BJP Leader Phool Joshi | బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టయ్యింది. ఒక మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు ఆమె బయటపెట్టింది. నేతల వద్దకు అమ్మాయిలను పంపుతున్నట్లు చెప్పింది. బీహార్ ఎన్నికల్లో కేం
రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైన�
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి, కల్వర్టు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్ర�
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బీహార్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆదివారం బీహార్లోని కిషన్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో క�
CITU | దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు.
తుఫాన్తో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని వీణవంక మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం �
మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�
టోల్ ఫీజు కట్టమన్నందుకు టోల్ప్లాజా సిబ్బందిపై బీజేపీ నేత కుమారుడొకరు దౌర్జన్యం చేసిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఉదంతమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
న్యూఢిల్లీ రాజకీయాల్లో మరోసారి శీష్ మహల్ (అద్దాల మేడ) వివాదం తెరపైకి వచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్కు ఆయన పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో ప్రభుత్వం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెవెన్ స్టార్ బంగ
మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
Mallikarjun Kharge | అధికార బీజేపీ (BJP), దాని మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కువగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తడానికి బీజ