చిన్నారులకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా మండల లెవల్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో కొత్�
పురాతన జైన శాసనాలను కా పాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయ ఆవరణలో క్రీ.శ. 12వ శతాబ్ది పుర
మంచిర్యాల మున్సిపాలిటీలో గతంలో కమిషనర్గా పనిచేసిన బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం కమిషనర్ రూ.15 లక్షలు తీసుకున్నాడంటూ అమరగాని రమేశ్ యాదవ్ మున్సిపల్ చైర�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికా�
సిద్దిపేట స్వచ్ఛ బడి బాగుందని, అక్కడ అనేక విషయాలు తెలుసుకున్నామని కేంద్ర అధికారుల బృందం కితాబిచ్చింది. సిద్దిపేట జిల్లాలో ఐదు రోజులుగా పర్యటిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్స్ 14 మందిత�
కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్కుమార్పై శనివారం ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన బ�
మిర్యాలగూడను క్లీన్ సిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులు, మ�
స్వామి వివేకానంద మహనీయుడని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలంలోని చెంగోల్, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పా�
ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను గ�
అధికారమే పరమావధిగా అనైతికంగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. వీరికి ఎంఐఎం కూడా తోడైంది. బీఆర్ఎస్లో గెలిచిన కొందరు కౌన్సిలర్లు పార్టీ విప్ను ధిక్కరిస్తూ కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారు.
యువత రాజకీయాలకతీతంగా బెల్లంపల్లి అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఏసీపీ సదయ్య కోరారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్లో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి ఆధ్వర్యంలో నిర్వ