తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉతంఠ పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది.
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం గత రెండున్నర ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో 17 వేల ఖాళీలను భర్తీ చేయాలని మాజీ డీజీ�
బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతువిప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో త రచూ కాంగ్రెస్ పార్టీని �
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై తీవ్ర చర్చ సాగుతున్నది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వర్గాల మధ్య పో�
VD Satheesan : కేరళ నూతన సీఎంగా వీడీ సతీషన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
Ramesh Chennithala : వీడీ సతీష్ను కేరళ సీఎంగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వరిగంటి శ్యామ్గౌడ్తో పాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో
సర్కార్ ఆడుతున్న అధికారుల బదిలీల ఆటలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. పద్ధతి, ప్రణాళిక, ముందుచూపు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అన్నదాతలకు పెనుశాపంగా మారా
కేరళలో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయ
సుంకిశాల రిటెయినింగ్ వాల్ కుప్పకూలి 20 నెలలు దాటింది. కానీ నేటికీ ఆ పథకం పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదు. కేసీఆర్ హయాంలోనే 80 శాతానికి పైగా పనులు పూర్తయినా రెండున్నరేండ్ల నుంచి మిగిలిన పనులను కాంగ్రెస్ �
ఓ కాంగ్రెస్ నాయకుడు తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నాడని, అదే సమయంలో అధికారులు సైతం వేధిస్తున్నారంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్వైజర్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగ
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నార్కట్పల్లి మం డలం షాపల్లి, నెమ్మాని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సం�
Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.