కుటుంబానికి మూడెకరాలకు మించి మాగాణి భూమి ఉన్నా, 7.5 ఎకరాల మెట్ట భూమి ఉన్నా సామాజిక పింఛన్ రానట్టే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాల్లో రూ. 2 లక్షలకు మించి కుటుంబ వార్షికాదాయం కలిగిన వారూ అనర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీలాంఛ్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సిటీ జనం పట్టించుకోవడం లేదు. రూ.10 వేల టోకెన్ అమౌంట్తో పాటు రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధనలు పెట్టడంతో దరఖాస్తు చేసుకునేందుకు ముఖ�
శేరిలింగపల్లికి చెందిన కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న దుర్గం శ్రీహరిగౌడ్.. తన నానమ్మ బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించడమే కాకుండా, ఒక బాబాయ్ చనిపోగా, మరో బాబాయ్ బతిక�
కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు సకాలంలో నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ మరో రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్�
Komatireddy Venkat Reddy | ఎల్నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంట�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని బీఆర్ఎస్ నేత నోముల భగత్ కుమార్ విమర్శించారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప�
నగరంలో పేదలకు పంచగా ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు మిగిలి ఉన్నాయి.. 2024 నుంచి ఇప్పటి దాకా ఏయే ప్రాంతాల్లో ఎన్ని పంపిణీ చేశారు.. అనే ప్రశ్నలకు జిల్లా గృహ నిర్మాణ కార్పొరేషన్ అధికారుల దగ్గర సమాధానం లేదు. డబుల్ �
రెండున్నరేండ్ల పాలనలో రేవంత్రెడ్డి రాష్ట్రంలో భీకర విధ్వంసం సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రె�
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే రేవంత్రెడ్డి హంగామాగా నిర్వహించిన ప్రజా దర్బార్ కొంతకాలానికే దారి తప్పింది. ప్రతి మంగళవారం, శుక్రవారం స్వయంగాఈ దర్బార్ను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తర�
మహిళలకు పంచిపెట్టాల్సిన ఇందిరమ్మ చీరలు కంటోన్మెంట్ వర్క్షాపులో గుట్టలుగా పేరుకుపోయి దుమ్ముధూళితో నిండి ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శుక్రవారం కంటోన్మెంట్ వర�