దేశంలో 2031 వరకు జనాభా లెక్కలకు పూర్తి స్వరూపం వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. జనాభా లెక్కలతో పాటు, కుల గణన కూడా చేస్తున్నామని ఈ లెక్కలన్నీ 2031 వరకు సమగ్రంగా అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపా�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ప్రేమ వలలో చికుకున్న ఆమెను మతం మార్చాక ఇలా అంతమొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
BJP's Women's March | లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీలు, నాయకురాళ్లు, ఆ పార్టీ మహిళా కార్యకర్తలు శనివారం ఢిల్లీలో భ�
Parishad Elections | రాష్ట్రంలో మం డల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న ది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది.
Tejasvi Surya | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు తీరుపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే.
Women's Reservation Bill | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి దేశానికి ప్రధాని మోదీ. కీలకమైన హోం శాఖకు అమాత్యులు అమిత్ షా. పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఆషామాషీ బిల్లు ఏమీ కాదు.
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్సభలో వీగిపోయిన క్రమంలో ప్రతిపక్షాల చర్యను ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఎన్డీయే పక్షాలు నిరసనలు చేపట్టనున్నాయి. మహిళా సాధికారతకు ఉద్దేశించిన బిల్లును ప్రతిపక్షాలు ఉద్దేశపూర్�
ఇప్పుడు బీజేపీ నేతల చేతుల్లో రామబాణం లేనే లేదు. ఆ పార్టీ నేతలు శకుని పాచికలు పట్టుకొని చాలాకాలమే అయ్యింది. నిజానికి కమలం పార్టీ ఆవిర్భావం నుంచి విస్తరణ వరకు వాజపేయి, అద్వానీ సుదీర్ఘకాలం భిన్నాభిప్రాయాలత
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతు
రాజకీయ పార్టీలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు వేసి చతికిల పడింది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చ�