జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్
బీజేపీతో తనకు ఉన్న స్నేహబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రం తనకు సహకరిస్తున్నదని స్వయంగా ఆయనే తెలిపారు. నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు
వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ని ప్రశ్నించి సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ రాజకీయ వారసత్వాన్ని సమ�
రాష్ట్రంలోని ఓటరు లిస్టుల ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని, ఇది అంతా ఒక కుట్ర అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరో�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక రకరకాల జిమ్మిక్కు�
పత్తి రైతుల నుండి ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయాలని నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ ఉమ్మడి మండలాల రైతులు డిమాండ్ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమికి ఓటమి భయం పట్టుకొందా? అందుకే, తొలి దఫా పోలింగ్ ముగియగానే.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిందా? జరుగుతున్న పరిణామాలను విశ్
బీజేపీ-శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్రలో మరో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. రూ.1800 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్ధ్ పవార్కు చెందిన అమెడియా ఎంటర్ప్రైజ�
హిమాచల్ ప్రదేశ్లోని చంబా బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనకు 16 ఏండ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి హన్స్ రాజ్ లైంగికంగా వేధించారని ఓ మహిళ శుక్రవారం చంబా మహిళా పోలీస్ స్టేష
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎం�