మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కలుషిత తాగునీరు కారణంగా 15 మంది చనిపోవడంపై బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి శుక్రవారం రాష్ట్రంలోని సొంత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
BJP Drops Pune Candidate | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఒక మహిళ గతంలో విమర్శించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పూణే పౌర ఎన్నికల్లో ఆ మహి
పార్టీ పటిష్టతకు కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మల రెడ్డి సూచించారు. బీజేపీ నాయకుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో హుజురాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్యక
EVMs: ఈవీఎంల పనితీరుపై కర్నాటకలో జరిగిన సర్వేను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తిరస్కరించారు. తమ ప్రభుత్వ అనుమతితో ఆ సర్వే జరగలేదన్నారు. ఈవీఎంలపై ఓటర్లు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని క
బీజేపీ పాలిత హర్యానాలోని ఫరీదాబాద్లో లిఫ్టు అడిగిన మహిళపై ఇద్దరు వ్యక్తులు కదులుతున్న వ్యానులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. బాధితురాలి కుటుంబ సభ్యుల �
2026, మే 10న తమిళనాడు అసెంబ్లీ కాలవ్యవధి ముగియనున్నది. దీంతో మార్చి-ఏప్రిల్ మధ్యలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతున్నది. ఎన్నికల కోలాహలం మొదలవడంతో తమిళనాడులో వేడి �
త్వరలో జరగబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు సీట్ల పంపకంపై ఒప్పందం కుదుర్చుకోవడంతో కేంద్ర మంత్రి, ఆర్పీఐ(ఏ ) పార్టీ చీఫ్ రామ్దాస్ అథవాలే మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘నమ్�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ఇటీవల భారీగా పంట నష్టపోయిన రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో విలవిల్లాడుతున్నారు.
‘ఉన్నావ్ రేప్' కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట�
బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజుయాదవ్పై నాగం అనుచరులు దాడికి పాల్పడ్డారు
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఓ పంచాయతీ కార్యాలయానికి నిప్పుపెడుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోపాల్ అనే స్థానికుడు మంగ్రోల్ గ్రామ పంచాయతీ కార్యాలయం లోపల పెట్
మోదీ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాటతప్పింది. డబుల్ ఇంజిన్ సర
ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా జీవిత ఖైదును అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు శిక్షను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పున కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వెలుపల శుక్రవారం నిరసనల�
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అధికార బీజేపీ నేత కుమారుడొకరు తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బీజేపీ నేత కుమారుడు, శివపూరి మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షురాలు గాయత్�