దేశంలో కీటకాల పేర్లతో పార్టీల ఆవిర్భావ ధోరణి ప్రారంభమైంది. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక పార్టీ ఏర్పడి సంచలనం సృష్టించగా, తాజాగా యూపీలోని మీరట్లో చీంటీ జనతా పార్టీ (చీమల ప్రజా పార్టీ) ప్రారంభమైం�
ఉత్తరాది-దక్షిణాది విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రాంతీయం పేరుతో దేశాన్ని విభజించ వద్దని, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ భార
రేవంత్ సర్కార్ పాలనలో ఆంధ్రా పాలకుల గద్దల చేతుల్లో తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. స�
కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీచేసే ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అన్నామలై మక్కల
MLC elections : బిహార్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలకు ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలతోపాటు బిహార్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నలుగురు అభ్�
K Annamalai : తమిళనాడు రాజకీయ నేత కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తాను స్వతంత్ర రాజకీయ ప్రయాణాన్ని ప్రా
K Annamalai: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆ రాజీనామాను అంగీకరించినట్లు అధికారిక ప్రకటన విడుదల చే
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. త్యాగాలు.. పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణలో టీడీపీ, బీ�
రైతు డిస్కమ్ ప్రతిపాదనల వెనుక భారీ స్కామ్ దాగి ఉన్నదని, కేంద్ర ప్రభుత్వ రైతువ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వంత పాడుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్�
తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమర్థించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గు రువారం మీట్ ది ప్రెస్లో ఆయన �
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పదవి రావటంతో తనని తాను గొప్ప నాయకుడిగా ఊహించుకొని, తెలంగాణ రాజకీయాల్లో తన సభతో ఏదో అద్భుతం చేస్తానని, తాను ఏది మాట్లాడితే అది చెల్లుతుందని పవన్ కల్యాణ్ అనుకున్నారేమో. తెలంగాణవాదుల
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రికి మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన సుమారు 60 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి వేరే కుంపటి పెట్టుకున్న
K Annamalai : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సీఎం విజయ్ తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు కే అన్నామలై. ఆయన బీజేపీకి రాజీనామా చేశారని, త్వరలోనే సొంత పార్టీ పెడతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ ప్రచారానికి తమిళన�
Rajya Sabha : రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందులో ఒడిశాకు జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కూడా ప్రకటించింది.