Mamata Banerjee : విశ్లేషకుల అంచనా ప్రకారం టీఎంసీ ఓటమికి మొదటి కారణం ఆర్జీ కర్ హత్యాచార ఘటన. ఈ ఘటన విషయంలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ వ్యవహరించిన తీరుపై చాలా మందికి వ్యతిరేకత ఉంది.
BJP's mission Bengal : ఈసారి ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్నే. మిషన్ బెంగాల్ అంటూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పని చేసింది.
West Bengal : పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల సోమవారం హింస చెలరేగుతోంది. వెస్ట్ బర్దబాన్ ప్రాంతం, అసాన్సోల్లోని టీఎంసీ కార్యాలయాన్ని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు.
West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఓట్ షేర్లో సుమారు 45 శాతం ఓట్లు ఆ పార్టీకి పోలైనట్లు తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. 294 స్థానాలు ఉన్న బెంగాల్లో.. 194 స�
Kangana Ranaut: రాహుల్ గాంధీని కంగనా పెళ్లి చేసుకోబోతుందా? కాంగ్రెస్ నేత ఒకవేళ బీజేపీలో చేరితే పెళ్లి చేసుకుంటానని కంగనా పేరిట సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆ న్యూస్ను కంగనా ఖండించింద�
Mamata Banarjee: తొలి రౌండ్లలో తమదే ఆధిపత్యం అని బీజేపీ చెబుతుందని, కానీ చివరకు తామే గెలవబోతున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ నేపథ్యంలో దీదీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కౌంటంగ్ సెంటర్ల వ�
Sunetra Pawar: బారామతి సీటు నుంచి ఎన్సీపీ చీఫ్ సునేత్ర పవార్ ఆధిక్యంలో ఉన్నారు. జనవరి 28వ తేదీన జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సీటు
బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఉన్నానని ప్రముఖ ర�
టీఎంసీ, డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలకు ఫలితం కీలకంగా మారిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనున్నది.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్పై పంజాబ్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది.
West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్లో అటు అధికార టీఎంసీ, విపక్ష బీజేపీలు తమ రాజకీయ ఎత్తుగడలను వేగవంతం చేశాయి. తాజాగా, ఓట్ల లెక్కింపులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడ
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆ�