కాంగ్రెస్ పాలనలో చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం అటకెక్కినట్టే కనిపిస్తున్నదని మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్టోబర్ ముగిసినప్పటికీ కనీసం 10 శాతం చేప పిల్లలు కూడా సరఫరా కాలేదని �
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించడమే వారు చేసిన పాపమైంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నిజమని నమ్మి మోసపోయాం.. ‘మాలాగ మీరు మోసపోవ�
నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరునే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటా వివరిస్తున్నామని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి సింధూజ తెలిపారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరి�
పేదలను రోడ్డుకీడ్చుతూ.. పెద్దల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న హైడ్రాపై బీఆర్ఎస్ బృందం ధ్వజమెత్తింది. ఏకంగా రూ.1100కోట్ల విలువైన సర్కారు భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆక్రమించినా హైడ్రా
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్లో ఓ దళిత బాలుడి పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అతడ్ని ఇష్టమున్నట్టు కొట్టడమేగాక, బాలుడి ప్యాంట్లో తేలును వదిలి.. అత్యంత దారుణంగా హి�
Jagadish Reddy | హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతు�
KTR | పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలత�
KTR | కేసీఆర్ పాలనలో ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహకారంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో
‘తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించవచ్చు. బరాజ్ నిర్మించి చూపిస్తాం. కేసీఆర్ కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. లక్ష కోట్లు వృథా చేశారు’ ఇదీ ఢిల్లీ నుంచి
జూబ్లీహిల్స్ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్లో ఉన్న తెలంగాణభవన్ అనే జనతా గ్యారేజ్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చా�
తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. దాదాపు 1500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను అధికారుల�
Nandi Medaram : నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిలాఫలకం గోడ నిర్మించడంపై వివాదం రాజుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తమ పార్టీ గద్దె దగ్గరే శిలాఫలకం ఏర్పాటు చే�
KTR | ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగ�