నిలువెల్ల అగ్రవర్ణ దురహంకారాన్ని నింపుకొని ‘బీసీల కోసం అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నాను’ అంటున్న సీఎం రేవంత్ చిత్తశుద్ధి నెమ్మదిగా తేటతెల్లమవుతున్నది. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ వ
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తుకు మళ్లీ బీటలు వారాయి. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి(ఈపీఎస్) నాయకత్వంలో జోక్యం పెరిగిపోతుండడం పట్ల ఆ పార్టీ నాయకులలో తీవ్ర అసమ్మతి ఏర్పడుత
Raja singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని బీజేపీ నాయకత్వానికి రాజాసింగ్ తేల్చిచెప్పార�
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి రైతులకు యూరియా పంపిణీ చేయకుండా రోడ్లపైకి వెళ్లి రాస్తారోకోలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండల కేంద్రంలో వారు
దేశ రాజకీయాలు కేవలం రెండు పార్టీలకే పరిమితం అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరం�
ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అనివార్యమయ్యాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు ద
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ హైకమాండ్ సోమవారం ప్రకటించింది. 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 8మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో కమిటీని నియమించినట్టు వెల్లడించింది.
రాజకీయాలలో ఒక థియరీ ఉన్నది. ముఖ్యంగా కొత్తగా పరిపాలనను చేపట్టిన వారి కోసం. ఇంగ్లీషులో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగానే కొత్తగా అధికారానికి వచ్చినవారి పరిపాలన గురించి ప్రజలకు త�
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా ఒక అధికారిక సమావేశానికి హాజరు కావడం రాజకీయ వివాదానికి దారి తీసింది. షాలిమార్ నియోజకవర్గ అభివృద్ధి ప్రాజెక్టులపై ఆదివారం రేఖా గుప్తా సమీక్ష సమావేశం నిర్వహించ�
KTR | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రైతులను వేధిస్తున్�
Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను ప్రతిపక్ష ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి కలిశారు. దీంతో ఆయనపై బీజేప�
రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అంగీకరించారు. రైతులకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదని చెప్పారు. ఎరువుల కొరత వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిప�
సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేవేసింది.
ఆరు శ్లాబ్ల జీఎస్టీని రెండు శ్లాబ్లుగా ఆకర్షణీయంగా మారుస్తామని ప్రధాని ఇటీవల వాగ్దానం చేశారు. కానీ, తాజాగా జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు జీఎస్టీని కఠినమైన ఐదు శ్లాబ్లు�