కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని, కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే చెరువులు నిండేవని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. రైతుల
ఈ నెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్షెట్టిపేటకు రానున్నారని, సర్కారు నిర్లక్ష్యంతో రెండు నెలల క్రితం మృతి చెందిన నలుగురు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున పార్టీ పరంగా �
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృది, సంక్షేమ కార్యక్రమాల కోసం కేసీఆర్ పదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస
ఆర్మూర్లో చేసిన అభివృద్ధి ఏమిటని, ఇప్పటివరకు ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి చెప్పాలని, ఈ విషయంపై చర్చించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్వీ నాయకుడు అభిలాష్రెడ్డి సవాల్ విస�
నైరుతి సమీపించి నెల గడచిపోతున్నది. ఇప్పటికీ ఒక్క భారీ వర్షం నమోదు కాలేదు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. జూలైలోనూ సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అ�
తెలంగాణలో సాగుతున్నది కాంగ్రెస్ సిద్ధాంతాల పాలన కాదని, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ పాలన‘ అని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం
సుమారు మూడేండ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. ఎన్నికల ముం దు ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేండ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతను �
Gadari Kishore | తనకు హిట్లర్ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ కుమార్ వ్యంగ్యంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శమని చెబుతుంటారని తెలిపారు.
Phone Tapping | రాష్ట్ర ప్రభుత్వం తన వరుస వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకొనేందుకు.. తన సహజసిద్ధమైన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరోసారి ఫోన్ట్యాపింగ్ అంశాన్ని తెరమీదికి తేనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్�
కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి సంస్థ కాంగ్రెస్ పాలనలో స్కామ్లతో సర్వనాశనమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్�
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ల�