బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పిన చాణక్యనీతి వాక్యం అదే చెప్తున్నది. ‘కార్యం పురుషకారేణ, లక్ష్యం సంపద్యతే’... మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే, లక్ష్యం తప్పక సిద్ధిస్తుంది!!
కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టతనివ్వలేదు. ఎక్కడా కనీస కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ,
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) మరిన్ని అప్పులు చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది.
ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ
దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పిపోతున్నా, భవిష్యత్తుపై భయాందోళనలు చెలరేగుతున్నా మోదీ ప్రభుత్వం బడ్జెట్లో పేద వర్గాలను విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున�
మన దేశంలో వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరో మంత్రిగా రికార్డు సృష్టించారు. సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023-24
‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను
కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.
గంభీరంగా సాగుతున్న బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ఒక పదం విషయంలో కాస్త తొట్రుపాటు పడ్డారు. అదే సభలో నవ్వులు పూయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్లా కాకుండా కొన్ని రాష్ర్టాల బడ్జెట్గా ఉన్నది. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు అసలే లేవు. ‘సబ్ కా సాథ్..
గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�