Aruri Ramesh : మున్సిపల్ ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aruri Ramesh ) కాషాయం పార్టీకి రాజీనామా చేశారు.
Udhayanidhi Stalin : హిందీ భాష అనేక ప్రాంతీయ భాషల్ని కబళించింది అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న మూడు భాషల విధానాన్ని తాము అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.
Singareni | సిరులవేణి సింగరేణిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతూ ఆ సంస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య ఏర్పడిన వివాదం తీవ్ర విధ్వంసానికి దారితీసింది. కోల్కతాలోని సఖేర్బజార్, బెహలా పశ్చిమ ప్రాంతాల్లో ఇరు పార�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు పాదయాత్ర చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం రైతన్నలు, కూలీలు నాసిక్ నుంచి ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. వీరు ముంబైలోని మహారాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు.
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస పరాజయాలు (రెండు అసెంబ్లీ, రెండు లోక్సభ ఎన్నికలు) ఎదురవుతున్నా బీజేపీ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. మరో మూడు నెలల్లో జరిగే రాష్ట్ర 18వ శాసనసభ ఎన్నికల వేడి 2025 ఆ
Amartya Sen : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని, దీనివల్ల బీజేపీకే లాభం కలుగుతుందని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ అన్నారు.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే దారుణానికి పాల్పడ్డాడు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, మూత్రంపోసి, దుస్తులు ఊడదీసి, దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Municipal Elections | మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం కూటమిగా ఏర్పడ్డాయి. అమరావతి జిల్లా అచల్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో �
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు