ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని, కాంగ్రెస్, ముస్లింలు ఒక్కటే
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపిం�
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్తోపాటు 100 మంది ఆ పార్టీ నాయకులు
లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థను భ్రష్టు పట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుస�
Bangalore traffic | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారింది. 2025 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న రెండో నగరంగా బెంగళూరు నిలిచింది.
సీఎం రేవంత్రెడ్డి తీరుతో ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు ప�
Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో రెండు కేసులలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు గురువారం ప్రకటించింది.
‘నా అడవి.. నా ఇష్టం’ అన్న చందాన అటవీశాఖ వ్యవహరిస్తున్నది. ఇతరులు పూచిక పుల్ల ముట్టుకున్నా, రోడ్డు వేద్దామన్నా, ఇసుక తీద్దామన్నా చట్టాలను ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేసే అధికారులు.. రోడ్డు మరమ్మతు కోసం దర�