రాయపోల్, జూలై 11 : ఎస్ఐఆర్(SIR) సమగ్ర ప్రక్రియలో యువత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని.. భావితరాలకు ఓటు హక్కును అందించే బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గుమ
Datia Bypoll | మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. బీజేపీ సీనియర్ నేతకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రహదారిని దిగ్బంధించడంతోపాటు పోలీ
BJP's Candidate Change | బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక పోరు నాటకీయ మలుపు తీసుకున్నది. నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత తన అభ్యర్థిని బీజేపీ ఆకస్మికంగా మార్చింది. జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్పై స
కేసీఆర్ నేతృత్వంలో టీబీజీకేఎస్ పోరాటంతోనే సింగరేణికి తాడిచర్ల బ్లాక్ దక్కిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. ఈ బ్లాక్ ఘనత తమదేనని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమె�
Thirumavalavan | తమిళనాడుకు చెందిన వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డీఎంకే, టీవీకే పార్టీలు ‘ఇండియా’ కూటమిలో భాగం కావాలని పిలుపునిచ్చార
Bankipur Bypoll | బీహార్లోని కీలకమైన బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అభిషేక్ కుమార్ను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. దీంతో ఇదే ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న ‘జన్ సురాజ్ పార్టీ’ వ్యవస్థాపకుడు ప్రశాంత్ క�
గతంలో జరిగిందేమిటి, జరగనిది ఏమిటి, రాగల రోజుల్లో ఏమి జరగవచ్చు, ఏమి జరగకపోవచ్చుననే మాటలు కూడా కొంత సేపు సాగాయి. అవన్నీ ఇక్కడ పేర్కొనటంలేదు. ఆయన చెప్పిన వాటి సారాంశం మాత్రం, ఒకప్పటి జనసంఘ్ కాలంలో గాని, తర్వా
బీజేపీ పాలిత పశ్చిమబెంగాల్లో 12 ఏండ్ల బాలికపై ఘోరమైన ఘటన జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టులో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆమెను బతిక�
Uddhav Thackeray | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులను హిప్నటైజ్ చేసిందని, వారిని దోచుకుంటోందని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ �
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మరో భారీ అవినీతి బాగోతం వెలుగు చూసింది. ఇండోర్ పరిధిలో గల ఖజ్రానాలో ఆరేండ్ల క్రితం (2020)మంజూరైన ఓ ప్రభుత్వ దవాఖాన కేవలం కాగితాలకే పరిమితమయ్యింది.
Mamata Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. బీజేపీ తమ పార్టీలో చీలికలపై దృష్టి పెట్టిందన్నారు. టీఎంసీ (TMC) లో చోటుచేసుకుంటున్న మార్పుల�