అధికారం ఉందని పెత్త నం చెలాయిస్తే ఊరుకోబోమని, తాటాకు సప్పుళ్లకు బీఆర్ఎస్ కార్యకర్తలు బెదరని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి వలసల పర్వం కొనసాగతున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేసిందేమీ లేకపోగా.. ఇప్పటికీ అంతటా క
ఓ విజన్.. ప్లానింగ్.. ఇంప్లిమెంటేషన్.. ఇదీ గత బీఆర్ఎస్ పాలనలోని భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి. పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో భువనగిరిలో నిధులు వరద పారింది. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నేతృత్వ
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస పోయిన నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంగారెడ్డి, సదాశివపేట, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ పార్ట
‘ఎలాంటి బెదిరింపులకూ భయపడొద్దు.. మీకు అండగా నేనున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో మనమే గెలుస్తం.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకోండి’ అని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుని�
బీఆర్ఎస్ పాలనలో సబ్బండ వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని, కాంగ్రెస్ పాలన రావడంతోనే సమాజంలో అన్ని వర్గాలకు దుర్భిక్షం ఏర్పడిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సి
Zaheerabad | జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని పాత 23వ వతన్ భాగ్ వార్డుకు చెందిన మాజి కౌన్సిలర్ , కో ఆప్షన్ మెంబర్ , కాంగ్రెస్ నాయకులు, పలువురు మహిళా నాయకులు బీఆర్ఎస్లో చేరారు..
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో "ఆల్ ఈజ్ వెల్" అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే పరిస్థితి తలకిందులైంది. చండూరు మున్సిపాలిటీలో అధికార పార్టీలోని వర్గ వి�
Kollapur | కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Darbhanga AIIMS | సుమారు 187 ఎకరాల స్థలంలో రూ.1,264 కోట్ల అంచనాతో పదేండ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన బీహార్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)-దర్భంగా కేవలం మెయిన్గేట్ పిల్లర్ నిర్మ
Phone Tapping | ఫోన్ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపటం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Telangana | రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా.. అన్నట్టుంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రజాధనం దుర్వినియోగానికి అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా ప్రజల సొమ్మును మంచినీళ్లప్�
Telangana | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడ సర్కార్ భూములున్నా ఆ పార్టీ నేతలు కబ్జా పెడుతున్నారు. చెరువులు, కుంటలు, గుట్టలు, నాలా లు.. వేటినీ వదలడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల�