కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ �
Dasoju Sravan | గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో విద్యార్థి ఉద్యమం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థి, యువజన విప్లవ జ్వాలను చూశామని అన్నారు.
ప్రియమైన చిన్న, చిట్టి బొద్దింకలకు, మీ కంటే కొద్దిగా ఎక్కువ జీవితానుభవం, ముఖ్యంగా రాజకీయాల అవగాహన ఉన్న సీనియర్గా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకొంటున్నాను.
‘కేంద్ర మంత్రి బండి సంజయ్కు బుద్ధి లేదు.. ఆయన నోటికి హద్దులేదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. నీట్ అవకతకలకు బాధ్యులను శిక్షించాలని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర�
రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజాశక్తి, ముఖ్యంగా యువశక్తే అత్యంత శక్తివంతమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే క
రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ శ�
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, మెరుగైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై కేంద్రం ప్ర�
RJD Spokesperson Joins BJP | బీహార్లోని ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాల
Dharmendra Pradhan : నీట్ పేపర్ లీకేజీ అంశంపై సీజేపీ నేతలతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై కేంద్రం శనివారం నిర్ణయం త�
AP News | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ని అరెస్టు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ ఆందోళన ఘర్షణకు దారితీసింది.