మా పార్టీ (నేషనల్ కాన్ఫరెన్స్) ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో చేరుతారని, జమ్ము కశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కుమ్మక్కయి దాడులకు ఎగబడుతున్నాయని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రెండ�
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో 15 ఏండ్ల్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరపడింది. ఓటమితో తృణమూల్ పార్టీలో పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
West Bengal : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ మొండి పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీకి గవర్నర్ షాకిచ్చారు.
Kapil Sibal | తమిళనాడు (Tamil Nadu) లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ (Kapil Sibal) తనదైన శైలిలో స్పందించారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ (BJP) తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుక�
Assembly Elections: ఎస్సీ, ఎస్టీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ క్లారిటీ కనిపించింది. అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో కీలకమైన ఎస్సీ, ఎస్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.
Bihar Cabinet : బిహార్లో ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ గురువారం జరిగింది. మొత్తం 32 మందితో కొత్త మంత్రులతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది.
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేంధు అధికారి సన్నిహితుడు, పీఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడిందని, ఈసీ వారికి సహకరించిందని ఆరోపిస్తూ ఆమె నిర�
Agnimitra Paul: బీజేపీ మహిళా నేత , ఎమ్మెల్యే అగ్రిమిత్ర పౌల్.. బెంగాల్ సీఎం రేసులో ఉన్నారు. ఒకవేళ ఆ పార్టీ మహిళా సీఎంను ప్రకటించాలని భావిస్తే, అప్పుడు అగ్నిమిత్ర ఆ రేసులో ముందుంటారు. దీదీకి కౌంటర్గా అగ్నిమ�
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ ఎంతో సహాయపడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మైనారిటీ అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో డీలిమిటేషన్ వారి ప్రాబల్య�
శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్న
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.