Sonia Gandhi : వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు వికాస్ పుట్టూర్.. స్థానిక ఉర్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
‘తొండలు గుడ్లు పెట్టని ఈ భూముల్లోకి నేను పారిశ్రామికవాడ తీసుకొచ్చి, పరిశ్రమలను తెస్తే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా ప్రాంతం అభివృద్ధి జరుగుతది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినందుకు కృతజ్ఞతగా ఈ పని �
బొంరాస్పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి నీళ్లు వదులుతూ పాలమూరుకు కన్నీళ్లు మిగుల్చుతున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 30 టీఎంసీలు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ కేఆర్ఎం�
రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో శానిటేషన్ పనులకు సంబంధించిన బిల్లులను ఇవ్వడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ఎలుకలు, పాములు, విషపురుగులు స్వైరవిహారం చేస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్ సరోవర్ ప్ర�
‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే..
‘కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం, సీపీఐ మద్దతు ఉండనే ఉన్నది. బయటి వాళ్లను ఎందుకు తీసుకొన్నట్టు. గతంలో కాంగ్రెస్ను ఇబ్బందులు పెట్టిన పోచారంను ఎట్లా పార్టీలో చేర్చుకుంటరు. అసలు ఆయన్ను ఎవరు �
మంచిర్యాలలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మొన్నటి వరకూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్న మంతెన జగన్మోహన్రావు మంత్రి వివేక్తో చీకటి ఒప్పందం నడిపిస్తున్నారని ‘నమస్తే తెలంగాణ’ వ
Vande Mataram : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల సందర్భంగా జరిగిన ఒక ఘటనపై స్వల్ప వివాదం మొదలైంది. వందేమాతరం గేయానికి ఇటీవల పూర్తిస్థాయ