బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై సీఎం రేవంత్రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం చేస్తున్న తప్పుడు ప్రచారానికి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజ�
KTR | కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని పిచ్చోడిలా గాయి గాయి చేసిన రేవంత్ రెడ్డి చెంప ఛెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎ�
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)లో ఏపీ పెత్తనమే కొనసాగుతున్నది. బోర్డులో తెలంగాణకు సంబంధించిన పోస్టులన్నీ సుదీర్ఘకాలం నుంచి ఖాళీగా ఉన్నా, వాటి భర్తీకి ప్రభుత్వం చొరవ చూపడం లేదు. బోర్డు
Urea | యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే అదే యూరియా కోసం అదే గ్రామంలో రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రె
‘అరవై ఏండ్ల పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ కారణం కాదా? అంత బాగుచేసి ఉంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎందుకువచ్చింది? రెండేళ్ల కిందట అధికారం చేపట్టిన ర
Revanth Guest House | ఓ వైపు పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను రకరకాల సాకులు చెప్తూ రద్దు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం... అతిథి గృహం పేరుతో అవసరం లేకున్నా చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు మాత్రం ఆ�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనేది మరోసారి తెరమీదికొచ్చిందా? ప్రతిపక్ష నేత జోస్యం చెప్తున్నట్టు డిసెంబర్ లోపే మార్పు తథ్యమా? ‘ఆయన ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు’ అన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నా
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రజాక్షేత్రం లో కేసీఆర్ మళ్లీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న�
రైతులకు ఒక వేదిక ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం చూపుతున్నది. నిర్వహణకు బిల్లులు చెల్లించకపోవడంతో అలస�
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స�
‘ఇందిరమ్మ ఇండ్లకు మట్టి, ఇసుక దొరకడంలేదు. చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పడ్తలేవు. గ్రామాల్లో నాయకులంతా మమ్మల్ని తిడుతున్నరు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఎదుట కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని 20 వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఫరూ�
కేసీఆర్ పాలనలో నిండుకుండలా మారిన గోదావరి నదిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఎద్దేవా చేశారు.
Kiran Kumar Reddy | కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరన్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజురోజుకీ రాహుల్ గాంధీ తెలివి ఏమవుతుందో అర్థం కావడం లేదని విమర్శి�