రంగారెడ్డిజిల్లాలో ఆదివారం సాయంత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీం
Hyderabad | నగరంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఇబ్రహీం పట్నానికి గత 3 రోజుల కిందట వచ్చిన ఇతర రాష్ర్టానికి చెందిన ఓ యాచకురాలిపై యాచారంలో సోమవారం అర్ధరాత్రి ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘట న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులో గల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటుచేసుకున్నది.
ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నది. రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన వైద్యం అందడ�
మంత్రివర్గ విస్తరణపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మరోసారి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరికల్ (Marikal) మండలంలో వరి, పత్తి, ఆముదం పంటలు నీట మునిగాయి. మరికల్ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు చేరి పలు కాలనీలో జలమయమయ్యాయి.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ
రంగారెడ్డిజిల్లాలో అతిపురాతనమైన రాచకాల్వ క్రమంగా కబ్జాదారుల చెరలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. నైజాం కాలంలో 1872లో వర్షపునీరు వృథా కాకుండా గొలుసుకట్టు చెరువులను నింపడంతో పాటు ఇబ్రహీంపట్నం పెద్దచెరువ�
కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవేలోని తూప్రాన్పేట్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో �
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో పంటపొలాలకు జీవం పోసినట్లయ్యింది.
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గత నలభై ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ�
ఇబ్రహీంపట్నం సబ్రిజిస్టార్ కార్యాలయం (Sub Registrar Office) గత 40 ఏండ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్�