హైదరాబాద్ నగరంలోని రాంనగర్ తరహాలో ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫిష్మార్కెట్ అటకెక్కింది. ఈ ప్రాంతంలోని మత్స్యకారుల కోసం ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో చేపపిల్లల పెంపకం కేం ద్రాన
ఫార్మాసిటీ బైపాస్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని నాగార్జునసాగర్ రహదారి (తక్కళ్లపల్లిగేట్) నుంచి తక్కళ్లపల్లి, మేడిపల్లి మీదుగా రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకోసం త
ఫార్మాసిటీ భూసేకరణలో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలకు దమ్ముంటే చర్చ కు రావాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఈనెల 1
Muncipal Chairman Elections | రాష్ట్రంలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మూడు మున్సిపాలిట�
జిల్లాలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు శాశ్వత సాగు, తాగునీరు అందించే రాచకొండ ఎత్తిపోతల పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. శివన్నగూడ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాములు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను చైర్మన్గా ఎన్నికై�
Ibrahimpatnam |నాటకీయ పరిణామాల మధ్య రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. హైకోర్టు నుంచి స్టే వచ్చిందని, ఒక్క ఫోన్కాల్తో అధికారులు ఎన్నిక ప్రక్రియను అర్ధంతరంగా ని�