పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణ యం తీసుకోవాలని సుప్రీం కోర్టు.. స్పీకర్కు సూచించడంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. అసలు వారు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో తెలియని ఆయోమయ పరిస్థిత�
కార్మికుల భద్రత బాధ్యతపూర్తిగా సింగరేణి యాజమాన్యానిదేనని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-5లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో జనరల్ మజ్దూ
భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన మాట ముమ్మాటికీ నిజమని, అధికార పార్టీకి ఎన్నికల సంఘం అ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఊరూరా ప్రచారం చేసి ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లు మండ�
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో ఒక్కసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. రైతులకు పంపిణీ చేస్తున్న యూరియా విషయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్ర�
CM Revanth Reddy | జర్నలిస్టులపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, కథనాలు ప్రసారం చేస్తున్న జర్నలిస్టులను తరుచూ టార్గెట్ చేస్తూ, ఏదో ఒకరకంగా ఉక్రోషం వెళ్లగక్కుతున్�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మేలో చేయాల్సిన లైసెన్సుల రెన్యువల్ను ఇప్పటివరకూ చేయలేదు. ఫలితంగా పనుల ట�
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నదని శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి �
పాదయాత్రలో భాగంగా మా అందోల్ నియోజకవర్గానికి వస్తున్న మీకు నా ప్రజల తరఫున నేను ఆహ్వానం పలుకుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లె కూడా అభివృద్ధి
కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుల అరాచకాలపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మైనంపల్లి అనుచరులు సోషల్మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతు�
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు.
వడ్డించే వాడు మనోడైతే..బంతిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదు అన్న చందంగా ఉన్నది బల్దియా తీరు. రూ. లక్షలు బకాయి ఉన్న ఏజెన్సీ నుంచి ముక్కు పిండి వసూలు చేయాల్సిన అధికారులు ....డీఫాల్టర్కే అడ్డికి పావు సేరులా ఫుట్
రాష్ట్రంలో మరో మూడు నెలల్లో 10 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉప ఎన్నికలపై జోరుగా చర్చ �
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరికి టెన్షన్ మరింత పెరుగుతున్నది. అధికారిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడంతోపాటు పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన ఆయనకు తీవ్ర