ఇల్లు కావాలంటే లక్షన్నర ఇవ్వాల్సిందేనని అధికారుల సాక్షిగా అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం నాయకులు లబ్ధిదారులను డిమాండ్ చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. రెండో, ఆఖరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల
KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిం�
PM Modi | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేల�
లెక్కల్లో చూపని రూ. 54,282.32 కోట్ల వ్యయంపై అన్ని వర్గాల నుంచి కేంద్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. ఇన్ని వేల కోట్ల వ్యయానికి లెక్కలు చూపెట్టకపోవడాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడు�
Arvind Kejriwal : దేశ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు ముగ్గురు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్.. ముగ్గురూ శుక్రవార�
Raghav Chadha : ఆమ్ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారు. అంతేకాదు.. బీజేపీలో చేరబోతున్నారు. వీరిలో ప్రస్తుతం రాజ్యసభ ఆప్ డిప్యూటీ లీడర్ అశోక్ కు�