Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
NEET Leak Case | దేశ వ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పేపర్ లీక్పై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్కు చెందిన ఇద్దరు సోదరులను సీబీఐ అధికారులు అరెస్ట్ �
KTR | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించార�
Bandi Sanjay | తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని అంటున్నాడని, అతడిని క్రిమినల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
‘భారత్ మాతాకి జై’ ఈ స్లోగన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పదే పదే ఇస్తుంటారు. అమ్మవారిని తలుచుకోనిదే కాలు కూడా బయట పెట్టనని చెప్తారు. నుదుటున బొట్టుతో చూడటానికి బుద్ధిమంతుడిలా కనిపిస్తారు.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు.
పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) మనోజ్ అగర్వాల్ను సోమవారం నియమించింది.
పశ్చిమ బెంగాల్లో ‘సర్' ప్రక్రియ.. బీజేపీ ఎన్నికల విజయానికి దోహదపడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 31 స్థానాల్లో బీజేపీ సాధించిన ఓట్ల మెజారిటీ కన్నా..‘సర్' పేరుతో తొలగించినవే ఎక్కువగా ఉన్నాయని తాజాగ�
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకునే బేటీ పడావో.. బేటీ బచావో నినాదం అపహాస్యం పాలవుతున్నది. తెలంగాణకు చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడే స్వయంగా ఓ మైనర్ బాల
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలన అంతా పైన పటారం, లోన లొటారమేనని తేలిపోయింది. విశ్వగురు, వికసిత్ భారత్గా దేశాన్ని మోదీ తీర్చిదిద్దుతున్నారని, స్వతంత్ర భారతంలోనే మోదీ పాలన స్వర్ణ�
BJP | ‘నేను అవినీతి చేయను.. ఇంకొకరిని చేయనివ్వను’.. ఇదీ ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట. అయితే ఆయన చేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో తాము అవినీతి నేతలుగా ఆరోపణలు చేసిన వారిని పార్టీలోకి చేర్చుక�
PM Modi | కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో దశాబ్దాలపాటు తనకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. అధికారం కోసం ఎంతోకాలంగా కలిసి ఉన్న మిత్రుడ్ని వదిలేసిందని ప్రధాని విమర్శి�
కొడుకుపై పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన బహిరంగసభలో ధర్మపన్నాలు వల్లెవేశారు.