సిరిసిల్లలోని ప్రతిష్ఠాత్మక, చారిత్రక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్) ప్రస్థానం ముగిసిందా? సహకార రంగంలో 57 ఏండ్లుగా నడుస్తున్న సెస్ను టీజీఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తూ తెలంగాణ విద్యుత్తు నియంత్ర�
కాంగ్రెస్ సర్కార్ మరో వింత నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఎస్సీ గురుకుల సొసైటీలోని అకడమిక్ పోస్టులను సైతం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్తో భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్
బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా లక్నోలోని ఆమె నివాసానికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె భద్రతా సిబ్బంది ఆ నేతలను లోపలికి అనుమతించకు
తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి తొలనొప్పిగా మారింది. కేరళ నాయకత్వ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి 10 రోజులకు పైగా శ్రమించిన తర్వాత పార్టీ ఇప్పుడు కర్ణాటకల�
Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బుధవారం చండ్రుగొండ గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో వి�
Jeevan Reddy | రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని, క్వింటాల్కు పది కిలోల కోతపెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేస�
Congress | పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన వృద్ధురాలు ముస్సె గంగవ్వ మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద
Bhatti Vikramarka | భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యనేత వేసిన స్కెచ్ గురించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క �
KCR | ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరి�
CESS | తెలంగాణలోనే ఏకైక సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు బలి అవుతున్నది. గత మార్చి 31న లైసెన్స్ గడువు ముగియగా.. టీజీఎన్పీడీసీఎల్ గత ఏప్రిల్ 1 నుంచి తన ఆధీనంలోకి తీస�
నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు తగ్గించిం ది. ఇటీవలే జీవో-86ను జారీచేసింది. ఈ సడలింపు ఏడాది మాత్రమే వర్తిస్తుంద
‘పైసా అదనపు ఖర్చు లేకుం డా వచ్చిన బిల్లుతోనే నాణ్యతగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం.. మీరు గృహ ప్రవేశం చేసుకుంటే చాలు..’ అంటూ ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలు నమ్మిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నట్టేటా మునిగారు. �