బీజేపీ నాయకుడి కుమారుడు ఒకడు సుమారు 25-30 మంది బాలికలపై లైంగిక దోపిడీకి పాల్పడటమే కాక, వారికి వీడియోలు చూపించి బ్లాక్మెయిల్కు పాల్పడిన దారుణ ఘటన దక్షిణ గోవాలో వెలుగుచూసింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు అందిన విరాళాలు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 161 శాతం పెరిగాయి. ఇందులో అధికార బీజేపీకే అగ్రతాంబూలం దక్కింది. ఇతర అన్ని జాతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాల కన్నా 10 రె�
Bengal Polls | పశ్చిమ బెంగాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జీ కర్ బాధితురాలి తల్లి పోటీ చేస్తున్నది. బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరు ఉన్నది. పానిహటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమెను నామిన�
ఇప్ప పువ్వు సారా అంశంపై బుధవారం శాసనసభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. బీజేపీ సభ్యుడు రాకేశ్రెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్�
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంత మహాయుతి కూటమి, అధికార బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సతార జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ నేతలు పలు అక్రమాలకు పాల్పడ్డారని, పౌరులు ఓట
చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన బీజేపీ చండూరు మండల కోశాధికారి బరిగల లింగస్వామి, బోడంగిపర్తి మాజీ బూత్ అధ్యక్షుడు పందుల గిరి, యువజన నాయకుడు వర్కాల స్వామితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు..
KTR | యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద చాంతాడంత లైన్లు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రజ�
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత స్వరూపం ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్
కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని రూ.200 కోట్ల విలువజేసే ఖరీదైన బంగ్లాకు సంబంధించి ఆస్తి వివరాల్ని రాజీవ్ చంద్రశేఖర్ దాచిపెట్టారని, ప్రజా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో ప్రారంభించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ను చండూరులో ఏర్పాటు చేయాలని బీజేపీ చండూరు మండలాధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు కోరారు
NDA seat deal in Tamil Nadu | త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి.
Etela Rajender | బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికనున రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్
Mamata Banerjee: ఓటింగ్ హక్కులను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని, దీన్ని అడ్డుకుంటామని, చివరి వరకు దీనిపై పోరాటం చేస్తామని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఇవాళ బెంగాల్ సీఎ
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం రంగస్వామి నేతృత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారం చేపట్టాలని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి ఆశి