కాంగ్రెస్ అంటనే మోసమని, ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలని హామీ ఇచ్చి నిండా ముంచిందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు పాలన చేతగాక, రైతులు పండించిన ధాన్యం కొనలేక, సన్నవడ్
సొంతిల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా.. అమలులో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఇండ్లపై ఆశలు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ తీర�
బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మండలంలోని పెద్ద దేవాడ గ్రామ మాజీ సర్పంచ్ సంజుదేశాయ్(కాంగ్రెస్ పార్టీ)తోపాటు వందమంది కార్యకర్తలు మంగళవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్లో
యూరియా కోసం రణం సాగుతున్నది. రోజుల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్తా దొరక్కపోవడం, అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో కర్షకుల కడుపుమండుతున్నది. రెండు నెలలుగా గోస తీరకపోవడం, కొరత ఇంకా తీవ్రమవుతుండడంతో రైతా�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి..ఇప్పుడు బీర్ల తయారీకి నోటిఫికేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని వామపక్ష యువజన సంఘాల నాయకులు అన్నారు.
Group 1 Mains | గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ రోజు నుంచి 8 నెలల లోపు రీ- వాల్యూషన్ లేదా రీ- మెయిన్స్ పరీక్ష పెట్టాలని హైకోర్టు �
KTR | టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ కాల్వ శ్రీరాంపూర్లో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర�
దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరం�