కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి, సుల్తానాబాద్ సీఐ వేధింపులతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఓ బీఆర్ఎస్ నాయకుడి భార్య శనివారం ఓ వీడియో విడుదల చేయగా, వైరల్ అయింది. వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్ల�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీలో శనివారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీక్షాదివస్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజారాంయాదవ్ తలపెట్టిన దీక్షా కార్యక్రమానికి అను�
కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్రతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నుంచే గ్రామస్వరాజ్యం అనే భావన పురుడుపోసుకున్నది. గ�
తెలంగాణలో ప్రస్తుతం లాఠీ పాలన.. లూఠీ పాలన నడుస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ విముక్త రాష్ట్రంగా అయ్యేంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివా�
Revanth Reddy | సీఎం రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా? సర్పంచ్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొనే జిల్లాల పర్యటనను ఖరారు చేశారా? అంటే ఇటు పార్టీ, అటు ప్ర భుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధాన మే వినిపిస్తు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని మరిచి... పెద్దలకు పెట్ట పీట వేసి.... పేదలకు నీడ లేకుండా చేస్తోంది’ అని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, పాలకుర్తి, తొర్రూరులో కా ర్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మా ట్�
నాడు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మోసపూరిత విధానాలతో అన్ని వర్గాలను వంచిస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్ల�
జమ్మికుంటలోని తనుగుల చెక్డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్చేశారు. ఈ విషయంలో దోషులకు శిక్షపడే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే డీజీపీతోపాటు �
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి డిమాండ్ చేశారు.
మాయమాటలు చెప్పి బడుగుబలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లల్ల్లో తీరని అన్యాయం చేస్తున్నదని, అధికార పార్టీని గ్రామపంచ�