సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటై పట్టుమని పదిరోజులు గడవక ముందే కౌన్సిలర్లు ఎడమొఖం.. పెడ మొఖంలా మారినట్లు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్ని
క్యాతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నిక నిరసనల మధ్య నిలిచింది. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు విధించారు. �
పారదర్శకంగా పనిచేయాల్సిన అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం వ�
ఆర్మూర్ పట్టణంలోని నమస్తే ఆర్మూర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో నిర్మించిన రైతు బజార్ ను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి శనివారం పార్టీ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలో అక్రమ ఓటర్ల నమోదుపై ఓ సామాజిక కార్యకర్త ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆదివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓట్ల అభ్యంతరాలపై ఫిర్యాదు
తమకు కనీస వసతులు కల్పిస్తేనే పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తామని వ్యాపారులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం చెన్నూర్ మున్సిపల్ కార్యాల
కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
జగిత్యాల పట్టణంలో బర్మాషల్ కంపెనీకి చెందిన పెట్రోల్, డీజిల్ బంక్తోపాటు, కిరోసిన్ ఔట్లెట్ ఏర్పాటుకు 1952లో అంకురార్పణ జరిగింది. అప్పుడు డీలర్షిప్ తీసుకునేందుకు ఏ వ్యాపారి ముందుకు రాకపోవడంతో ప్రజ
‘మా ఇంటి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయింది. కంపు వాసన వస్తున్నది. శుభ్రం చేయాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్న. కానీ, ఎవరూ పట్టించుకుంట లేరు. గింత అధ్వానమా?.. కేసీఆర్ పాలనే మంచిగు�
అయిజ మున్సిపాలిటీలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని అఖిలపక్ష కమిటీ నాయకులు మండిపడ్డారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ పుర కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ సైదయ్య సెలవులో ఉన్నా�
నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇల్లెందు పట్టణంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఇల్లెందు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 100 రోజుల ప్రణా�