బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీజేపీకి చెందిన సుమారు 300 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యం�
మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్లో భారీ గా చేరారు. జనగామలో బీజేపీకి చెందిన ఉలిగిల్ల చంద్రయ్య-స్వరూప దంపతులు, అనుచరులు, స
BRS Party | గద్వాల మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ అనుచరులతో కలిసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమంతు నాయుడ�
ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది.
సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న మమతకు తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. రాజకీ�
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ప్లేట్లకు బదులుగా చిత్తు కాగితాలు,
బీజేపీ పాలనలో మరో ఇంజినీరింగ్ మాయాజాలం బయటపడింది. ముంబైలోని మెట్రో లైన్ 9 ప్రాజెక్టులో భాగమైన మీరా-భయందర్లో నిర్మించిన ఫ్లైఓవర్లో ఈ వింత నిర్మాణం వెలుగుచూసింది. ఫ్లైఓవర్పై నాలుగు లేన్ల రహదారి హఠాత�
Mumbai flyover : దేశీయ ఇంజనీరింగ్ లోపానికి ఈ ఫ్లైఓవర్ ఒక నిదర్శనం. ఎక్కడైనా రెండు లేన్లుగా ఉన్న రహదారి నాలుగు లేన్లుగా మారితే ప్రయాణం సులభంగా ఉంటుంది. కానీ, నాలుగు లేన్ల దారి కాస్తా రెండు లేన్లుగా మారితే ఎంతో ఇబ్బం�
పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వేములవాడ పురపాలక సంఘం పరిధిలో మరోసారి తేటతెల్లమైంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విజయసంకల్ప సమావేశాన్ని మంగళవారం న
Aroori Ramesh | వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని గొప్పలు చెప్పుకొంటున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో తనకే కాదు తనలాంటి వాళ్లెంతోమందికి తల్లివేరు బీఆర్ఎస్ అని అరూరి రమేశ్ తన చ�
విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వివిధ రాష్ర్టాల్లో అధికారులు, ప్రత�