దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రైవేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వారి ఆదాయాన్ని బట్టి విద్యా వ్యయాన్ని సర్కారే భరించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వచ్చింది. వృత్తివిద్యా కోర్సులు చదువుకునే విద్య�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడి అయిదారు సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డితో కలిసి డిప్యూటీ
Balka Suman | జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపు�
Azharuddin | బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడూ మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్నగర్ డివిజన్లో జరిగిన రోడ్ షోలో సీఎం రేవంత్ర
Revanth Reddy | జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు రద్దయి పోతాయంటూ సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. పదేండ్లు పాలించిన వాళ్లు పేదలకు
ఓ గుమస్తా చిన్న కిరాణా దుకాణానికి ఓనరు కావాలనుకుంటడు.. ఓ కార్మికుడు ఎన్నటికైనా మేస్త్రీ కావాలనుకుంటడు.. ఆటో డ్రైవర్ ఆటో యజమాని కావాలనుకుంటడు.. కానీ రెండు ఆటోలున్న యజమాని చివరికి దినసరి కూలీలెక్క ఆటో డ్రై
బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన అమెరికాకు 16వ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా నిర్వచించాడు. ‘ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు ఏర్పర్చుకున్నది ప్రజాస్వామ్యం’ అని. అయితే, ప్రస్�
మంత్రి వర్గంలో ఒక మతం వ్యక్తికి స్థానం కల్పిస్తే ఆ మతం వాళ్లందరికీ మంత్రివర్గంలో స్థానం లభించినట్టేనా? ‘మా బతుకులు ఎలా తెల్లారినా పరవాలేదు, మా జీవితాలు రోడ్డున పడ్డా పరవాలేదు, మా పిల్లలకు చదువు, ఉపాధి, మా�
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్�
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ �
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 10% మాత్రమే ఉన్న జనాభా మన సైన్యాన్ని నియంత్రిస్తున్నదని అగ్రకులాలను ఉద్దేశించి పేర్కొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు ఎదురవుతున్న సమస్యలు ఏండ్ల తరబడి పరిష్కారం కావడం లేదు. ప్రతియేటా గ్రామాల్లో నిర్వహించే సోషల్ ఆడిట్లో కూలీలు తమ సమస్యలను వెల్లడిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం
బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్తో పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గా
దళితులందరూ ఏకమై ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాలని, జూబ్లీహిల్స్లో ఓడించి కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి రెండేండ్ల పాలనలో అణగారిన వర్గా