బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం రేవంత్రెడ్డి.. బీసీల అభ్యున్నతి కోసం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లు తెచ్చారు. చాలెంజ్తో ఆయన తీసుకొచ్చిన బీసీ కోటా బిల్లును అసెంబ్లీలోనూ తీర్మానం చేయిం�
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్ అన్నారు. శనివారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకుంటుందని, ఇది బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న బందు అని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని �
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర�
బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ�
Yusuf Pathan:మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ బెంగాల్లోని అదినా మసీదుకు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ఆ ఫోటోలకు రాష్ట్ర బీజేపీ శాఖ కౌంటర్ ఇచ్చింది. అది ఆదినాథ్ �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేడు బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC Bandh) మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతున్నది. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయ పరిధిలోని
దేశంలో పిల్లలపై లైంగిక నేరాలు 2017 నుంచి 2022 వరకు 94 శాతం పెరిగాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33,210 నుంచి 64,469కి పెరిగాయి. భారీ స్థాయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ శిక్షల విధింపు మాత్రం 90 శాతానికి కొద్దిగా ఎక్క�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ దళిత వ్యక్తిపై అమానుష దాడి జరిగింది. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేయడాన్ని ప్రశ్నించిన అతడిపై కొందరు వ్యక్తులు దాడిచేసి మూత్ర విసర్జన చేశారు.