బాల్యవివాహాలను నిరోధించేందుకు పెండ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా నియమం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో భూకబ్జాకు పాల్పడ్డారని బీజేపీ బుధవారం ఆరోపించింది.
Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమ
Derek OBrien: స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం నుంచి గుడ్డును తొలగిస్తారేమో అని టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాలీ ఆహార సంస్కృతిని బీజేపీ దెబ్బతీస్తోందన్నారు. శాఖాహారాన్ని అలవ�
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టవిరుద్ధమైన సవరణలను వెంటనే నిలిపివేయకపోతే జూలై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం హెచ్చర�
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారందరికీ స్పష్టంగానే తెలుస్తున్నది. పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించుకోవటం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసాధా�
విలువల రాజకీయాలంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ గత పన్నెండేండ్ల పైచిలుకు పాలనలో ప్రతినిత్యం విలువలకు పాతరేస్తూ వచ్చింది. వికృత రాజకీయ క్రీడలో కాంగ్రెస్ కన్నా రెండాకులు ఎక్కువే చదివి విపరీత పో�
పుణె మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సోమవారం నిర్వహించిన సమావేశానికి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ కార్పొరేటర్లు హెల్మెట్లు పెట్టుకుని, చేతులకు నల్లబ్యాడ్జీలతో వచ్చి ని
రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ విమర్శించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులతో పాటు అన్ని వర్�
KTR | కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్�
Farmers | ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది.
బిహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తరహాలో తెలంగాణలో లక్షల ఓట్లు తొలిగించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ
సింగరేణి కాలరీస్లో జరుగుతున్న బొగ్గు అవినీతి, అక్రమాల్లో బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. సింగరేణిలో 49శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన�
MLC Election : కర్ణాటకలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఐదింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. రెండు బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం కర్ణాటక శాసన మ