కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ధ్యేయంతో ఏర్పడిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టు వ్యవహరిస్తున్నది.
‘కేరళ సీఎం పినరయ్ విజయన్ను ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎలా పోలుస్తరు? ఆయన వ్యాఖ్యలు ఇండియా కూటమికే నష్టం వాటిల్లేలా ఉన్నది. అది బీజేపీకే లాభం ’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూన�
MK Stalin | తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం దగ్గరపడటంతో ప్రచారం జోరందుకుంది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. బుధవారం బీజేపీ (BJP) లక్ష్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Tamil Nadu
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇవి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
Assam Elections : అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ప్రకటించింది. సంకల్ప పాత్ర పేరుతో రూపొందిన ఈ మేనిఫెస్టోలో బంగ్లాదేశీయులను రాష్ట్రం నుంచి పంపించడంతోపాటు యూసీసీ చట్టంపై క
Leander Paes : లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్.. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు సమక్షంలో లియాండర్ పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ అసెంబ
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ ఓటర్ల నిర్ణయం కీలకం కానున్నది! రాష్ట్రంలో రెండు వంతుల మెజారిటీపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతంలోని 54 సీట్లను గెలుచుకోగలిగితే అధికార పీఠం తమకే �
రూ.50 కోట్ల టెండర్ల రద్దుపై కరీంనగర్ బల్దియా భగ్గుమంటున్నది. నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారన్న విమర్శలు వస్తుండడం రాజకీయ పార్టీల మధ్య ప్రకంపనలు సృష్టిస్తున్నది. అలాగే.. బీజేపీ, కాంగ్రెస్లో వర్గ విభేద�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) పై తీవ్ర విమర్శలు చేశారు. ముర్షిదాబాద్ (Murshidabad) లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవ
బీజేపీ నాయకుడి కుమారుడు ఒకడు సుమారు 25-30 మంది బాలికలపై లైంగిక దోపిడీకి పాల్పడటమే కాక, వారికి వీడియోలు చూపించి బ్లాక్మెయిల్కు పాల్పడిన దారుణ ఘటన దక్షిణ గోవాలో వెలుగుచూసింది.