స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, కిసాన్ సేవ వంటి ప్రభుత్వ కార్యక్రమాల పేరిట కొన్నేళ్ల క్రితం బీజేపీ ప్రజల నుంచి అక్రమంగా విరాళాలు వసూలు చేసినట్లు బయటపడింది. నమో యాప్, నరేద్రమోదీ.ఇన్ పోర్టల్లోని వ
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నెలకొల్పే కొత్త పాలిటెక్నిక్ కాలేజీల్లో అత్యధికం బీజేపీ పాలిత రాష్ట్రాలకే దక్కించుకున్నాయి. ఇటీవలీ జాతీయంగా 170 కాలేజీలను మంజూరుచేయగా, తెలంగాణకు ఒకే ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ�
నల్లగొండ జిల్లా చండూరు (Chandur) మండల పరిధిలోని బోడంగిపర్తిలో బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వర్కాల సునంద శ్రవణ్ ప్రచారంలో (Panchayathi Elections) దూసుకుపోతున్నారు. ఆదివారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
KTR | ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస�
Karthigai Deepam: తమిళనాడులో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతున్నదని డీఎంకే నేత టీఆర్ బాలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కారు నొక్కి�
ఎస్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-ఎన్ఈపీ) అమలు పేరుతో ఆరెస్సెస్ భావజాలాన్ని యూనివర్సిటీ సిలబస్లో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ ఆందోళన వ్యక్తంచేశా�
హిల్ట్ పాలసీపై ప్రభుత్వం దిగి వచ్చేలా ఈ నెల 7న ప్రజా వంచన పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం తెలంగాణ ప్రజలు మోస్తుండగా, ప్రతిఫలాలు మాత్రం బీజేపీ పాలిత రాష్ర్టాలు అందుకుంటున్నాయి. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్�
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్రాల బిల్లులను తొక్కిపెట్టడం అనేది ఇప్పుడు ఓ తెగని సమస్య. రాజ్భవన్లను ఉపయోగించుకొని విపక్ష ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తున్నది. తెలంగా
MCD polls | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Muncipal corporation of Delhi - MCD) లో ఖాళీగా ఉన్న 12 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ (BJP) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేపీకి 7 స్థానాలు దక్కగా, ప్రతిపక్ష ఆప్ (AAP) 3 స్థానాల్లో గె�
జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామ�