గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పులు చెప్పుకుంటూ జనంలో ఆశలు రేపింది. కానీ 200 యూనిట్ల లిమిట్ ఆ ఆశలను నీరు గారుస్తోంది. లిమిట్ దాటితే భారీ బిల్లుత�
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి, దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది.
Indiramma Illu | నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వ�
Seethakka | కోట్ల మంది గ్రామీణ మహిళల పొదుపు సొమ్ముతో ముడిపడి ఉన్న స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చర్చనీయాంశమయ్యాయి. మహిళా సాధికారతకు అద్దం పట్టాల్సిన సంస్థ.. అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘన
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�
కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ సోమవారం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ల�
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది మంచి డిమాండ్తో ఫ్యూచర్�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పొద్దున ఢిల్లీ వెళ్లారు. అదేరోజు రాత్రి తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుని పెండ్లి రిసెప్షన్కు వెళ్లిన సీఎం రేవంత్
Retirement Benefits | విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చే
VD Satheesan : కేరళలో యూడీఎఫ్ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. సోమవారమే వీడీ సతీషన్ సీఎంగా ప్రభుత్వం కొలువుదీరనుంది.
అధికార పార్టీకి చెం దిన కౌన్సిలర్ భూకబ్జా చేయడంతో బాధిత కుటుంబం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరసన చేపట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో చోటు చేసుకున్నది. బాధితులు రామకృష్ణ, వెంకటేశ్ తెలిప