బీజేపీ తన భావజాల శత్రువని తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ప్రకటించారు. ఫాసిస్టు శక్తులతో చేతులు కలిపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులోని మదురై-తూత్తుకుడి జాతీయ రహదారి
TVK | తమిళ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) మధురైలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ రహస్య ఒప్పందాలు చేసుకునే పార్టీ కాదని.. పొత్తుల కోసం అబద్ధాలు చెప్ప�
యూరియా విషయంలో శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ వ్యవహారం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరాపై బీజేపీ అసత్య ప్రచారం మానుకోవాలన్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రశ్నార్థ్ధకంగా మార్చిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలం
తెలంగాణ వ్యక్తి జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసిందని, తెలుగు రాష్ర్టాల్లోని అన్ని రాజకీయ పార్టీలు ఆయనకు మద్దతునివ్వాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. మం
వాస్తవానికి సామాన్యుల మెదళ్లకు మేధావులే విజ్ఞానం, వివేచన, తర్కం, సత్యాన్వేషణ రూపాలలో మేతను అందించాలి. కానీ, సమాజ పరిణామ క్రమంలో ఇది ఒకోసారి గతి తప్పుతుంది. ఎందుకు తప్పుతుందనేది ఆలోచనకు అందని విషయమేమీ కాద�
బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సరైన ప్రణాళిక కొరవడింది. భూమి అందుబాటులో ఉందో, లేదో చూసుకోకుండానే, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించేశారు. ఒక వైపు నిర్మాణం పూర్తి కాగా, రెండో�
‘బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాము కృషి చేస్తాం. ఆ మేరకు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్లో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు దిశగా చొరవ చూపుతాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్
వచ్చే నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థిని ప్రకటించింది. మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (67)ను తమ అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎంపిక చేసినట్టు
CP Radhakrishnan | ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
ఉప రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపిక ఆదివారం జరిగే అవకాశం ఉంది. నేడు జరిగే ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఎంపిక చేసి, అభ్యర్థి పేరును సోమవారం ప్రకటించే అవకా