Ibrahimpatnam | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండలో కూడా చెక్డ్యాంలు మత్తళ్లు దూకడం.. బోరుబావులు ఉబికి పోసి పంటలకు నీరందించేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని నాళ్లు అన్నదాతలకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎ�
Ibrahimpatnam | ఒకప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ పేదవాడికి అనారోగ్య సమస్య వచ్చినా.. సర్కార్ దవాఖాన ఉందనే ధీమాతో వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వెళ్లేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర�
చెడు వ్యసనాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని ఇబ్రహీపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ గ్రామంలో మంగళవారం నాడు పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్, ఆన్లైన్ గేమ్ �
Malreddy Ranga Reddy | రంగారెడ్డి, మార్చి 1 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం కష్ట
మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్స్టేషన్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్నది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధి శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక అభిషే�
దేశం మెచ్చిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆయన
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్కమిటీకి ఆదాయం పెంచడం కోసం రూ.1.25కోట్లతో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణం పూర్తిచేయించారు.