‘నేను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న.. అప్పట్లో నాకు 15 ఏండ్లు ఉన్నప్పుడే దొంగ ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్న..’ ఈమాటలు అన్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్�
వరద బాధితులను ఆదుకుంటామని చెప్తూనే... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విడుదల చేసిన వీడియో వివాదాస్పదమవుతున్నది. అధికారపార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ప్రభుత్వం నుంచి �
అజారుద్దీన్కు మంత్రి ఇవ్వడంపై కాంగ్రెస్లో ముసలం మొదలైంది. అసలు రేసులోనే లేని అజారుద్దీన్కు జూబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమా అని కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవిని కట్టబెట్టింది. దీంతో ఎప్పుటినుంచో క�
రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ తరఫున ముస్లిం అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ను ఓడించేందుకు పని చేసింది. ఇప్పుడు
భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్గా, క్రికెట్ ఆటగాడిగా దేశానికి ఎంతో సేవ చేసిన అజారుద్దీన్ లాంటి విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తుంటే బీజేపీ అడ్డుకుంటున్నదంటూ డిప్య�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు కాంగ్రెస్కు పెద్ద దిక్కయ్యారా? నియోజకవర్గంలోని ముస్లిం ఓట్ల కోసమే ఆయనకు పదవి కట్టబెడుతున్నారా? ఈ వ్యవహారంపై ఎంఐఎం కన్నెర్ర చ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వ
మాయమాట లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికతో భూస్థాపితం కానున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం రాజేంద్రనగర్ బీఆ�
జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ చేసిన పన్నాగం బూమరాంగ్ అవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలతో కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూస్తే.. చివరకు ఆ పార్టీలకే కార్యకర్తలు, ముఖ్య నేతలు ముఖం చ�
కాంగ్రెస్ గెలిస్తే ఐదొందలకే ప్రతి ఇంటికి సిలిండర్ను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆడబిడ్డలే నిలదీస్తున్నారు. కేంద్రం పంపిణీ చేసే సబ్సిడీతో సంబంధం లేకుండా రూ. 500 మహాలక్ష్మి పథకంలో �
చనిపోయిన తన కుమార్తెకు దహన సంస్కారాలు నిర్వహించడానికి అవసరమైన పోస్ట్మార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికెట్ పొందేందుకు లంచగొండి అధికారులకు తాను ముడుపులు చెల్లించాల్సి వచ్చిందంటూ ఓ రిటైర్డ్ సీనియర్ ఎగ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను (Azharuddin) మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత క�
అన్నం ఉడికిందనేందుకు ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు! జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ హస్తం పార్టీ భవితవ్యం ఆ ఒక్క మెతుకుతోనే తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అందునా తొలి సభలో అధికార దుర్వినియోగంత�