BJP | తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని ఎంత దీమాతో ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర నాయత్వం ఆశలపై ఆ పార్టీ అధిష్ఠానం నీళ్లు చల్లినట్లుయింది.
Smriti Irani: పార్టీపరంగా బీజేపీ మహిళలకు పెద్దపీట వేసింది. నితిన్ నబిన్ నేతృత్వంలోని బీజేపీ కొత్త టీమ్ను ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితుల�
Anasuya | యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించిన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్ల�
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Sonia Gandhi : వందేమాతరం గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కేసు నమోదైంది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీజేపీ నాయకుడు వికాస్ పుట్టూర్.. స్థానిక ఉర్వా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ జాతీయ జెండాతో ముఖం తుడుచుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
తెలంగాణలో 73 లక్షల ఓట్ల రద్దుకు పాలకపార్టీలు కుట్రలు చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్లోని పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ చేశార�
KTR | కేంద్ర పాలకులకు దేశం గురించి పట్టింపు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పాకిస్థాన్ కంటే గొప్పగా ఉన్నామని మనల్ని మత్తులో పెడుతున్నారని చెప్పారు.
Arvind Kumar | విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై నిజామాబాద్ బీజేపీ అర్వింద్ నోరు పారేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తనను ప్రశ్న అడిగిన జర్�
JP Nadda : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నద్దా గురువారం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గురువారం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన వైద్
దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై యువత తప్పకుండా స్పందించే సమయం వస్తుందని కేసీఆర్ రెండేండ్ల క్రితం అన్నారు. ఇండియా రియాక్ట్స్ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర స�
కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బరితెగిస్తున్నది. అధికారం చేపట్టిన ఐదు నెలలకే తమ అసలు రూపం చూపుతూ.. దాడుల విష సంస్కృతి తెరపైకి తెస్తున్నది. ప్రత్యర్థి పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగ