తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగింది. బుధవారం బస్సులు రోడ్లపైకి రాలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు సమ్మెక
ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఉగ్రవాదిగా సంబోధించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆయనకు బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ చేసిన ఘోరాతి, ఘోరమైన గోబెల్స్ ప్రచారం హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార అని, తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు.
C.Laxma reddy | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో మాత్రం దారుణంగా ఉన్నదన్నా ఆరోపణలున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల పేరుతో హంగామా చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేద�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబు కొత్త స్కెచ్ వేశాడని, ఆ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సంచలన వి
తెలంగాణ.. కేసీఆర్.. ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి ముడిపడిపోయాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రెండింటినీ విడదీయలేరన్న విషయం మరోసారి స్పష్టమైంది.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు విద్యావ్యవస్థను కుదిపేసింది. ఈ ఒక్క తీర్పుతో వేలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఆశా�
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఫెయిల్ అయ్యింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించారు. డీసీసీ �
మెయిన్ స్ట్రీమ్ మీడియా ‘మతలబి’ అయినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజ సహజ రూపాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడి
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రత్యర్థులను బెదిరించి, భయపెడతారని.. ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వాఖ్యలపై వివరణ ఇచ్చారు.
పోరాటాల గడ్డ జగిత్యాల జనసంద్రమైంది. సోమవారం మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అంచనాలకు మించి జన
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 20 : ‘చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కింది. సంక్షేమం పక్క దారి పట్టింది. మంత్రి వివేక్ సోషల్ మీడియా, పేపర్లు, టీవీల్లో రోత రాతలు రాయించుకుంటున్నడు. ఫ్యాక్షన్ రాజకీయ�
భారీ తుఫాన్ సృష్టించబోయే ముందు సముద్రం ప్రశాంత వాతావరణాన్ని ఆవహించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో త్వరలో మరో సునామీ సృష్టించబోతున్నారా? అంటే సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అ�