కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని బీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన, విద్యార్థి సంఘ సోషల్ మీడియా వారియర్స్ తో �
సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు యూరియా గోస పట్టదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించా రు. ఆదివారం ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి, ధర్మాపూర్ మీదుగా �
రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటివరకు బీసీలకు రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు..
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై అనర్హత వేటు తప్పక పోవచ్చని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చి నా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమై ఉండాలని ఫిర
ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెగేసిచెప్పారు. ‘ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉ�
కాంగ్రెస్ నాయకులు, మంత్రులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్గా చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని బీఆర్ఎస్ రాష్ట్ర న�
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 735 పాఠశాలలు ఉండగా.. 41,752 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధులు విడుదల కావాల్సి ఉంది. చాక్ పీస్లు, డస్టర్లు, ప్రయోగశాలలు, తాగ�
ఓట్ల కోసం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల నెత్తిపై కత్తి పెట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Harish Rao | కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు అన్నారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థ
హెచ్ఎండీఏ నెత్తిన ట్రిపులార్ కుంపటిని పెట్టిన కాంగ్రెస్ సర్కారు.. రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది. సంబంధం లేని వ్యవహారంలోకి హెచ్ఎండీఏను లాగి రైతులకు సమాచారం లేకుండా చేస్తోంది.
రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కాలేజీల అనుమతుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కాలేజీల అనుమతులన్నీ ఓ మంత్రి సన్నిహితులకే దక్కినట్టు సమాచారం. బీఆర్ఎస్ పదేండ్ల కాలంల
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులను 2027 కల్లా పూర్తిచేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది. ఇప్పటికే సాంకేతికంగా అనే�
పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనతో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఈసారి రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. శోభాయాత్రను ప్రారంభించే విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మ�