Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
Jubilee Hills By Elections | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. టికెట్ వస్తుందని మొదటి నుం
తెలంగాణలో అధికారంలో ఉన్నది అసలు కాంగ్రెస్ కాదని ఇది బీజేపీ, ఎంఐఎం ఆధ్వర్యంలో నడుస్తున్న రేవంత్ కాంగ్రెస్ అని అమెరికాకు చెందిన తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ మీడియా గ్రూప్లో కాంగ్రెస్ యూఎస్ఏ స్నేహితుల
BJP Leaders | జిల్లాలోని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ నేతల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మంగళవారం పరామర్శిం
Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను కమలం పార్టీ ఇవాళ రిలీజ్ చేసింది (BJP releases first list).
BJP | క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో గాడి తప్పుతుంది. సాక్షాత్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలో ఇద్దరు నాయకులు వాగ్వాదం చేసుకున్నారు.
Chiranjeevi | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తన మనవరాలి కోరిక మేరకు మెగాస్టార్ చిరంజీవి , స్టార్ హీరోయిన్ నయనతారను మర్యాదపూర్వకంగా కలిసారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఐరా ఆశీష్ ఇటీవల భారత్కు వచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తేల్చే ఎన్నిక జూబ్లీహిల్స్లో జరగుతుందని అందులో మీ పార్టీ గెలిపించి చూపించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కేంద్రమంత్రి బండి సంజయ్కి చురలకు అంటిస్త�
Center Grants | నారాయణపేట జిల్లాలో ధనధాన్య కృషి యోజన పథకం మంజూరు కావడం పట్ల మరికల్ మండల కేంద్రం తెలంగాణ చౌరస్తాలో బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఎంపీ డీకే అరుణ చిత్రపటాలకు పాలాభ�
బీహార్ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ
NDA seat-sharing deal | వచ్చే నెలలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.