ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ-కార్ రేస్లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లమైందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
రాష్ట్రంలో గత రెండేండ్లుగా ప్రతిపక్షాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మక కుట్రలు అమలు చేస్తూనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ లక�
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై 2023లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్కు సంబంధించి హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు గురు�
బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
మతపర అల్ప సంఖ్యాక వర్గాలకు వ్యతిరేకంగా భారత్లోని రాజకీయ వ్యవస్థ పనిచేస్తోందని, అధికార బీజేపీ-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బంధం వివక్షాపూరితమైన చట్టాలను సృష్టిస్తోందని యునైటెడ్ స్టేట్�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ 28 ఏళ్ల మహిళను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, మత్తుమందిచ్చి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలీగఢ్తోపాటు ఇతర ప్రదేశాలలో 48 రోజులపాటు తనను బంధ�
Farmers Suicide | బీజేపీ పాలిత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో రైతుల మరణ మృదంగం వినిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 899 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోయినా ఎల�
సీఎం రేవంత్ చెప్తున్న మాటలు, చేస్తు న్న పనులు చూస్తుంటే ఆయన కాంగ్రెస్ ము ఖ్యమంత్రా? లేక బీజేపీ ముఖ్యమంత్రా? అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్లో కలుగుతున్నది. ఇప్పటికే అనేకమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభు�
బీహార్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఐదింట నాలుగు వంతుల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ (ఎంజీబీ) మట్టికరిచింది. ఊహించని విజయం కానప్పటికీ, గెలిచిన స
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండ�
దశాబ్ద కాలానికి పైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిపాలనలో దేశ ఆర్థిక స్థితి దిగజారిందని, అభివృద్ధి, సంక్షేమం అడుగంటిందని గణాంకాలు, అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. అత్యధిక కాలం పదవిలో కొనసా�
పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు, నేడు కేంద్ర, రాష్