కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపిం�
ఎస్సీలు(SCs) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(Municipal elections) బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్ పులి జైపాల్, మల్యాల గోవర్ధన్ పిలుపునిచ్చారు.
Kishan Reddy : సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న �
రాజకీయాలు కేవలం అధికార పోరాటం మాత్రమే కాదు. అవి చరిత్ర, జ్ఞాపకం, నైతిక హక్కుల మీద జరిగే నిరంతర సంగ్రామం కూడా. Politics is a battle over who controls the past, because whoever controls the past controls the future అని జార్జి ఆర్వేల్ అన్నట్టు చరిత్రను నిర్మించిన నాయకుల ద
లోక్సభ ఎన్నికలు, ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2024-25 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ రూ.3,335.36 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ పార్టీ వార్షిక ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను బీజేపీ ఎన్నికల కమ�
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, దశాబ్దాలుగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో రుజువు చేసే ఘటన ఇది. రూ. 21 కోట్ల ఖర్చుతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవం జరుపుకోవడానికి ముందే కుప్పకూ�
PM Modi | భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి (BJP national president)గా నితిన్ నబిన్ (Nitin Nabin) ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Chandrababu | తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్రా నాయకులు కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తిని ముక్కచెక్కలు చేసి మళ్లీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త బాగోతం మొదలుపెట్టారా
Nitin Nabin Files Nomination | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నది. ఈ పార్టీ సీనియర్ నేత నితిన్ నవీన్కు మద్దతుగా 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.
Rahul Gandhi: దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.కేరళలోని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ ప్రసంగించారు. తమ �
Municipal Elections | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది.
AIS | ఆలిండియా సర్వీసెస్ అధికారులపై వేధింపుల విషయంలో ముఖ్యనేత దారిలోనే మంత్రులు తీరు ఉంటున్నది. మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చిన ప్రతిసారీ కనీసం రెండు వందల మందికిపైగా సరిపడా భోజనాలను జిల్లా కలెక్టర్ లే�
Maharashtra Politics | బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటం