Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
Rohini Acharya | రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్పై ఆర్జేడీ మాజీ నాయకురాలు రోహిణి ఆచార్య మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అని విమర్శించారు. మిత్రులను మోసం చేసినందుకు తగిన మూల
బీహార్లో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అత్యంత విషపూరితమైన, విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందును రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
మద్యం కేసులో కేజ్రీవాల్కు కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో బీజేపీపై నెటిజన్లు మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలు బయటపడ్డాయని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, విపక్షాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్విని�
గులాబీ పువ్వును ఏ పేరుతో పిలిస్తేనేం గుబాళింపు మారదు కదా అంటాడు షేక్స్పియర్. కానీ పేరు మీద గుంజాటన అంత సులభంగా పక్కన పెట్టే విషయమేమీ కాదని చరిత్ర రుజువు చేసింది. దేవుడి సొంత గడ్డగా పేరొందిన కేరళ రాష్ట్�
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శంకర్పల్లి మున్సిపల్, బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్
BJP | పేరు లోనే పెన్నిధి ఉంది.. రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది! ఒక వర్గం వారి విశ్వాసం పెరుగుతుంది అని గట్టిగా నమ్ముతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేర్లను మార్చడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
Kamareddy | కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతలకు దారితీసింది
తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార కాంగ్రెస్ పా ర్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీని పట్టణ ప్రజలు తిరస్కరించి షాక్ ఇచ్చారు.