Revanth Reddy US Tour | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకున్న తెలంగాణ రైజింగ్ విదేశీ యాత్రలో భాగంగా అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం చర్చకు దారితీసింది.
Congress | రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ వచ్చింది. రాష్ట్రంలో అసమ్మతి గళం వినిపిస్తున్న వారికి వ్యతిరేకంగా నిలబడి, ముఖ్యమంత్రికి అండగా నిలిచేవారి ఫైళ్లు శరవేగంగా కదులుతు
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితాపటేల్పై అధిష్ఠానం సీరియస్ అయిందని, మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని ప్రభుత్వ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తున్నది.
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి సమాజ హితంకోరి విద్యాసంస్థల ఏర్పాటుకోసం నాడు ఆర్బీవీఆర్ఆర్ సొసైటీకి కేటాయించిన 15 ఎకరాల భూమిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వెనకి తీసుకొన్నది. ఆ భ
‘కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక మా బతుకులు ఆగమయ్యాయి’ అని ఓ రైతు ఆవేదన చెందాడు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో పర్యటిస్తున్న క్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి రైతు ర్యాకం కిష్టయ్యన�
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎంకు సొంత జిల్లా ఎమ్మెల్యేల మద్దతు అంతంతేనని తేలింది. ఈ అంశంపై ఇప్పటివరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని నిషేధిత భూముల జాబితాలో చూపించడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మంలో జరిగిన బీఆర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై నిజానిజాలను నిగ్గుతేల్చాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎక్స్ వేదికగా ప�
తానెప్పుడూ తప్పుగా మాట్లాడలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని క�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేల మద్దుతు కోల్పోయారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. మూడింట ఒక వంతు ఎమ్�
రాష్ట్రంలో భూభారతి చట్టం తో కాంగ్రెస్ సర్కార్ నవ్వుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరిట రాష్ట్రంలో భారీ భూదోపిడీ జరుగుతున్నదని ఆరోపించారు. పలువురు కాంగ
Harish Rao | నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములను కబ్జా చేసే హక్కు ఎవరు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. ఇది 30% కమిషన్ సర్కార్ అని ప్రజలే అంటున్నారని తెలిపారు.
Mancherial | మంచిర్యాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు (పీఎస్ఆర్), అసమ్మతి నేత జగన్మోహన్రావు (జగన్) రెండు వర్గాలుగా చీలిపోయారు.