కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మరో యుద్ధానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తమిళనాడులో ఇక హిందీ మాటే వినిపించకూడదు, కనిపించకూడదన్న ఉద్దేశంతో హిందీ భాష వాడకంపై నిషేధం విధించడాని�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్ర�
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీ గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండల కార్యాల�
బీసీ రిజర్వేషన్పై బీజేపీకి చిత్తశుద్ధి లేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి.వెంకట్ అన్నారు. బుధవారం జూలూరుపాడు మండలంలో ఆయన పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏసీప�
BJP | హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరువర్గాల నేతలు తన్నుకున్నారు.
KTR | బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసన సభలో చేసి.. నెపాన్�
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. టికెట్ వస్తుందని మొదటి నుం
తెలంగాణలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని ఇది బీజేపీ, ఎంఐఎం ఆధ్వర్యంలో నడుస్తున్న రేవంత్ కాంగ్రెస్ అని అమెరికాకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా గ్రూప్లో కాంగ్రెస్ యూఎస్ఏ స్నేహితుల
BJP Leaders | జిల్లాలోని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ నేతల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మంగళవారం పరామర్శిం
Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను కమలం పార్టీ ఇవాళ రిలీజ్ చేసింది (BJP releases first list).