తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో అటు అధికార టీఎంసీ, విపక్ష బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలను వేగవంతం చేశాయి. తాజాగా, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడ
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆ�
సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. మే 10న హైదరాబ
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. 2021 ఎన్నికల్లోనూ ఇదేవిధంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ ఫలితాలు మరో విధంగా వచ్చా�
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలోనూ త్వరలో ఈ కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. అయితే కొన్ని �
Kerala Exit Poll : కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కేరళంలో ఈసారి అధికార ఎల్డీఎఫ్ కూటమికి విజయావకాశాలు తక్కువే.
West Bengal | పశ్చిమ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థ టుడేస్ చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవ�
బీజేపీ పాలనలోని బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ
Exit Polls : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, అసోం సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి.
West Bengal : ఈ ఎన్నికల్లో ఎక్కువ ఆసక్తి కలిగించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. పలు సంస్థల సర్వే ప్రకారం ఈ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
BJP | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డైమండ్ హార్బర్ (Daimond Harbour) లోని ఫల్తా నియోజకవర్గం (Falta Constituency) లో పలు పోలింగ్ బూత్లలో ‘కమలం గుర్తు (Lotus Symbal)’ కనిప