ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్పై లేదని సేవాలాల్ బంజారా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ విమర్శించార�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులను సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు.. అటవీ ఆంక్షలతో నిలిచిపోయిన రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు.. నిర్వహణ లేక పల్లెలకు చేరని మిషన్ భగీరథ నీరు.. ఇలా ఒకట�
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడాల్సిన కాం గ్రెస్ సర్కార్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. భయపెట్టడం, వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని ఒక్కో వర్గంపై కక్ష గట్టినట్టు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో కొంతమంది పోడుపేరుతో భూమిని సాగుచేస్తున్నారని తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. క
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప
KTR | ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. SIRపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
జిల్లాకు మంత్రి పదవి ఖరారైనట్టు ప్రచారం ఊపందుకున్నది. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పేరు కాంగ్రెస్ హై కమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రాష్ట్ర�
Telangana Congress | అభయ హస్తం, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పక్కనబెట్టింది. భయపెట్టడం, బెదిరించడం, వేధించడం, రౌడీయిజం, దుష్ప్రచారం వంటి విధానాలను ముఖ్యనేత వర్గం అమలు చేస్తున్నదని రాజకీ�
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో కోత విధించింది. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. 3.24 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేయగా, 2.74 లక్షల ఇండ్లకే పనులు ప్రారంభమయ్యాయి.
Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్... ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్
కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వరి, మక్క ధాన్యాన్ని కొనుగోలు
నేత కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ స్కీమ్కు కాంగ్రెస్ తూట్లు పొడుస్తున్నది. షెడ్లను నేత కార్మికులకు అందించకుండా 30 నెలలుగా చోద్యం చూస్తూ తాజాగా ధాన్యం బస్తాలను నిల్వ చేస్తున్నది.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా కొత్త ప్రభుత్వం ఏర్పడేంతవరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగనున్నారు.
Aam Aadmi Party : దేశంలో అనేక చోట్ల ఇటీవలి కాలంలో ఓటములు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇటీవల పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది.