Blast destroys TMC leader's home | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతకు చెందిన ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆయన ఇల్లు ధ్వంసమైంది. సమీపంలోని పొరుగిళ్లు కూడా దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలి ఉండవచ్చని పోలీసులు �
గత ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1,473 కోట్ల నిధులను పొందింది. ఇది కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర, రాష్ట్ర విభాగాల వ్యాప్తంగా పొందిన రూ.207 కోట్ల కన్నా ఏడు ర�
Akbaruddin Owaisi | శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, బీజేపీకి ఒక న్యాయమా..? అని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లని టీషర్టులు, వాటిపై ఏదో రాసి ఉందనే కార
: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఆరు గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఖాతాల్లో ఏకంగా రూ.1,700 కోట్ల నిధులు (2023-24లో) ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది. బీజేపీ మినహా మిగిలిన ఐదు జాతీయ పార్టీల (కాంగ్రెస్, ఆప్, �
PM Modi | పన్నెండేండ్లుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని పాలనను ఆయన మద్దతుదారులు ఒక అపూర్వ నవశక పరివర్తనగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. వారి దృష్టిలో మోదీ ఒక తిరుగులేని సంస్కరణాభిలాషి. పాతకాలపు పాలనా స్తబ్ధతను బద్
జాతి జనగణనలో బీసీ కాలం చేర్చకుండా కులగణన చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా సిగ్గుచేటని, బీసీలను నమ్మించి వంచించిన బిజెపి ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని, త్వరలోనే దేశంలోని బీసీలంతా ఒక్�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్
భువనగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు.
మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని ఆ పార్టీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ చానల్ పాడ్క్యాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ ప్రాంతంలో కొండా సురేఖ స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారని పేర
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల వివక్ష, బీహార్లో విద్యార్థుల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించ
దోషులను కాపాడటమే బీజేపీ సంస్కృతి అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన బీజేపీపై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్�
UDP MLAs To Merge In BJP | మేఘాలయాలో మరో మిత్రపక్షం నాశనానికి బీజేపీ కుట్ర పన్నింది. అధికార కూటమిలో భాగమైన బీజేపీ, మెజారిటీ సభ్యులున్న యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్లాన్ వేసింది. ఈ నేప
V Srinivas Goud | ఎంత జనాభా ఉంటె అంత రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పి నోరుమెదపడం లేదని.. సెన్సస్ లో బీసీ జన గణన చేస్తామని బీజేపీ ఆచరించడం లేదన్నారు. భారత దేశంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే మెజ�
తనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించడానికి కుట్ర జరుగుతున్నదని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించేవారి చేతులు నరికేస్తానని బెదిరించారు.