‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉన్నది రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తరీఖా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్పై ఎన్నో ముచ్చట్
జుక్కల్ నియోజక వర్గానికి కేంద్ర బిందువుగా ఉన్న బిచ్కుంద ప్రభుత్వ దవాఖానలో రెగ్యులర్ వైద్యులను వెంటనే నియమించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బిచ్కుంద ప్రభుత్వ దవాఖాన�
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో అనధికారికంగా అమలవుతున్న ‘75 ఏండ్లకు రిటైర్మెంట్' నిబంధనపై మరోసారి చర్చ జరుగుతున్నది. తన చిరకాల మిత్రుడు, రాష్ట్రీయ స్�
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్
గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించనున్నదా? పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితోపాటు రెండేండ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ నిర్వాసితుల ఉద్యమం ఉధృతమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు ఊపందుకున్నది. మా భూములు మాకేనంటూ ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగుతున్నది.
KTR | మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్థానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలిపోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�
కొత్తగూడెం మున్సిపాలిటీ రోడ్ లోని ఓ కాంప్లెక్స్ లో దళిత కుటుంబానికి చెందిన భార్యభర్తలు బ్రతుకుదెరువు కోసం జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాంప్లెక్స్ యజమాని నూతన కన్స్ట్రక్షన్ చేపడుత�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుమాలిన చర్య అని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి అన్నారు.
Harish Rao | ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు.
యూరియా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇల�