సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు యాల యాదిరెడ్డి
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తున్న క�
కాంగ్రెస్లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆగడాలతోనే బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు సర్ధార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని రుజువు చూపే ఆడియో సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అ
: సీఎం రేవంత్రెడ్డి ఎన్నిమార్లు ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అపాయింట్మెంట్ దక్కకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన దాదాపు ప్రతి సీనియర్ నేతను కలుస్తున్న ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పనుల పెండింగ్ బిల్లులను 15 రోజుల్లో విడుదల చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. గడువులోగా బిల్లులు మంజూరు చేయకపోతే, 16వ రోజు రాష్ట్రంలోని అన్ని బడులకు తాళాలు వేస్త�
వారికి తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఆశలు కలుగలేదు. ఆశల మాట అట్లుంచండి, ఇటు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఆ విధమైన సాహసాలు, ఆశలు ఇక్కడ రేవంత్రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన �
బీసీలు అందరు ఏకమై నేటి ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుండడం పట్ల మరికల్లో (Marikal) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి చిత్రపటాలకు పాలాభ�
ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసామని చెప్పుకోవడం సిగ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతిసారీ దాదాపు 80 వేల నుంచి లక్షకుపై ఎకరాల్లో వరి ఎ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయ�