Phone Tapping | రైతన్నల ఆత్మహత్యలు ఒకవైపు.. నిరుద్యోగుల నిరసనలు మరోవైపు.. పరిపాలనా వైఫల్యాలు ఇంకోవైపు.. అంతర్గత కుమ్ములాటలు మరోవైపు.. వీటికితోడూ కొత్తగా స్కామ్లు.. వెరసి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సకల జనులు అరిగో�
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
Singareni Scam | రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన విమర్శలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
పనిచేయించుకోని పారితోషికం అందించకుండా కాంగ్రెస్ సర్కారు మొండిచేయి చూపుతున్నది. 2024 నవంబర్లో చేపట్టిన ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�
తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చి�
సిట్ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణం, మంత్రుల పంచాయితీ, ప్రభుత్వ మనుగడ వంటి అంశాలను డైవర్ట్
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెటు.. కార్పొరేటర్ టికెట్ కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశమవుతున్నది. మొన్నటిక�
మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం కూటమిగా ఏర్పడ్డాయి. అమరావతి జిల్లా అచల్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో �
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ తాజాగా పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి హ
RS Praveen Kumar | తెలంగాణ ప్రజల భద్రతతో పోలీసు అధికారులు ఆడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ పోస్టింగ్ల కోసం పోలీసులు వికృత క్రీడలో భాగస్వాములయ్యారని తెలిపారు.
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు.