Workers protest | మున్సిపల్ కార్మికుల జీతాల కోతపై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. చాలీచాలని జీతంతో ఉద్యోగంచేస్తుంటే అందులో కోత విధించడం దారుణమన్నారు. ఉద్యోగుల కడుపుకొట్టే జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Bhari | తొలిసారి తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న వరుణ్ తేజ్.. ‘బరి’పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Bike accident | ప్రాణం తీసిన బైక్ ఓవర్ టేక్.. విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..