RTC Strike | రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మేధావులు, వివిధ రాజకీయ పక్షాలు నోరుమెదపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్టీసీ కార్మికులు 2019లో సమ్మె చేశారు. కరీంనగర్ డిపోకు చెందిన డ్రైవర్ బాబు అ�
UPA Act | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులంటే రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ప్రతిక్షణం ప్రజల పక్షాన అప్రమత్తంగా ఉంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, అధికారుల అవినీతిని ప్రశ్నిస్తున్న, ప్రజ�
Kaleshwaram | పలువురు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవగాహనలేమితో ప్రతిపక్షాలపై విమర్శలు చేసి నవ్వులపాలవుతున్నారు. మీడియా ఎదుట కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ .. తమ తెలివి తక్కువ తనాన్ని తేటతెల్లం చేసుకొ�
Cabinet Meeting | కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని, అది కూలిపోయిందని రెండున్నరేండ్లు పండబెట్టి, ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించి రైతులకు సాగు నీళ్లు అందిస్తే.. తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అవుతారని రాష్ట్ర
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలోని న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం
ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండో రోజు సైతం నగర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ డిపోల ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలోని బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోయినందుకే కాంగ్రెస్ చిల్లర ప్రచారానికి తెరలేపింది. కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలో తీర్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కా�
మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ.. ప్రజాసంఘాలు, పౌర సమాజం నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఏర్పాటుచేసిన ఈ మెయిల్ ఐడీ పనిచేయకుండానేగడువు ముగిసింది. మూసీ అభివృద్ధి ప్రాజ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో
పురపాలక సంఘం నలుగురి కో అప్షన్ సభ్యుల ఎన్నిక కొరకు ఈ నెల 8వ తేదీన కమిషనర్ శంకర్నాయక్ నోటిఫికేషన్ జారీ చేశారు. 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగగా నలుగురి కో అప్షన్ పదవుల కోసం పదమూడు మంది అభ్యర్థులు
ఎన్నికలప్పుడు ఆర్టీసీ కార్మికులను అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, తీరా గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్న