రాష్ట్రంలో ప్రజాపాలన నడువడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. జూన్ రెండోవారంలోపు కొత్త మంత్రివర్గానికి తుదిరూపం వచ్చే అవకాశం ఉన్నదని గాంధీభవన్ వర్గాలు చెప్�
Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్.. తన టీవీకే కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వ మంత్రివర్గాన్ని విస్తరించాడు. మొత్తం 23 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు కాగా.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ
KTR | పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున�
రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా, కీలక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార శాఖ మార్పు అంశం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది.
Paddy Procurement | ధాన్యం కొనుగోలు గడువు 10 రోజులే మిగిలి ఉన్నది. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్న ది. నెలరోజులైనా ధాన్యం కొనకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సిరిసిల్లలోని ప్రతిష్ఠాత్మక, చారిత్రక సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్) ప్రస్థానం ముగిసిందా? సహకార రంగంలో 57 ఏండ్లుగా నడుస్తున్న సెస్ను టీజీఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తూ తెలంగాణ విద్యుత్తు నియంత్ర�
కాంగ్రెస్ సర్కార్ మరో వింత నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఎస్సీ గురుకుల సొసైటీలోని అకడమిక్ పోస్టులను సైతం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్తో భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్
బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా లక్నోలోని ఆమె నివాసానికి వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె భద్రతా సిబ్బంది ఆ నేతలను లోపలికి అనుమతించకు
తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి తొలనొప్పిగా మారింది. కేరళ నాయకత్వ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి 10 రోజులకు పైగా శ్రమించిన తర్వాత పార్టీ ఇప్పుడు కర్ణాటకల�
Tamil Nadu : తమిళనాడులో సీఎం విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బుధవారం చండ్రుగొండ గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో వి�