హైదర్షాకోట్ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ నరేశ్కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానిక బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడం.. ఫోన్లో కూడా స్పంద�
KCR | కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర
Balka Suman | చెన్నూరు నియోజకవర్గం భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ గోపాల్ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సోమవారం కలిసి ఘటన గురించ
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గాలి జ�
ప్రమాదకర బావిలో దిగి నీటిని తోడుకోవడం.. కిలోమీటర్ల కొలదీ నడిచి వ్యవసాయ బోర్లు.. బావుల నుంచి నీటిని తెచ్చుకోవడం.. సమస్య తీవ్రమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ పల
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు.
భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా.. లేనోళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నది. రైతుకూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తా
అనతికాలంలోనే అస లు నైజం బయటపడటంతో ‘వలస కాంగ్రెస్'పై అసలు కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు మొదలైంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన, నాయకత్వంపై పార్టీ సీనియర్లలో భ్రమలు తొలిగిపోతున్నాయి.
కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటారని పదే పదే విమర్శించే కాంగ్రెస్ నాయకులకు.. ఇ ప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంటే వణుకు పుడుతున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు.
గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగ సారం ఒక్కముక్కలో తేల్చి చెప్పాలంటే.. మిగతా పార్టీలకు తెలంగాణ అంటే రాజకీయం; మనకు తెలంగాణ అంటే టాస్క్ అని!
‘150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నడు.
జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్పై దండయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జనప్రభంజన సభతో బీఆర్ఎస్ పూర్వవైభవం దిశగా పురోగమిస్తుందని, కేసీఆర్�
పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో గడిచిన కొద్ది రోజులుగా బుల్డోజర్లను రోడ్లపైకి ఎక్కించి.. చిరు వ్యాపారుల బతుకు