బీఆర్ఎస్ అంటే వికాస్ అని, బీజేపీ, కాంగ్రెస్ అంటే బక్వాస్ అని బీఆర్ఎస్పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులన
Parliament : శీతాకాల సమావేశాల్లో కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు ప్రధానమైనది. ఈ పథకానికి 'పూజ్య బాపు రోజ్గార్ యోజన' (Pujya Bapu Rojgar Yojana)గా పేరు మార్చింది.
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్గాంధీ (Rahul Gandhi) పై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్గాంధీని ఒక అబద్ధాల దుకాణంగా అభివర్ణించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ రహస్య స్నేహంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు వందశాతం నిజమని తేలాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాన్ని సాక్షాత్తు ప్రధాని మోదీ బట్టబయలు చేశారట! ఈ అక్రమ బంధంపై ఆగ్రహం వ�
ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థను అదానీ లాంటి వారికివ్వాలని, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడిని మంత్రివర్గం నుంచి తప్పించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ అనుమానం వ�
స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, కిసాన్ సేవ వంటి ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కొన్నేళ్ల క్రితం బీజేపీ ప్రజల నుంచి అక్రమంగా విరాళాలు వసూలు చేసినట్లు బయటపడింది. నమో యాప్, నరేద్రమోదీ.ఇన్ పోర్టల్లోని వ
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పే కొత్త పాలిటెక్నిక్ కాలేజీల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కించుకున్నాయి. ఇటీవలీ జాతీయంగా 170 కాలేజీలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ�
నల్లగొండ జిల్లా చండూరు (Chandur) మండల పరిధిలోని బోడంగిపర్తిలో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కాల సునంద శ్రవణ్ ప్రచారంలో (Panchayathi Elections) దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
KTR | ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస�
Karthigai Deepam: తమిళనాడులో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతున్నదని డీఎంకే నేత టీఆర్ బాలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కారు నొక్కి�
ఎస్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-ఎన్ఈపీ) అమలు పేరుతో ఆరెస్సెస్ భావజాలాన్ని యూనివర్సిటీ సిలబస్లో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ ఆందోళన వ్యక్తంచేశా�
హిల్ట్ పాలసీపై ప్రభుత్వం దిగి వచ్చేలా ఈ నెల 7న ప్రజా వంచన పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెల్లడించారు.