‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన �
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠ�
భూమి లేకున్నా.. కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు �
ఉన్న భూమి కోల్పోతున్నాం.. మాకు సరైన నష్ట పరిహారం చెల్లించాలంటున్నారు మూసీ భూ బాధితులు. గాంధీ సరోవర్, మూసీ అభివృద్ధి మొదటి దశ పనుల్లో భాగంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని హైదర్గూడ గ్రామానికి చెందిన సుమ�
యాదాద్రి కలెక్టరేట్.. జిల్లాలోనే పెద్దాఫీసు. అన్ని విభాగాల బాస్లు ఉండే సమీకృత కార్యాలయం. పెద్ద సార్.. కలెక్టర్ ఉండేదీ ఇక్కడే. ఎలాంటి సమస్య అయినా ఇక్కడే పరిష్కారం అవుతుందనేది జనం నమ్మకం. మండలాల్లో అధిక�
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించి ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సరార్.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా రూ.12,500 కోట
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ద్వేషానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ర�
కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో�