Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధమవుతున్నదా? ముగ్గురు మంత్రులను తొలగించడం ఖాయమైందా? ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు బడుగు మంత్రులపై తొలగింపు కత్తి వేలాడుతున్నదా? అంటే, అధికార పార్టీ నుంచి అవును �
Jeevan Reddy | Reఆత్మగౌరవానికి విలువలేని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడం సాధ్యం కాదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
పేదల భూములు, ఇండ్ల స్థలాలపై కాంగ్రెస్ సర్కారు కన్నేసింది. దశాబ్దాలుగా ఉన్న ఆస్తులను ఒక్క సంతకంతో ఆగం చేసింది. ఉన్న పళంగా నిషేధిత జాబితాలో చేర్చి దెబ్బకొట్టింది. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా వేలాది �
ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ఖాకీలు ఖద్దర్ గుప్పిట్లో నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు చెప్పింది వింటేనే పూర్తిస్థాయి గడువు వరకు పనిచేస్తున్నారు. లేదంటే వారి పోస్ట్ పోగొట్�
కొల్లాపూర్లో సాగునీటి కోసం కొట్లాట మొదలైంది. కొల్లాపూర్ ప్రాంతంలో కాంగ్రెస్ కృతిమ కరువును తీసుకొని వస్తోంది. సమాఖ్య పాలనలో కళ్ల ముందర నీళ్లు ఉన్నా పొలాలను బీడుగా పెట్టుకున్న రైతులు మళ్లీ కాంగ్రెస్
రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించిందని, తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్క బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. వేల్పూర�
ఖమ్మం సిటీ, మార్చి 22: మంచి జరుగుద్దని ఆశించి, తమ వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భావించి, ఓట్లు వేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పరాభవం మిగిల్చిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్�
Jeevan Reddy | కాంగ్రెస్తో సుదీర్ఘ ప్రయాణానికి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారు. ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీని వీడటానికి గల కారణాలపై లేఖను విడుదల చేశారు. గ
Sunke Ravishankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ప్రజలకు గుండు సున్నా పెట్టారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. రైతుభరోసా, ఉ�
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా