Jogu Ramanna | ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నాయకులను సైత�
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి సున్తీ అయిందా.? అంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కుమార్ గతంలో చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samsthan Narayanpur | గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కార్ కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను పోలీస్ బెటాలియన్ పేరుతో స్వాధీనం చేసుకొనేందుకు స్కెచ్ వేసింది.
Kerala Elections | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాచితక కాంట్రాక్టర్లను గోసపెట్టి, రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలుగొట్టి, రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగ�
Jeevan Reddy | మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావా�
Revanth Reddy |తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, అద్భుతంగా పాలన అందిస్తున్నామని కేరళలో ఊదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు.
పేద రైతుల భూములు గుంజుకొని ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి సబితారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అనేక చోట్ల భూములు గుంజు�
గిరిజన భూములపై కాంగ్రెస్ సర్కారు కన్ను పడింది. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న లంబాడీల భూములను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. పోలీసు బెటాలియన్ పేరుతో పేదల పొట్టగొట్టే పన్నాగానికి తెరతీసింది. గు�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణ చరిత్రను వక్రీకరించి, వాస్తవాలు దాచిపెట్టి రాజ్యసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగ
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులను కాంగ్రెస్ ప్రభుత్వం అయోమయంలో పడేసింది. కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు పంపిణీ చేయకపోవడంతో నిరుపయోగంగా
Yadagirigutta | యాదగిరిగుట్ట దేవస్థానం రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోనుందా? ఇప్పటికే పరోక్షంగా యాదగిరిగుట్ట ఆదాయాన్ని కొల్లగొడుతున్న కొందరు నేతలు ఇక ప్రత్యక్షంగా అన్ని హక్కులను పొంది గండి కొట్టేందుకు సిద్ధ