రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి క రెంటు సరిగా ఉంటలేదని మెట్పల్లి మండ లం వెల్లుల్ల కాంగ్రెస్ సర్పంచ్ గూడూరు తిరుపతి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మె ట్పల్లి మండల పరిషత్ సమావేశ మందిర�
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సిం�
రాష్ట్ర ప్రభుత్వానికి తనపై కోపముంటే తనపైనే తీర్చుకోవాలని, తన నియోజకవర్గంలోని పేద దళితులపై చూపకూడదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. దళితబంధు రెండో విడుత నిధుల విడుదలపై ప్రభుత్వం ఈ
Rahul Gandhi : కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని ప్రధాని మోదీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రహ్లాద్ జోషి నియామకంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రహ్లాద్ జ
HMDA | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో పరిశ్రమలకు కేటాయించాల్సిన భూములు వేగంగా కనుమరుగైపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, హెచ్ఎండీఏలోని కొందరు అధికారుల ధనదాహం
Hyderabad Real Estate | రాష్ట్ర రాజధానిలో రియల్టీపై కాంగ్రెస్ సర్కార్ ‘నిషేధిత’ భూతాన్ని వదిలింది. 22ఏ నిషేధిత జాబితా కారణంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది కుటుంబాల భవిష్యత్తుపై అంధకారం అలుముకుంటు�
Congress | తెలంగాణ కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసీసీ అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా, దానిని తీసుకోవడానికి కూడా ఏఐసీసీ నాయకత్
బీఆర్ఎస్ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ గుండె ల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్�
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. హస్తం సర్కారు పాలనలో నిబంధనలు, నియమాలు ఏమీ పాటించడం లేదు. కాంగ్రెస్ భువనగిరి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూనే.. మరోవైపు గోపాలమిత్రగ
Revanth Reddy Delhi Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 74వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన జరిగే ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యనేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెనుగులాట జరుగుతున్నదా? వలస వ్యూ హాన్ని కట్టడి చేసి, ముఖ్యనేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసీసీ ‘ఆపరేషన్ తెలంగాణ క�
KTR | రాష్ట్రంలో ‘ట్రిపుల్ ఆర్' ఉద్యమం రాబోతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయన ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార�
రాష్ట్రంలో కార్పొరేషన్లకు కాంగ్రెస్ సర్కార్ రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతున్నది. ఏటా బడ్జెట్లో ఆయా కార్పొరేషన్లకు నిధులను ప్రతిపాదించడం, ఆపై రూపాయి విదల్చకపోవడం పరిపాటిగా మారింది. కార్పొరేషన