Manne Krishank | అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. వాహ�
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.
KCR | ‘బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి?’ ఇది తెలంగాణ కాంగ్రెస్ నినాదం. కానీ, తెలంగాణ సమాజం ఏమనుకుంటున్నది? సోషల్ మీడియాలో ప్రజలు ఏమంటున్నరు?
High Court | అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను గేటు వద్దే నిలువరించడం ఏంది? సభలో సభ్యుల ప్రవర్తన, నిబంధనల అమలు, క్రమశిక్షణకు సంబంధించిన వ్యవహారాలపై సర్వాధికారం స్పీకర్దే. అలాంటప్పుడు పోలీసులు ఎలా జో�
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలోనే ప్రజాప్రతినిధుల హక్కులు ఖాకీ బూట్ల కింద నలిగిపోయిన దారుణ దృశ్యాలు యావత్ రాష్ర్టాన్ని నిర్ఘాంతపరిచాయి. తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో, చట్టసభల మ�
Assembly Session | అధికారంలోకి వచ్చిన సందర్భంగా నేను మాటిస్తున్న! ఆరు గ్యారెంటీలతోపాటు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనబడే ఏడో గ్యారెంటీనీ రాష్ట్రంలో అమలు చేస్తం! ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజీ పడబోము. ఇది ప్రజాపాలన!
కాంగ్రెస్ అధికారానికి వచ్చి సగకాలం గడిచింది. మరొక సగకాలం ఉన్నది. మొదటి సగంలో చేయనివి రెండవ సగంలోనైనా చేయగలరా? ఆ పని జరుగుతుందేమోనని ఆశిస్తే అది ఇంకొక పొరపాటు అవుతుంది. ఎందుకో తెలియాలంటే వారి గ్యారెంటీ క�
BRS MLAs | అసెంబ్లీ వద్ద పోలీసుల దాష్టీకం కారణంగా గాయపడి, నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందు తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గదుల ఎదుట రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను మోహరించింది.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన ప్రజాపాలన కాదని అసమర్ధ పాలన అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రంగా విమర్శిం�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని చిగురుమామిడి మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా..
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి, పోలీసు రాజ్యం నడుపుతున్నావా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.