సీఎం రేవంత్రెడ్డి ల్యాండ్ మాఫియా, ల్యాండ్పూలింగ్ పాలన నడుపుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రూ.6.30 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే ‘హిల్ట్ పాల�
రియల్ఎస్టేట్ మాఫియా కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ �
అణగారిన వర్గాల బతుకుల్లో చైతన్యం నింపిన జ్యోతిబాఫూలే జీవితం చిరస్మరణీయమని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. చదువుతో బడుగుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావించి ఆ దిశగా ఆయన ఎంతగ�
వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
Labour Codes | కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
Mamata Banerjee | తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ (BJP) కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్త�
2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సరిగ్గా నాలుగు నెలలకు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన నిఖిల్ చక్రవర్తి స్మారక కార్యక్రమంలో చరిత్రకారిణి రోమి�
MP dk aruna | అధికార పార్టీలో ఉన్నాం.. ఇళ్లపైకొచ్చి దాడులు చేస్తామంటే ఊరుకోం.. ఇది ఎవ్వరి జాగిరు కాదు.. ఖబర్దార్ అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ సోమవ�
BJP | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress top leader), లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (New CJI) ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ (BJP) మండిపడింద�
బీజేపీ ట్రిపుల్ ఇంజిన్ సర్కారు పాలిస్తున్న ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని తొలగ�
బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఇక లైన్క్లియర్ అయింది. గతంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన నరేంద్ర మోదీ సర్కార్ ఇక నుంచి 100 శాతం ఎఫ్డీఐలకు పచ్చజెండా ఊపింది.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రభుత్వ దవాఖానాల నిర్వహణ దారుణంగా ఉంది. రోగాల బారిన పడినవారికి చికిత్స మాట ఎలా ఉన్నా, కొత్త రోగాలు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.