Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమ పార్టీలో చీలికలపై దృష్టి పెట్టిందన్నారు. టీఎంసీ (TMC) లో చోటుచేసుకుంటున్న మార్పుల�
Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ పాఠశాలలకు అందించిన పుస్తకాలపై వివాదం మొదలైంది. ఆ పుస్తకాలలో తీవ్రవాదులను, వేర్పాటువాదులను గొప్ప వ్యక్తులుగా, లెజెండ్స్గా అభివర్ణించడమే ఇందుకు కారణం. జమ్మూ కాశ్మీర
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మనుగడకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బిజెపి భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో క�
BJP Youth Leader Molests Doctor | బీజేపీ యువజన నాయకుడు ఒక వైద్యురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెతో పాటు వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించాడు. ఆమెపై కాల్పులు జరుపుతానని బెదిరంచాడు. డాక్టర్లు, వైద్య సిబ్బంది దీనిపై నిర�
ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో వాటాల విక్రయం విషయంలో మోదీ సర్కార్ దూకుడు పెంచింది. గత కొన్నేండ్లుగా బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలకు దూరంగానే నిధుల సమీకరణ పరిమితమవుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగ�
గ్రామీణ పేదలకు ఉపశమనంగా ఉన్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీ నరేగా) వికసిత్ భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ)గా మార్చేసి పేదల ఊపిరిని తీయడా
బీజేపీ పాలిత మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రశ్న పత్రం ఎక్కడ ముద్రించారో సాక్షాత్తు రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి కూడా తెలియదని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగంటి వార్ �
Ayatollah Ali Khamenei : ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ�
ఈ మూడు అంశాల కారణంగా తెలంగాణలో ప్రభావితులు కాగల తెలంగాణవారు గాని, తెలంగాణేతరులు గాని, తెలుగేతరులు గాని ఎవరు కావచ్చు? ఈ అంచనాలను బీజేపీ, టీడీపీ తమకు తాముగానూ వేయగలవు. వారితోపాటు, అందుకు కొంత భిన్నమైన తరగతు�
పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని,
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండేండ్ల పాలనలో గిరిజనాభివృద్ధి అధోగతి పాలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం ఆమె జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మహబూబాబాద్లోని తన క్యాంప�
కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్న బీజేపీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల పేరిట వివాదాలు రాజేస్తున్నది. బీజేపీ హయాంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎ�
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఇస్కాన్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ను ఇస్కాన్ తొలగించింది. కోల్కతా మున్సిపల్ ప్రాంతంలో �