ఫ్రీ బస్సు తో ప్రయాణాలు పెరిగిపోయి గొడవలకు దారితీస్తుండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సీఎం రేవంత్ రెడ్డి అభిమాని వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో బాధితురాలు రజిత ఆవేదన వెళ్లగక్
రాష్ట్రంలో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పిన కాంగ్రెస్పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు.
మహిళలకు ఉచిత బస్సుతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల చొప్పున భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆచరణలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా వీసీకే పార్టీ చీఫ్ తోల్ తిరుమావళవన్ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే, విపక్ష డీఎంకే పార్టీలను జాతీయ ప్రతిపక్ష కూటమి లోక
కాంగ్రెస్లో గొడవలు సహజమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు ఉంటాయని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ మార్క్ అవినీతి, అరాచక పాలనకు కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపై సొంత గూటిలోనే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున�
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే రాష్ట్ర హోం మంత్రిగా ఉన్నా అయినప్పటికీ రాష్ట్రంలో ప్రజలకు భద్రత కరువైంది. హత్యలు, దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైన ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసిందని, ఇది దారుణం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మం త్రి, బీఆర్�
ప్రధాన ప్రతిపక్షాన్ని, రిటైర్డ్ ఇంజినీర్లను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హేయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు.