‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. వారు చేస్తున్న కుట్రలకు ఇక్కడి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నా రు. అందుకే తెలంగాణ అస్తిత్వ చిహ్నా లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి’ అని తెలంగాణ అధ్�
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్య వ్య�
ఢిల్లీలో నివసిస్తున్న ఈశాన్య రాష్ర్టాల ప్రజల భద్రతపై అరుణాచల్ ప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజలపై వివక్ష, దాడులు కొనసాగుతున్నాయని ఆయన ఆర�
Court Cancels Congress MLA's Election | ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేతను విజేతగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందు
Droupadi Murmu : టీఎంసీ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర హోం శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
Rohini Acharya | రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్పై ఆర్జేడీ మాజీ నాయకురాలు రోహిణి ఆచార్య మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అని విమర్శించారు. మిత్రులను మోసం చేసినందుకు తగిన మూల
బీహార్లో పెను రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అత్యంత విషపూరితమైన, విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందును రాష్ట్రంలో వెంటనే నిషేధించాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
మద్యం కేసులో కేజ్రీవాల్కు కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో బీజేపీపై నెటిజన్లు మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలు బయటపడ్డాయని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, విపక్షాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్విని�