సింగరేణి కాలరీస్లో జరుగుతున్న బొగ్గు అవినీతి, అక్రమాల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన�
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మ
దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని బొగ్గు ఆధారిత విద్యుత్తు కొనుగోలు కాంట్రాక్టులన్నీ గౌతమ్ అదానీయే హస్తగతం చేసుకున్నారు. దశాబ్దకాలం తర్వాత 2024లో కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక థర్మల్ పవర్ పర్చేజ్ అగ�
ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు నేడు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముక్కలు చెక్కలు కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంల�
Om Prakash Rajbhar | ఉత్తరప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక రానున్నదని చెప్పారు. ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
బీజేపీ నేతలకంటే ఎక్కువగా, కేంద్రమంత్రులతో సంబంధం లేకుండానే ఎడాపెడా కేంద్రం పెద్దలను, ప్రధానమంత్రిని కలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం విచిత్రమైన ప్రతిపాదన చేశారు. మెట్రోరైల్ రుణ సందిగ్ధ
మహారాష్ట్ర అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు విజయ్ వడెట్టివార్, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం 44 శాతం కమీషన్ తీసుకుంటున్నదని ఆరోపిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకున్�
ఇతర రాజకీయ పార్టీలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని అనైతిక పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తలెత్తిన తిరుగుబ�
Yusuf Pathan : పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి చెందిన రెబల్ ఎంపీల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ బెదిరింపులు ఎదు�
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవించి ఉంటే.. బీజేపీని నిషేధించే వారని, ఆ పార్టీ మతపరమైన గుర్తింపును ప్రోత్సహిస్తున్నదని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
CM Ramesh | తనకు రెండు గంటల సమయం ఇస్తే చాలు.. ఎవరినైనా సరే బీజేపీలో చేరేందుకు ఒప్పిస్తానని ఏపీకి చెందిన బీజేపీ నేత సీఎం రమేశ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీలు కాషాయ గూటికి చేరడం వెనుక సీఎం రమేశ్ పాత్ర ఉ�
RS Praveen Kumar | ‘సర్' ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతున్నదని, రాజ్యాంగానికి బీజేపీ నిర్వాకంతో పెనుప్రమాదం సంభవించనున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.