CITU | దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు.
తుఫాన్తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం �
మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�
టోల్ ఫీజు కట్టమన్నందుకు టోల్ప్లాజా సిబ్బందిపై బీజేపీ నేత కుమారుడొకరు దౌర్జన్యం చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఉదంతమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
న్యూఢిల్లీ రాజకీయాల్లో మరోసారి శీష్ మహల్ (అద్దాల మేడ) వివాదం తెరపైకి వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్కు ఆయన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో ప్రభుత్వం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెవెన్ స్టార్ బంగ
మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
Mallikarjun Kharge | అధికార బీజేపీ (BJP), దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజ
Kejriwal: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన కోటాలో.. కేజ్రీవాల్ కోసం అద్దాల మేడ నిర్మిస్తున్నట్లు బీజీపీ ఆరోపించింది. 7-స్టార్ సదుపాయాలతో ఆ మేడను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నది.
రాష్ట్రంలో త్వరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను నిర్వహించనున్న క్రమంలో ముందస్తు కుట్రలో భాగంగా అధికార బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓటర్ల జాబితాలోని వేలాది మంది అర్హుల పేర్లను కొట్టివేస్
Azharuddin | అజారుద్దీన్ మంత్రి పదవిపై తెలంగాణ బీజేపీ స్పందించింది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. రాష్ట్ర ఎన్ని
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాయుధ దళాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నియామక పథకంపై అగ్నివీరుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాజా అధ్యయనం ప్రకారం 72 శాతం మంది అగ్నివీరులు ఉద్యోగ ఒత్తిడిని ఎ�
మహారాష్ట్రలో అధికార బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారుకు వ్యతిరేకంగా రైతన్నలు రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే పూర్తి రైతు రుణమాఫీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రహార్ జన్శక�
అస్సాంలోని శ్రీభూమి జిల్లా బరాక్ వ్యాలీలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన సభ వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నాయకుడు బిధుభూషణ్దాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో బంగ్లాదేశ్ జాతీయ గీతమైన ‘అమర్ సోనార్ �
BC JAC | ఉమ్మడి పోరాటాలకు ఒక్కటైన బీసీ సంఘాల జేఏసీలో కాంగ్రెస్ చిచ్చిపెట్టింది. 42% సాధనే లక్ష్యంగా సాగే బీసీల పోరాటంపై నీళ్లు చల్లే ప్రయత్నం చేసింది. మళ్లీ ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా చేసేందుకు కుయుక్త