిస్టియన్ పొలికల్ ఫ్రంట్ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. క్రిస్టియల్ పొలిటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బలపర్చిన �
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేండ్లు కావస్తున్నది. ఈ కాలంలోనే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు ఓ స్పష్టత వచ్చింది. అడ్డగోలు హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ వల్ల ఏమీ కాదని తేలిపోయింది. హామీ�