JP Nadda : కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జేపీ నద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్వి నీచ రాజకీయాలు అని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని నద్దా విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లించాలని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ కామారెడ్డ
ఈడీ , సీబీఐ దాడుల ద్వారా విపక్షాలను చీల్చి కేంద్రంలో తమ బలాన్ని పెంచుకున్న బీజేపీ ఇప్పుడు యువత ఉద్యమానికి వణికిపోతున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తమ ఉపన్
విద్య కాషాయీకరణపై ఎన్ని రాజకీయ విమర్శలు వస్తున్నా అధికారంలోని బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. ఈ విషయంలో ఇప్పటికే కొంత విజయం సాధించిన మోదీ ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా రాజకీయ శాస్ర్త�
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)లో చేరి ఎన్డీయేలో భాగం కావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను కేంద్ర మంత్రి రాందాస్ అథావలే ఆహ్వానించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోన�
బడి పిల్లలకు అందజేసే మధ్యాహ్న భోజన పథక అమలులో బీజేపీ పాలిత బీహార్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. అర్వాల్ జిల్లాలోని సదర్ బ్లాక్లోని 75 పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసిన సోయాబీన్ కూరలో పురుగుల�
భారతదేశ స్వాతంత్య్రానికి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాగీ నక్సల్" అనే పదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్స
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీహార్, వెస�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాబరీ మినిస్టర్గా మారారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. తన శాఖలో జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రె
బీజేపీ పరిస్థితి తెలంగాణలో యథాతథంగానే ఏమీ బాగాలేదు. కానీ మే నెల మొదటి వారంలో బెంగాల్ను గెలవడం ఉన్నట్టుండి కొత్త ఆశలు తెచ్చింది. వెంటనే ఇక్కడ ప్రతీవారం ఏదో కార్యక్రమంతో హడావుడి మొదలుపెట్టారు. వారి దురదృ
బీజేపీ ఏలుబడిలో సాయుధ నక్సల్స్ను అంతమొందించినా ఇంకా దేశంలో మేధో నక్సల్స్ పొంచి ఉన్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తున్నారు. ఎనభయ్యో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట నుంచి ప్రసంగ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇండోర్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద నీటి సరఫరా కోసం కొత్తగా వేసిన పైప్లైన్ను పరీక్షిస్తున్న సమయంలో అక్కడి �
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో, ఆ తర్వాత గోవాలో జరిగిన పార్టీ కార్యక్రమంలోనూ వందేమాతరం గేయాలాపనకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న తరుణంలో పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై దాఖల�
BJP | తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని ఎంత దీమాతో ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర నాయత్వం ఆశలపై ఆ పార్టీ అధిష్ఠానం నీళ్లు చల్లినట్లుయింది.