ప్రజాపాలన దరఖాస్తు ఫారాల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించే సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయ (ఐవోసీ) పనులు చేర్యాలలో కొనసాగుతున్నాయి.పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జనగామ ఎమ్మెల్య�
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది.
వర్ధన్నపేట మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్ అంచనా ఆదాయ వ్యయాల తుది నివేదికపై కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే సమక్షంలో సమగ్రంగా చర్చించారు.
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పాటు కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని సోమవారం కొత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట యువకులు ధర్నా చేశారు. కొత్తూరు పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ నిర్మాణాన్ని �
పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
వికారాబాద్ : పట్టణంలోని శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని, వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మున్సిపల్ అధికారులకు సూచించారు. �