అసెంబ్లీ నడిచిన తీరు బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిప
Sabitha Indra Reddy | అసెంబ్లీలో తమకు మైక్ ఇవ్వడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మైక్ ఇచ్చినా కూడా కట్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. జీరో అవర్ను గం
Talasani Srinivas Yadav | అసెంబ్లీని కాంగ్రెస్ ఇష్టానుసారంగా నడిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అక్రమ మైనింగ్పై హరీశ్రావు సభ దృష్టికి తీసుకొచ్చారని.. దానిపై హౌస్ కమిటీ వేయాలని కోరామన
కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల
రూ.50 కోట్ల టెండర్ల రద్దుపై కరీంనగర్ బల్దియా భగ్గుమంటున్నది. నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారన్న విమర్శలు వస్తుండడం రాజకీయ పార్టీల మధ్య ప్రకంపనలు సృష్టిస్తున్నది. అలాగే.. బీజేపీ, కాంగ్రెస్లో వర్గ విభేద�
Warangal Sports School | అత్యుత్తమ క్రీడా పాలసీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, దానికి అనుబంధంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ అంతా ఉత్తుత్త�
Urea | నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లి నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన యూరియా కాంగ్రెస్ నాయకుడు మేముల రాంచందర్దే అని స్థానికులు తెలిపారు.
Hyderabad | రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం (గతంలో సరూర్నగర్ మండలం)లోని సర్వేనంబరు 613లో (పాత సర్వేనంబరు 119) 373.22 ఎకరాల భూమి ఉంది. 1954-55 ఖాస్రా పహాణీలో దీనిని దస్తగర్దన్ భూమిగా పేర్కొంటూ పట్టాదారు కాలంలో శివరాజ్ ఇ�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో మాట, పూటకో డ్రామాతో ప్రజలను మభ్యపెడుతున్నది. మూసీ ప్రాజెక్టును ప్రకటించిన నాటి నుంచి ఇప్పటిదాకా పద్ధతి, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస
Moinabad Drugs Case | కొద్దిరోజుల కిందట వెలుగుచూసిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు యువ ప్రజాప్రతినిధుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరు యువ ఎంపీ కాగా, మరొకరు యువ ఎమ్మెల్య�
‘ఇంద్ర’ సినిమా గుర్తుందా? ఓ వ్యక్తిని నిలువునా దోచుకోవాలన్న ఉద్దేశంతో ఓ దొంగల ముఠా ‘నీది తెనాలే.. నాది తెనాలే.. మనది తెనాలే’ అంటూ ముగ్గులోకి దింపుతుంది. అచ్చం ఆ సినిమా సీన్ను తలపించేలా.. ప్రతిపక్షంలో ఉన్న �
కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో భూసేకరణ కు తెరలేపింది. వరుస నోటిఫికేషన్లతో జిల్లా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. వారం రోజుల క్రితం చేవెళ్ల మండలం ఆలూరులో 1,240 ఎ�