కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
పగబట్టిండ్రు, పడగొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సర్కార్ను ఓడించి బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోవటం గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు అతికినట్టుగ
Bandi Sanjay | రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి ఒకరు మూడు రోజులు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువర్గం ఎవరికీ అందుబాటులో లేకుండా రహస్య ప్రాంతంలోకి వెళ్�
దేశంలో కీటకాల పేర్లతో పార్టీల ఆవిర్భావ ధోరణి ప్రారంభమైంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక పార్టీ ఏర్పడి సంచలనం సృష్టించగా, తాజాగా యూపీలోని మీరట్లో చీంటీ జనతా పార్టీ (చీమల ప్రజా పార్టీ) ప్రారంభమైం�
ఉత్తరాది-దక్షిణాది విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రాంతీయం పేరుతో దేశాన్ని విభజించ వద్దని, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ భార
రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స�
కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీచేసే ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అన్నామలై మక్కల
MLC elections : బిహార్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలతోపాటు బిహార్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నలుగురు అభ్�
K Annamalai : తమిళనాడు రాజకీయ నేత కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తాను స్వతంత్ర రాజకీయ ప్రయాణాన్ని ప్రా
K Annamalai: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆ రాజీనామాను అంగీకరించినట్లు అధికారిక ప్రకటన విడుదల చే
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. త్యాగాలు.. పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణలో టీడీపీ, బీ�