ర్షాకాలం పంటల సాగులో రైతులు తగిన మోతాదులో ఎరువులు వాడాలని వ్యవసాయ నిపుణులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించి వినియోగించడం వల్ల పెట్టుబడి పెరగడంతో పాటు భూసారం దెబ్బతింటుందని గ్రామగ్రా�
వ్యవసాయ రుణాన్ని ఇంకెప్పుడు మాఫీ చేస్తారంటూ రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని నిలదీశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం రైతులకు విత్తనాలు పంపిణీ చ�
సారు మాకు రుణమాఫీ ఎప్పుడైతది, ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదని రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా మాకు రుణమాఫీ ఎందుకు అవుతలేదని వారు ఎమ్మెల్యేను నిలద�
విద్యుత్ ప్రమాదాలతో ప్రజలు, రైతులు, మూగ జీవాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వానాకాలం సందర్భంగా గాలివానకు విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ వైర్లు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడంతో విద్యుత్ ప్రమా�
Ibrahimpatnam | గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెల
Indiramma House | ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది.
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ నుంచి కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామం వరకు రోడ్డు పనులు విస్తరించేందు కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30కోట్లు విడుదల చేయించారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ (Private Hospitals) కేంద్రం ప్రైవేటు దవాఖానాలకు కేరాఫ్గా మారింది. గల్లీకో దవాఖానాను ఏర్పాటుచేసి అర్హతలేని వైద్యులు, వైద్య చికిత్సలపై ఏమాత్రం అనుభవంలేని నర్సులను నియమించి పేద ప్రజల దగ్గర ద
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆయా గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధానరోడ్లు పెద్ద ఎత్తున గోతులు ఏర్పడిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
Paddy Procurment | ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నెల రోజుల నుంచి వరిపంటలు ప్రారంభమయ్యాయి. పదిరోజుల క్రితం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికి వాటిద్వారా నేటికి వరిధాన్యం కొన�
ఇబ్రహీంపట్నంలో (Ibrahimpatnam) ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటైతే అక్రమ పార్కింగ్లతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని భావించిన పట్నం వాసులు, వాహనదారుల ఆశలు నీటిమీద రాతలుగానే మారాయి. గత బీఆర్ఎస్ హాయాంలో నాటి
వరంగల్లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఇంటికో జెండా.. ఊరికో బండి తో భారీగా తరలివెళ్లి విజయవంతం చేద్దామని పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్ర�