బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాయుధ దళాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామక పథకంపై అగ్నివీరుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజా అధ్యయనం ప్రకారం 72 శాతం మంది అగ్నివీరులు ఉద్యోగ ఒత్తిడిని ఎ�
మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే పూర్తి రైతు రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రహార్ జన్శక�
అస్సాంలోని శ్రీభూమి జిల్లా బరాక్ వ్యాలీలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు బిధుభూషణ్దాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో బంగ్లాదేశ్ జాతీయ గీతమైన ‘అమర్ సోనార్ �
BC JAC | ఉమ్మడి పోరాటాలకు ఒక్కటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చిపెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్త
Joinings | కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి చెందిన పలువురు కార్మికులు, పలువురు మైనార్టీ నాయకులు పోలవేణి పోషన్న ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.
Liquor Sale | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మైనర్లకు, బాలికలకు యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు. యూనిఫాంలో వచ్చిన విద్యార్థినులు ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొంటున్నట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలు
‘సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం’ అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకవైపు, 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూ�
విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
ఒక పోలీస్ అధికారి తనను నాలుగుసార్లు రేప్ చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న బీజీపీ పాలిత మహారాష్ట్రలోని వైద్యురాలు, ఆ పోలీస్ అధికారే కాదు, ఒక ఎంపీ కూడా తప్పుడు వైద్య నివేదికలు ఇవ్వాలంటూ తనను ఒత్తిడ
మహారాష్ట్రలో స్థానిక, పురపాలక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రెవెన్యూ మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే సంచలన వ్యాఖ్యలు చేశారు.
AAP brings Yamuna water to CM | దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యంపై రాజకీయ వివాదం కొనసాగుతున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం యమునా నది నుంచి మురికి నీటిని ఒక బాటిల్లో సేకరించార