KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రెండు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్కు చెంపపెట్టు వంటిది. న్యాయం వైపు నిలబడి కలబడితే ఎంతటి రాజకీయ జిత్తులు, కుయు�
Pilot Rohith Reddy | నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే నా లక్ష్యమని తేల్చిచెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�
ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకో సిస్టమ్ కాదు; తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా! ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలోగానీ, అసోంలోగానీ ఎటువంటి ఎకో సిస్టమ్ లేదు. ఇక ఆం�
పేద ప్రజల ఆర్థిక ఉన్నతికి తోడ్పడేందుకే సంక్షేమ పథకాల రచన జరుగుతుంది. ప్రాంత లేదా దేశ సమగ్రాభివృద్ధి సాధనకు అదో అనివార్య మార్గం. అయితే స్వార్థపర రాజకీయ శక్తులు ఆ చిన్న తోవను కావలసినంత వెడల్పు చేసుకొని ఓట�
మనది వ్యవసాయక దేశం! మన దేశంలో మెజారిటీ (60 శాతం) ప్రజలు వ్యవసాయం, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, చేపల పెంపకాలు, తదనుబంధ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లందరి కొనుగోలు శక్తిని పెంచగలిగితే, వివిధ వస్తువులు క
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఆలేరు మండలాధ్యక్షుడు పూజారి కుమారస్వామి గౌడ్ ప్రజలకు పిల�
స్వాతంత్ర భారత దేశం కోసం ఎందరో మహనీయుల త్యాగాల స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని బీజేపీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్ పిలుపునిచ్చారు.
ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లను వీడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 2022-24 మధ్య కాలంలో దేశంలోని 20 ఎయిమ్స్లకు చెందిన 429 మంది వైద్యులు రాజీనామా చేస
BJP | దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బీజేపీ (BJP), కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్గాంధీ క�
Telangana | ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' ఇదీ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ వల్లెవేస్తున్న మంత్రం. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇది కేవలం నినాదానికే పరిమితమైంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమై
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారు. ఇవీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కూసిన అడ్డగోలు కూతలు. ఎన్నికల ముందు అప్పుల గురించి చేసిన హంగామా ఇంతా అంతా క�