కాంగ్రెస్ రెండు ముఖాలు, రెండు నాలుకల ధోరణి ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యింది. లోక్సభ స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్గాంధీ నాయకత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవి�
కోరుట్ల కాంగ్రెస్ పార్టీలో వేరు కుంపట్లు సంచలనం రేపుతున్నాయి. కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు మున్సిపల్ ప్రత్
మల్లాపూర్కు చెందిన దేవర గోపి, దాదాపు పద్దెనిమిదేండ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఆ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఆఫీసుల్లో ఔట్
చెట్టు, పుట్ట.. గుడి, బడి.. చేను, చెల్క.. జాగా, ఇల్లు.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఊరు ఊరంతా నిషేధిత జాబితాలో చేర్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఇండ్లు, వ్యవసాయ భూములను ఉన్నపళంగా పీవోబీలో పొందుపరిచారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లైసెన్స్డ్ సర్వేయర్లు కలిశారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత
Rahul Gandhi | ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్' బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని నిలదీశారు.
Tushar Gandhi | ‘గాంధీ ఆలోచనలు మన హృదయాల్లో ఉంటే చాలు. విగ్రహాలతో ప్రేరణ లభించదు’ అని గాంధీ మునిమనుమడు తుషార్గాంధీ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే ‘మేమే రాజులం.. మేమే రూలర్స్' అనే భావనను పాలకులు మానుకోవాలని �
Medha Patkar | మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
Rythu Discom | రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటైంది. దీని పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)గా ప్రభుత్వం ఖరారు చేసింది.
తెలంగాణ పచ్చగా ఉండాలనే లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలువల్లో నీళ్లు పారిస్తే.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మాజీ
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�