తమకు కనీస వసతులు కల్పిస్తేనే పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తామని వ్యాపారులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం చెన్నూర్ మున్సిపల్ కార్యాల
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల పట్టణంలో బర్మాషల్ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్ బంక్తోపాటు, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటుకు 1952లో అంకురార్పణ జరిగింది. అప్పుడు డీలర్షిప్ తీసుకునేందుకు ఏ వ్యాపారి ముందుకు రాకపోవడంతో ప్రజ
‘మా ఇంటి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయింది. కంపు వాసన వస్తున్నది. శుభ్రం చేయాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్న. కానీ, ఎవరూ పట్టించుకుంట లేరు. గింత అధ్వానమా?.. కేసీఆర్ పాలనే మంచిగు�
అయిజ మున్సిపాలిటీలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు మండిపడ్డారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పుర కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ సైదయ్య సెలవులో ఉన్నా�
నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇల్లెందు పట్టణంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఇల్లెందు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 100 రోజుల ప్రణా�
Bodhan Municipal Office | శక్కర్ నగర్ : గత రెండు రోజులుగా ఓ పత్రికతో పాటు, యూట్యూబ్ ఛానల్లో ప్రచురితమైన నిరాధార ఆరోపణలు ఖండిస్తూ బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండా, పీఎఫ్ జమచేయకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ తమ సంక్షేమాన్ని విస్మరించారని రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం పారిశుధ్య కార్మికులు
ఆమనగల్లు పట్టణంలో (Amangal) ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాత గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి. మంటలు తీవ్రమవుతుండటంతో స్థా�
కౌన్సిలర్లు కన్నె ర్ర చేశారు. భూత్పూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు విధులు నిర్వర్తిస్తుండగానే తాళం వేశారు. అభివృద్ధి పనులు చేపట్టడం లేదని.. సమస్యలు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. సోమవారం బల్�
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గతంలో వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశించారు.