Raja Singh | రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఆ పార్టీ బహిష్కృత నేత రాజాసింగ్ ఆ దివారం సెటైర్లు వేశారు. బండి సంజ య్, ఈటల కలిస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా..? అని పార్టీ రాష్ట్ర నేతలను ప్రశ్నించారు. వారి మధ్య సమస్య
హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
MLA Rajasingh | జీహెచ్ఎంసీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాలు గెలుపుపై ఆ పార్టీ ఇస్తున్న స్టేట్మెంట్స్పై
Bandi Sanjay | తెలంగాణ బీజేపీలో గత కొన్ని రోజులుగా నువ్వా-నేనా అన్నట్టు తలపడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కుమ్ములాటలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' పథకాన్ని తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ భద్ర�
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమ వసూళ్ల పర్వానికి ఓ కీలక అధికారి తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజకీయ నేతలకు సన్మానం పేరుతో టార్గెట్ పెట్టి మరీ ప్రొ ఫెసర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నట్టు ఆ రో�
మూడు భాషల విధానం దేశంలో మరోసారి వివాదాల తుఫాన్ రేపుతున్నది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ దృక్పథం, అమలులో లోపాలు, సమాఖ్య విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా సీబీఎస్ఈ ద్వారా 9
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ పథకం తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. ఈ పథకంలో రూ.3 వేలకోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే కాగ్ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మరో వివాదం తెర�
ఆనాడు సర్కార్ సొమ్ము భద్రాద్రి ఆలయానికి ఖర్చుపెట్టి జైలు పాలయ్యాడు భక్తరామదాసు. ఈనాడు అయోధ్య రామాలయం పేరు చెప్పి అధికారం దక్కించుకొన్న వారి అంతేవాసులే రాముడి సొమ్ము కైంకర్యం చేసి కటకటాలు లెక్కించడం వ
Narottam Mishra | ఉప ఎన్నికలో టికెట్ ఆశించిన బీజేపీ మాజీ మంత్రి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన సభలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో రామభద్ర ఐటీఐ కళాశాల నుండి గాంధీనగర్ కాలనీ వైపు వెళ్లే 30 అడుగుల రహదారి గుంతలమయంగా మారిందని, సమస్యను పరిష్కరించి నూతన రహదారి నిర్మాణం చేపట్టాలని బీజేపీ భద్రాద
Omar Abdullah | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) చేసిన వ్యాఖ్�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బ రాజ్ల పునరుద్ధరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రా మచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆదివారం బహిరంగ
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన పథకంలో రూ.3,541 కోట్ల అక్రమాలు జరిగినట్టు కాగ్ గుర్తించింది. 2021-25 నిర్దేశించిన నిధుల కంటే అదనంగా మంజూరు చేశారని..