పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మున్సిపల్ కార్యాలయంలో పుర ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
వికారాబాద్ : పట్టణంలోని శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని, వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మున్సిపల్ అధికారులకు సూచించారు. �