కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా అంటూ కాంగ�
Rahul portrait burnt | కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగడం లేదని నరేంద్ర మోదీ కుటుంబంపై అపనిందలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ మండిపడ్డారు.
నాలుగు ఇంజిన్ల సర్కారుగా చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో ఢిల్లీ కలాజీ ఆలయం లోపల సేవాదార్ను దారుణంగా హత్య చేశారని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క�
మాజీ ఎమ్మెల్యే పింఛన్ కోసం మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ రాజస్థాన్ సచివాలయానికి దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. జగదీప్ ధన్ఖడ్ 1993-1998 మధ్యకాలంలో రాజస్థాన్లోని కిషన్గఢ్ నుంచి కాంగ్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి పై రాహుల్ గాంధీ బీహార్లో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని బిజెపి ఆలేరు మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేశ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్య
బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి 44వ నంబర్ జాతీయరహదారిపై ఏర్పడిన ట్రాఫిక్లో చిక్కుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో స్థానికల సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజ
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చే�
బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఇరకాటంలోక
గత రెండు, మూడు రోజులుగా ఆలేరు పట్టణ పరిధిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలైన సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, కుమ్మరివాడ, పెద్దమ్మ వాడ, రంగనాయకుల వీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైందన�
చండూర్ మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు.
దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.