కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగా
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని నారాయణపేట, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్
తెలంగాణను ఎడారిగా మార్చేందుకే కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుండా ప్రాజెక్టులను ఎండిపోయేలా చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర
పూర్తి రాజకీయ లక్ష్యాలతో కాంగ్రెస్ కుట్ర పూరితంగా ఘోష్ కమిటీ నివేదిక తయారైందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు, రైతాంగం నమ్మదని జనగామ ఎమ్మె ల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారిందని, కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకూ సాగునీరందిందని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కొనియాడారు. కానీ, కాంగ
కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగిపోతేనే కాంగ్రెసోళ్లు గగ్గోలు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. రెండు పిల్లర్లకు రెండు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని
తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచా రం చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్ చేయకుం�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రాజెక్టులో 86 పిల్లర్లు ఉంటే కేవలం రెండు పి�
మహబూబ్నగర్లో కోట్ల విలువచేసే భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ నేత హైదరాబాద్లో ఉంటున్న బాధితులను బెదిరిస్తున్నాడు. సీఎం సోదరుల పేరు చెప్పి బలవంతంగా 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని హైదరాబాద్�
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65)ని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించడంతోపాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలన్న విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మ�
ప్రజాపాలన అంటూ సోషల్ మీడియా వేదికగా అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన అంతా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యంగా సాగుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఫిరాయింపుల వికృత నాటకంలో తొలి అంకానికి తెరవేసింది. విచక్షణాధికారాల వెసులుబాటుతో శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారం ఏండ్ల తరబడి సాగదీతకు అవకాశం లేకుండా సభాపతికి