‘ఉమ్మడి పాలనలో అడుగడుగునా దగాపడ్డ తెలంగాణ బిడ్డల గొంతు తడిపేందుకే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకుర్పాణ చేశారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించి ఇక్కడి ప్రజల ఆకల�
తెలంగాణ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే గంభీరమైన అంశం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టపరంగా పరిష్కరించకుండా రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే, మాజీ జెడ్పిటిసి లపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నార�
గ్రామాల్లో అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను అందేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సింగరావు అన్నారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అధికార పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సీఎం కుర్చీ ప్రస్తుతం ఖాళీ లేదు.. ఐదేండ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఇప్పటికే సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదేపదే జర్నలిస్టులపై ఇష్టానుసారం మాట్లాడుతూ.. తన హుందాతనాన్ని కోల్పోతున్నారని సీనియర్ జర్నలిస్టులు విమర్శించారు. ఆ జర్నలిస్టులు, డిజిటల్ మీడ�
రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్లో ఉన్న వర్గపోరు బయటపడింది. గజ్వేల్ కాంగ్రెస్లో రెండు గ్రూప్లుగా ఉన్న నేతల మధ్య సఖ్యత కొరవడింది.
జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఈ వర్గపోరులో ఇందిరమ్మ లబ్ధిదారులు సమిధలు కావాల్సి వస్తున్నది. నూకపెల్లి ఇందిరమ్మ ఇండ్ల కూల్చివేత వివాదాస్పదం కాగా, పెద్ద ఎత్తున నష్టపో
తెలంగాణకు నష్టం కలిగించేలా గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అడ్డుకొని తీరుతుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్�
తిరుమలగిరి మండలంలోని ఎగువ ప్రాంతాలైన 7 గ్రామాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం సాధించేందుకు దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల్లో భాగం
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’లో జనాలను ఎవ్వరినీ ఆమె దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో మూడో రోజు పాదయాత్ర పోలీసుల నిర్బ
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్, మోస్రాలో పర్యటించగా.. ఆమె ముందే పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలక�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత పాదయాత్ర’ తూతూ మంత్రంగా సాగింది. తొలిరోజు సంగారెడ్డి జిల్లా ఆందోల్, రెండో రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గాల్లో జరిగిన మాద�
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేదల వైద్యం పట్టడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ‘టీ-డయాగ్నోస్టిక్స్'పై రేవంత్రెడ్డి ప్ర