Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం దక్కింది. మధ్యప్రదేశ్లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. 2026 రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు బీజే�
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించింది ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో అధిక
బీజేపీ, కాంగ్రెస్ రెండూ తోడు దొంగల పార్టీలని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్'పై సన్�
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు ఊర్లకు పోతే ఆ పార్టీ వాళ్లను తన్ని ఉరికిస్తరని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
పగబట్టిండ్రు, పడగొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సర్కార్ను ఓడించి బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోవటం గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు అతికినట్టుగ
Bandi Sanjay | రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు మూడు రోజులు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్�
దేశంలో కీటకాల పేర్లతో పార్టీల ఆవిర్భావ ధోరణి ప్రారంభమైంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక పార్టీ ఏర్పడి సంచలనం సృష్టించగా, తాజాగా యూపీలోని మీరట్లో చీంటీ జనతా పార్టీ (చీమల ప్రజా పార్టీ) ప్రారంభమైం�
ఉత్తరాది-దక్షిణాది విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రాంతీయం పేరుతో దేశాన్ని విభజించ వద్దని, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ భార
రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స�
కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీచేసే ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అన్నామలై మక్కల