పేదల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి ఇబ్రహీంపట్నంలో ఉన్న క్యాంపు ఆఫీస్లో ప్రజలకు అందుబాటు లో ఉండకపోగా.. నిత్యం ల్యాండ్ సెటిల్మెం ట్లు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్ల�
రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. వానకాలం సీజన్ మొదలై మక్క పంట వేసే అదును దాటిపోతున్నా అందడం గగనమే అవుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిల
రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్ (Congress) అన్నదాతలకు చేసిందేం లేదని ఇబ్రహీంపట్నం రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొక్కజొన్న పంటకు మందు పెట్టే సమయం మించిపోతున్నా యూరియా (Urea) లేకపోవడ
Manchala | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. లబ్దిదారులను ఇండ్లలోకి పంపించకుండా నిర్లక్ష్యంగా వ�
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 105వ జయంతి వేడుకలను శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడలో ఇబ్రహీంపట్నం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల (Outsourcing Employees) హవా కొనసాగుతుంది. అధికారులు పర్మనెంట్ ఉద్యోగులను పక్కనపెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండ�
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్య�
రైతులందరికీ రైతుభరోసా ఇచ్చేవరకూ తమ పోరాటం, నిరసనలు ఆగవని బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం మండలాధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, సహకార సంఘం చైర్మన్ మహేందర్రెడ్డి పేర్కొన�
అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇబ్రహ�
Malreddy Rangareddy | మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి తొర్రూర్లోని ఎమ్మెల్యే �
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు భారీగా డిమాండ్ నెలకొన్నది. చేపల కోసం ప్రజలకు మార్కెట్లలో క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మండల పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపలను పడుతున�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమంటూ పోలీసుఅధికారులు ప్రకటనలు ఇవ్వడం మనం వింటున్నాం. పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు నిద్రపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.