School Timings | మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలు ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.
Shabbir Ali | ‘కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది, డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారు’ అంటూ మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఆయన వ్యాఖ్యలు మహ�
KTR | రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పాలన విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనలో మొదటి అంకం(ఫస్ట్ హాఫ్) పూర్తిగా ఫెయిల్ అయ్యిందని
పేపర్ లీకేజ్, పరీక్షల్లో కుంభకోణాలు వంటి అంశా ల్లో మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరస
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్�
ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫు బూత్ ఏజెంట్లు బీఎల్ఓలతోపాటు ఇల్లిల్లూ తిరుగుతూ అందరి ఓట్లు కాపాడుకునేలా పకడ్బందీగా పనిచేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, బీఆర్�
ఈ ఏడాది రూ.241.37 కోట్లతో సుమారు 680 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు ఆర్టీసీ తన ప్రణాళికలో పేర్కొన్నది. ఇందులో పాత బస్సుల స్థానంలో 413, అగ్మెంటేషన్(విస్తరణ) కోసం 267 బస్సులు కొంటామని చెప్పింది.
కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఒక విచిత్రమైన కేసని న్యాయ నిపుణులు, మాజీ ఎన్నికల అధికారులు అంటున్నారు. ఎన్నికలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉన్నాయో ఛత్తీస్గఢ్ లెజిస్ల�
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ శనివారం కేంద్రమంత్రులు అమిత్ షా, భూపేంద్ర సింగ్తో భేటీ అయ్యారు.
Rahul Gandhi : పేపర్ లీకేజీ, పరీక్షల్లో స్కాంలు వంటి అంశాల్లో కేంద్ర సర్కార్ వైఫల్యాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఆ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన క�
KTR | ‘బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ చాలా బాగుండేది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు రోజులకొకసారి లోప్రెజర్ నీటి సరఫరాతో జీవితం నరకంగా మారింది.’ అంటూ ఐటీ ఉద్యోగులు, కొంపల్లి శ్వేతాశుభం రెసిడెన్సీవా
Meenakshi Natarajan | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్కు ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్ను కోర్టు వాపస్ చేసింది.