సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 32నెలల కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 76వ సారి. బుధవారం ఢిల్లీలో జరిగే
మేడిగడ్డ బరాజ్ బ్యాక్ వాటర్ ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ తమ నుంచి ఓ కాంగ్రెస్ నాయకుడు రూ. 10 లక్షలు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు మంగళవారం కన్నెపల్లిలో ప్రెస్మీట్ పెట్టి వివరాలు వెల
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత గోవాలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ వందేమాతరం గేయాలాపనకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న తరుణంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖల�
తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం ద్వారా రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని బీఆర్ఎస్ వర్కింగ్�
Congress | ఓటర్ల జాబితా (Voters) ప్రత్యేక సమగ్ర సవరణ (List Special Intensive Revision) పేరుతో ఎన్నికల సంఘం (Election Commision) తెలంగాణలో నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC chief) మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు.
మహానగరం నిషేధిత జాబితాలో చేరిపోయింది. 22-ఏ రాక్షస కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ చర్యలతో జనాలు వణికిపోతున్నారు. జీవితకాలం రె�
తమ గోడుపట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ పేరుతో హడావుడి చేస్తున్నదని కల్లుగీత కార్మికులు పేర్కొంటున్నారు. కార్మికుల ప్రమాదబీమాను అటకెక్కించి న సర్కార్, ఇప్పుడు తమ అభివ�
బయట నుంచి వచ్చిన మేఘారెడ్డి డబ్బులతో వనపర్తి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని గెలిచాక.. నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనంచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారె�
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసానిచ్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్�
తెలంగాణ బీజేపీకి అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తాజాగా సోమవారం ప్రకటించిన కమిటీలో తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటుదక్కలేదు. అసలే కొన్నేండ్లుగా రాష్ట్రంలో బ�
బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టీ ప్రకాశ్గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్
కాంగ్రెస్ పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్ట�
పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన నాటి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది కుటుంబాలకు అండగా నిలిచారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారె