అన్నదాతలకు ‘భరో సా’ ఇవ్వడంలో కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోంది. అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15 వేల చొప్పు న ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆపై మాటతప్పి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఇప్పటికే మూడ�
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా కొడిమ్యాల మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్రెడ్డితోపాటు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు
రోజువారీ ఖర్చులకు ఏడాదిలో 365 రోజులకుగాను 363 రోజులు గత ఏడాది ఆర్బీఐ వద్ద చేబదులుగా అప్పు తీసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై�
ఇచ్చిన హామీలు విస్మరించడం.. న్యాయంగా దక్కాల్సినవి దక్కకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం గర్జించింది. పోరుబాట పట్టింది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అన్న తేడాల్లేకుండా అంతా పిడికిలెత్తారు. �
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 17 (నమస్తేతెలంగాణ) : వందలాదిమంది పోలీసు పహరా మధ్య, విధివిధానలు పాటించకుండా ఎన్పీడీసీఎల్ " సెస్ " సంస్థను స్వాధీనం చేసుకోవడం అక్రమమని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు క్రషర్ వ్యవహారంలో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చేసిన సవాలును బీఆర్ఎస్ పార్టీగా ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ నేత కల్ల�
కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని ఇతరులకు పార్టీలో పెద్దపీట వేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా తన అ�
Rythu Bharosa | రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడుపేనట. ఆ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన, అసలైన సంక్షేమ పథకమట.
60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల బలిదానాల సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అవివేకానికి పరాకాష్ట అని శాసనమండలిలో ప్రతిపక్
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది అధికార కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు ఎదురొంటు న్న తొమ్మిదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించిన స్పీకర్ తీర్పును సవా ల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటి�
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పాలనలో ఘోరంగా విఫలమైందని జగిత్యాల సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు.
గంబీరావుపేట మండల కేంద్రంలోని గురువారం అధికారులు నిర్వహించిన మండల స్థాయి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సమావేశంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య ‘జై తెలంగాణ పలుకు’పై వాగ్వాదం చోటుచేసుకున్నది.
Haryana Congress : హరియాణాకు సంబంధించి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారిపై కాంగ్రెస్ వేటు వేసింది. ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ �
నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది.