PM Modi | కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాలపాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అధికారం కోసం ఎంతోకాలంగా కలిసి ఉన్న మిత్రుడ్ని వదిలేసిందని ప్రధాని విమర్శి�
Inter Board | ఇంటర్మీడియట్.. విద్యార్థి జీవితానికి గేట్వే. ఉన్నత విద్యకు మలుపు లాంటిది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటర్ విద్యతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతున్నది. అస్తవ్యస్త నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నది.
Retirement Benefits | రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజుల్లో రూ.6 వేల కోట్ల బెనిఫిట్స్ ఇస్తామన్న మాట ఉత్తిదేనా? ఇది కూడా ఆరు గ్యారెంటీలు, 420 హామీల మాదిరిగా గాలిలో కలిసిపోవాల్సిందేనా? మూడు నెలల్లో అంత డబ్బు సర్దుబాటు చేయలేనన
Bandi Sai Bhageerath | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడ?’ అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. బాధితురాలు మైనర్గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వెంకట్రెడ్డి, నర�
తాతముత్తాల కాలం నుంచి అసైన్డ్భూములను నమ్ముకుని బతుకుదెరువు సాగిస్తున్న పేద రైతుల భూములపై కాంగ్రెస్ సర్కారు కన్నుపడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో నల్లవల్లి గ్రామశివారులోని 142, 160 సర్వేనంబర�
RS Praveen Kumar | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. మైనర్ బాలిక ఏం పాపం చేసింది, ఆమె కుటుంబం చేసిన పాపమేంటని �
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్�
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఫ్లాట్లను అప్పగించేందుకు అపార్ట్మెంట్ వాసులు అంగీకరించకపోవడంతో వా
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకునేందుకు కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా ఇక్కట్లు తప్పడం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి అన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య త్రీవమైన దృష్ట్యా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా భావిస్తూ వాటర్ ట్యాంకర్ల యజమానులు ధరలు పె�
మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ వైఖరి. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల మద్దతును తీసుకొంటూ.. రాష్ర్టాల స్థాయిలో మాత్రం మిత్రపక్షాలను నట్టేట ముంచుతున్నది.