తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూర్యాపేట (Suryapet) జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతి సారి దాదాపు 80వేల నుంచి లక్షకుపై�
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు భయపడేది లేదని పీడీఎస్యూ (PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయక్ అన్నారు. వెల్దండలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పీడీఎస్యూ నాయకుడు సంతోష్ను పోలీసులు ముందస్తు అరెస్టు చ�
CM Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి అనవసరమైన వాటితో కాలయాపన చేస్తూ పాలనను గాలికివదిలేసిందని, ప్రధానంగా విద్యావ్యవస్థ కుదేలైపోయిందని బీఆర్ఎస్ నాయకుడు, గురుకులాల సొసై�
బీఆర్ఎస్ మల్లాపూర్ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి గులాబీ దళం నీరాజనం పట్టింది. మల్లాపూర్లో పార్టీ మండల కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించ�
‘ప్రభుత్వాలు మారితే చట్టాలు మారతాయా.. గత కాం గ్రెస్ హయాం లో ఇచ్చిన ఇందిరమ్మ ఇం డ్లు, ఇం దిరాభవన్ను, శాంతినగర్, వెలిచాలలో ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ఎప్పుడైనా అడ్డుకుందా.. మేము వారికి సహకరించామే తప�
తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
ఆరుదశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరడాన్ని బీజేపీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు తెలంగాణను అవమానిస్తూ వచ్చారు. అంతేకాదు, తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనూ కేంద్రంలోని బీ�
సూపర్ టైమ్ అని పెట్టినా, వీకెండ్ కామెంట్ అని పెట్టినా, డిబేట్ అని పెట్టినా, ఏ చర్చ పెట్టినా, ఏ ఛానల్ చూసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే కథనాలు, విశ్లేషణలే వస్తున్నాయి. అంతేకానీ, మీ పలుకుల్లో క