రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్లేట్లకు బదులుగా చిత్తు కాగితాలు,
బీజేపీ పాలనలో మరో ఇంజినీరింగ్ మాయాజాలం బయటపడింది. ముంబైలోని మెట్రో లైన్ 9 ప్రాజెక్టులో భాగమైన మీరా-భయందర్లో నిర్మించిన ఫ్లైఓవర్లో ఈ వింత నిర్మాణం వెలుగుచూసింది. ఫ్లైఓవర్పై నాలుగు లేన్ల రహదారి హఠాత�
Mumbai flyover : దేశీయ ఇంజనీరింగ్ లోపానికి ఈ ఫ్లైఓవర్ ఒక నిదర్శనం. ఎక్కడైనా రెండు లేన్లుగా ఉన్న రహదారి నాలుగు లేన్లుగా మారితే ప్రయాణం సులభంగా ఉంటుంది. కానీ, నాలుగు లేన్ల దారి కాస్తా రెండు లేన్లుగా మారితే ఎంతో ఇబ్బం�
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం న
Aroori Ramesh | వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్లెంతోమందికి తల్లివేరు బీఆర్ఎస్ అని అరూరి రమేశ్ తన చ�
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివిధ రాష్ర్టాల్లో అధికారులు, ప్రత�
Aruri Ramesh : మున్సిపల్ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aruri Ramesh ) కాషాయం పార్టీకి రాజీనామా చేశారు.
Udhayanidhi Stalin : హిందీ భాష అనేక ప్రాంతీయ భాషల్ని కబళించింది అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న మూడు భాషల విధానాన్ని తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.
Singareni | సిరులవేణి సింగరేణిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతూ ఆ సంస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఏర్పడిన వివాదం తీవ్ర విధ్వంసానికి దారితీసింది. కోల్కతాలోని సఖేర్బజార్, బెహలా పశ్చిమ ప్రాంతాల్లో ఇరు పార�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు పాదయాత్ర చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం రైతన్నలు, కూలీలు నాసిక్ నుంచి ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. వీరు ముంబైలోని మహారాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస పరాజయాలు (రెండు అసెంబ్లీ, రెండు లోక్సభ ఎన్నికలు) ఎదురవుతున్నా బీజేపీ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. మరో మూడు నెలల్లో జరిగే రాష్ట్ర 18వ శాసనసభ ఎన్నికల వేడి 2025 ఆ