Union Budget | దేశ జీడీపీలో ఇప్పటికే సగాని కంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది.
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సి�
Bridge Collapses | పశ్చిమ బెంగాల్లో ఒక బ్రిడ్జి కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ సంఘటన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. ఆ రాష్ట్రంలో కూలిన వంతెనల జాబితాను బయటపెట్టింది.
BJP vs BJP | సొంత పార్టీనే అధికారంలో ఉన్నది. అయితే ఏం లాభం? తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు తాగునీటి కష్టాలను ఆ ఎమ్మెల్యే తీర్చలేకపోయారు. ఇదే సమయంలో రాష్ట్ర జల్శక్తితశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆ ఊళ్లోకి �
మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి వలసల పర్వం కొనసాగతున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేసిందేమీ లేకపోగా.. ఇప్పటికీ అంతటా క
బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు సమక్షంలో బీజేపీకి చెందిన సుమారు 300 మంది ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ కొత్తగూడెం పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు ఏమునూరి శివకృష్ణ ఆధ్వర్యం�
మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్లో భారీ గా చేరారు. జనగామలో బీజేపీకి చెందిన ఉలిగిల్ల చంద్రయ్య-స్వరూప దంపతులు, అనుచరులు, స