పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తర్వలో రాజీనామా చేస్తారని గాంధీ భవన్ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. ఇద
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచి మూడు రోజులు కూడా గడవక ముందే.. ఆయన తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీయిజం షురూ చేశారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ జ�
ఉద్యమకారుడిగా, పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు సరికాదని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకొని ప్రక్షాళన చేయాల్సిన స మయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంప
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీ జీవన్రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. జగిత్యాలలో �
చైనాకు రూ.44 కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సయిల్పైన, ఆయన కంపెనీపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం చార్జిషీ�
పత్తి కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రైతు హక్కుల పోరాట �
ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రజలకు ఎక్కడైనా, ఏకాలంలోనైనా సర్కారు అండగా ఉంటుంది. మానవీయత కోణంతో ఆదుకుంటుంది. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మానవత్వాన్నే మరిచింది. రంగుమారిన పంటలను కొనకుండా �