పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని,
ఈ విద్యాసంవత్సరంలో కచ్చితంగా అడ్మిషన్లు 50 శాతం దాటాల్సిందేనని లేకుంటే పాలనాపరమైన చర్యలు తప్పవని మైనారిటీ గురుకుల స్కూళ్లు/కాలేజీల ప్రిన్సిపాళ్లకు టీజీఎంఆర్ఈఐఎస్ కార్యదర్శి హెచ్చరికలు జారీచేసినట్�
Revanth Reddy | తన హోదా, స్థాయిని మరచి సీఎం రేవంత్రెడ్డి ఎప్పటిలాగే మరోసారి నల్లగొండ వేదికపై నోరుపారేసుకున్నారు. రాష్ట్రంతోపాటు నల్లగొండ జిల్లాకు ఈ రెండున్నరేండ్లలో చేసిందేమీ లేకపోవడంతో ఎప్పటిలాగే ఊకదంపుడు మ�
Drug Peddler | ‘డ్రగ్స్ రహిత తెలంగాణగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతాం’ అని రోజుకో వేదికపై ప్రకటనలు గుప్పించే సీఎం రేవంత్రెడ్డి.. తన పాలనలో అదే డ్రగ్స్ కేసుల్లో నిందితులను అం దలం ఎక్కిస్తున్నారు. కొకైన్ కేసులో
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకొనే నల్లగొండలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం సీఎం టూర్ సాక్షిగా నేతల మధ్య వీధిపోరు బహిర్గతమైంది. దీంతో సభకు నామమాత్రంగానే జనాలు తరలిరాగా, ప్రాంగణం�
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై పట్టు కోసం సాగుతున్న పోరు ఆదివారం న్యాయపరమైన వేదికకు విస్తరించింది. పార్టీ పేరు, గుర్తు, సంస్థాగత హోదాలను రితబ్రత వర్గం చట్ట విరుద్ధంగా వాడుకొంటూ కార్యకర్తలను, మద్దతుదారుల�
కేటాయించిన సీట్లలో పావు శాతం కూడా గెలవకుండా మిత్ర పక్షాలను పరోక్షంగా అధికారానికి దూరం చేస్తున్న కాంగ్రెస్.. యూపీలోనూ అదే పంథా అనుసరిస్తున్నది. మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీతో సమానంగా సీట్లు కేటాయించాల
మాకు తెలియకుండా ఇక్కడ ఇల్లు కొంటావా? నీకెంత ధైర్యం? అంటూ అధికార పార్టీ అండదండలున్న ఓ రౌడీమూక, గంజాయి బ్యాచ్ నూతన గృహప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన ఘటన హైదరాబాద్లో తీవ్ర భయాందోళన సృష్టి
మహానగరంలోని పలు ప్రాంతాలు మత్తు మూకల చేతుల్లో బందీలుగా మారుతున్నాయి. కొందరికీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అండ దండలు పుష్కలంగా ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధ�
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వై.సతీశ్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. మసిబూసి మారేడుకాయ చేయడం అంటే తెలుసా అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ప్రజలకు ఈ సామెత తెలియదని రేవంత్ రెడ్డి పాత అనుభవాన్ని వాడి చేసి చూ�
RS Praveen Kumar | రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదన