Ibrahimpatnam |నాటకీయ పరిణామాల మధ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. హైకోర్టు నుంచి స్టే వచ్చిందని, ఒక్క ఫోన్కాల్తో అధికారులు ఎన్నిక ప్రక్రియను అర్ధంతరంగా ని�
Rythu Bharosa | రైతుభరోసా కాస్తా లీకుల భరోసాగా మారిపోయింది. రైతుభరోసా ఇప్పుడు, అప్పుడు అంటూ సర్కార్ నుంచి లీకులే తప్ప.. రైతులకు పైసలు మాత్రం జమ చేయడం లేదు.
అధికార అహం ముందు ప్రజాస్వామ్యం తలవంచింది. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు పరిహాసమైంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అధికార బలం.. అరాచకం తో కాంగ్రెస్ చ�
Retirement Benefits | ‘కిడ్నీ సమస్యతోపాటు పక్షవాతం బారిన పడి దవాఖానలో చికిత్స పొందుతున్న.. నన్ను బతికించండి.. నా బకాయిలను వెంటనే విడుదల చేయండి’ అంటూ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన రిటైర్డ్ ప్రాథమిక పాఠశాల
తెలంగాణ దొంగల, రాబందుల పా లైందని, అధికార కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్లో మంగళవారం ఆయన �
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహ ణ ఏకపక్షంగా సాగిందని, దౌర్జన్యాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్�
మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మ�
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తోపాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు జరిపిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ నే
‘నా 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాం టి నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు.. బీఆర్ఎస్పై తొర్రూరు పట్టణ ప్రజలు నమ్మకంతో 9 మంది కౌన్సిలర్లను ఎ న్నుకుంటే.. రాజ్యాంగ విరుద్ధంగా కాం గ్రెస్ దుర్మార్గం చేసింది’ అని మాజీ