బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పెద్ద షాక్ తగలనున్నది. కాంగ్రెస్లోని పలువురు సీనియర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్లోని త�
“పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరం మౌలిక వసతుల పరంగా, అభివృద్ధి పరంగా దేశంలోనే ఖ్యాతి గడించింది. 2014లో కేసీఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇండ్లల్లో, షాపుల్లో ఇన్వర్టర్లు, జ�
కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి సేవలను మెరుగుపరిచారని గుర్తుచేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉపఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు.
MLA Sunitha Lakshma Reddy | ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటలు వేసుకుంటే యూరియ�
రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం అని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
KTR | హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా �
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు
రైతు ప్రయోజనాలను పకన బెట్టి, ఎరువుల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి, తమ తప్పు ఏమీ లేదన్నట్ట�
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీవ్రంగా అబాసు పాలవుతున్నది. ఆ శాఖలో ఏడాదిన్నరగా జరుగుతున్న పోస్టింగ్ల వెనుక ముగ్గురు రాజ్యా�
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వరం మారుతున్నదా? అసలు ఉప ఎన్నికలే రావు.. అని అసెంబ్లీ సాక్షిగా గంభీర ప్రకటనలు చేసే స్థాయి నుంచి కొందరు ఎమ్మెల్యేలపై వేటు వేద్దామనే పరిస్థితికి వచ