రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్లు మెరుపు ధర్నాకు దిగారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని సుమారు 200 మందికిపైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషీ ఎదుట తమ పెండింగ్ బిల్లులు �
కాస్మొపాలిటన్ సొగసుతో, పటిష్ట లా అండ్ ఆర్డర్తో విశ్వనగర కిరీటాన్ని సిగన ధరించిన సిటీ.. హైదరాబాద్. నిన్నమొన్నటి దాకా హైదరాబాద్ అంటే ఐటీ రాజధాని! కొలువులు, పెట్టుబడుల కోలాహలం! ట్యాంక్బండ్పై ఫన్డేగ�
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకుంటే బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ స్ఫూర్తిగా ఉద్యమిద్దాం. దీనికోసం బహుజనులందరూ ఏకం కావాలి’ అని బీఆర్ఎ�
‘అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం.. పథకాల పేరుతో జనాన్ని దగా చేసింది.. అందుకే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్�
వాస్తవానికి సామాన్యుల మెదళ్లకు మేధావులే విజ్ఞానం, వివేచన, తర్కం, సత్యాన్వేషణ రూపాలలో మేతను అందించాలి. కానీ, సమాజ పరిణామ క్రమంలో ఇది ఒకోసారి గతి తప్పుతుంది. ఎందుకు తప్పుతుందనేది ఆలోచనకు అందని విషయమేమీ కాద�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం రేవంత్రెడ్డికి ముందుచూపు లేకపోవడం, కాంగ్రెస్ సర్కారు చేతగానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగాధర మండలంలోని గర్శకుర�
కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం గంటల కొద్ది లైన్లో నిలబడి కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతున్నది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చే�
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఆగడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సురేఖ వ్యవహారశైలిపై ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు
‘కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు విసుగెత్తి పోయారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజా సమస్యలపై పోరాడుదాం. పరిష్కారమయ్యేదాకా ఉద్యమిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రజ�
ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆదివారం ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తాను చేసిన ఆరోపణపై రుజువులను చూపిస్తూ రాహుల్ వారం లోగా అ�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వివాదంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్రెడ్డి ఎంత చెప్పినా వినకుంటే వేటు తప్పదంటూ హెచ్చర�