కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మాజీ సర్పంచులు, కీలక నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ ఎంపీ ఈటల రా�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్�
వచ్చే నెలలో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ తమ కూటమి పార్టీలకు బీజేపీ విజ్ఞప్తి చే�
రాష్ట్ర బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో మహిళల ప్రాధాన్యత ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను, నాయకు�
వినాయక మండపాల వద్ద కావాల్సిన సౌకర్యాలు సమకూర్చాలని బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణకు శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పసులేటి గోపి కిషన్ ఆధ్వర�
రాష్ట్రంలో యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నవారెవరూ రైతులు కాదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా యూరియా అవసరమున్న వాళ్లంతా తీసుకుని వెళ్తున్నారని చెప్పారు.
చట్టసభల సభ్యులు 30 రోజులు జైలులో ఉంటే వారి పదవులు రద్దయ్యే చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ అలాంటి చట్టం వస్తే దాదాపు రెండేండ్లు జైలులో ఉన్న అమిత్షా పదవినే ముందుగా రద్దు చేయాలని సీపీఐ జా�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో తలెత్తిన ఎరువుల కొరత రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభానికి దారితీసింది. అనేక జిల్లాలలో రైతులు నిరసనలకు దిగడంతో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం లాఠీచ�
సీఎం రేవంత్రెడ్డి గురువారం నాటి తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. వాస్తవానికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీ సుదర్శన్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి స
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేంద్రంలోని ఎన్డీయే కూటమి రెండూ కలిసి బీసీలను నిండా ముంచాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
ఎంత పాత తెలుగు సినిమాలోనైనా నగలు తాకట్టు లేదా కొనే దుకాణాన్ని చూపే సన్నివేశంలో తలపై టోపీ పెట్టుకొని, వచ్చి రాని తెలుగు మాట్లాడే మార్వాడీనే చూపిస్తారు. అంటే తెలుగు ప్రేక్షకుడు ఆ వ్యాపారంలో మరొకరిని అంగీక
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ పట్టా పుచ్చుకుంటే, బీజేపీ పీహెచ్డీ చేసింది. అయితే మోదీ, కాదంటే ఈడీ అనే మాట ఊరికే రాలేదు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో బీజేపీ సర్�