నగరంలో మెట్రో విస్తరణ పేరిట రూపొందించిన డీపీఆర్కు ఏడాది దాటింది. కానీ ఈ ఏడాది కాలంలో ఢిల్లీ గడప దాటని కాంగ్రెస్ ప్రతిపాదనలతో నగరంలో మెట్రో విస్తరణ అంశమే హాస్యాస్పదంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి �
Sarpanch Elections | మహబూబ్నగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు షాకిచ్చారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయ�
Vaddiraju Ravichandra | తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. భవిష్యత్ బీఆర్ఎస్దే అని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల
Sarpanch Elections | ఎవరు గెలిస్తే మనకేంటి.. మన దొడ్లో దూరితే చాలు.. అన్న చందగా ఉంది అధికార కాంగ్రెస్ నియోజకవర్గ నేతల పరిస్థితి. సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల�
Jagga Reddy | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీశ్రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు.
Sarpanch Elections | ఇప్పటికే పలువురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వార్నింగ్లు ఇవ్వగా.. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయొద్దని ప్రజలను బహిరంగంగా హెచ్చరించా
Sarpanch Elections | రెండో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 78 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా.. 38 స్థానా
‘తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు
ఖమ్మం జిల్లా వంగవీడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ అభ్యర్థికి వత్తాసు పలికాడని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దొండపాటి నాగమణి ఆరోపించారు.
Dasoju Sravan | నాలుగు కోట్ల మంది ప్రజలున్న తెలంగాణలో రెండు కోట్లకు పైగా బీసీలు ఉన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. మెస్సీతో కాదు.. గుంపు మెస్త్రీ బీసీలతో ప్రతిరోజూ ఫుట్బాల్ ఆడుతున్నాడని విమర్శించారు.
Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ, , బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ �
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెండేళ్ల సమయం పట్టిందని విమర్శించారు.