యాసంగి సీజన్లో పంటల సస్యరక్షణ చర్యలు తీసుకుని, పంట ఆరోగ్యంగా పెరిగేలా చేయడమే లక్ష్యంగా రైతులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వరి, మొక్కజొన్న, కంది, పప్పుదినుసులు, వేరుశెనగ తదితర పంటలు ఏపుగా పెరిగే సమయ
Manchireddy Kishan Reddy | ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి కాంగ్రెస్
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరిన భవన నిర్మాణ రంగ కార్మికుడు ఆకస్మాత్తుగా పరిస్థితి విషమించి కన్నుమూశాడు. హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ శ్రీరాం�
Ibrahimpatnam | రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడు నెలల కిందట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ప�
గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కోసం ఎంతో ఉన్నత ఆశయంతో హరితహారంలో (Harithaharam) భాగంగా నాటించిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాల్లో ఆహ్లాద వాతావరణాన్ని పంచుతున్నా�
ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువు తున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కన్నబిడ్డలా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే స్టూడెంట్పై లైంగికదాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్�
అన్నదాతల బలవన్మరణాలు, సాగు సంక్షోభంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి వచ్చారు.
రాష్ట్రంలో రైతన్నలు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వంతో కొట్లాడి, మెడలు వంచి సౌకర్యాలను సాధించుకుందామని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్�
Hyderabad | ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఏర్పాటు చేసినా ట్రాఫిక్ ఇబ్బందులు, అక్రమ పార్కింగ్ల సమస్యలు తప్పడంలేదని దుకాణదారులు, వ్యాపారస్తులు, ప్రయాణికులు అంటున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో గతం�
ఇబ్రహీంపట్నంలో జడ్పీ అతిథి గృహం నిర్మాణం పూర్తి చేసి రెండేండ్లు అవుతున్నది. ప్రస్తుతం అతిథి గృహంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతున్నది. కానీ, కాంట్రాక్టర్కు మాత్రం బిల్లులు రాక ఉన్నతాధ�
కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాలవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పెట్టుబడి స�
రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో ప్రభు త్వం తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చే ప్రసక్తే లేదని సర్వేను అన్నదాత లు అడుగడుగునా అడ్డుకు�