కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి, వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడేసింది. కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా
Yadagirigutta | యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోనుందా? ఇప్పటికే పరోక్షంగా యాదగిరిగుట్ట ఆదాయాన్ని కొల్లగొడుతున్న కొందరు నేతలు ఇక ప్రత్యక్షంగా అన్ని హక్కులను పొంది గండి కొట్టేందుకు సిద్ధ
ప్రజలను వంచించి, అధికారాన్ని చేతబట్టి, రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్న మోసగాళ్లు అజ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ కాంగ్రెస్, బీజేపీ �
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ మేస పోసానితోపా�
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మోసాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. శాసనమండలి సమావేశాలు జరిగిన విధానం ఏ మాత్రం బాగా �
నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. మొదటినుంచీ ఆర్డర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ఆర్డర్ను రద్దు చేస్తూ తెలంగాణ చేనేత సహకార సంఘం(టెస్కో) నిర్వీర్యానికి కుట్ర�
99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ పేరిట ఉమ్మడి జిల్లాలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు,డివిజన్ సభలు వెలవెలబోయాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో తగినంత సంఖ్యలో జ
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాళ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పెట్టరా పేరు అమరావతి’, లేదా పిలువరా ‘క
తెలంగాణపై బీజేపీ అసలు రంగు బయటపడింది. ఆ పార్టీ ఎటువైపు అన్నది ఖుల్లం ఖుల్లాగా మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణపై వివక్ష మరోసారి బట్టబయలైంది. తెలంగాణ సమాజం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే.. కేంద్రమంత్రయిన కిషన్ర
జిల్లా కేంద్రంతో పాటు, మున్సిపల్ కేంద్రాల్లో, డెస్కుల్లో పనిచేసే ప్రధాన పత్రికల్లోని ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని, సీఎంతో మాట్లాడాతామని రాష్ట్ర రోడ్లు