ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది.. ఆడంబరాలు, విందులు, వినోదాలు, ప్రలోభాలు, పంపకాలు, ప్రచార ఆర్భాటాలు ఒకటా, రెండా ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం.. పోలింగ్కు నెల రోజుల పాటు సమయం ఉండడంతో అటు పార్టీలు, ఇటు అభ్యర్థు�
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, బీసీ బిల్లుకు పూర్తి వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ ర�
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో గురువారం లోకాయుక్త చేసిన సోదాల్లో ప్రజా పనుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీపీ మెహ్రాకు నమ్మశక్యం కాని రీతిలో ఆస్తులున్నట్టు గుర్తించారు. రూ.లక్షల కొద్ద్దీ డబ్బు, కిలోల కొద�
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు మ
బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెల�
బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని, ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 3 వేల కోట్లకు పైగా నిధులు పూర్తిగా నిలిచిపోయాయన�
కాంగ్రెస్ నేతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలని ఆపార్టీ ఎంపీ ప్రతిపాదించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. గురువారం హైదరాబాద్లో జరిగిన బీజేపీ సమావేశంలో మాజీ మేయర్, కాం�
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ నియ�
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్గాంధీ ‘రాజ్యాంగాన్ని సంరక్షిస్తా’, ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా’ అని చెప్తూ రాజ్యాంగ ప్రతిని చేతుల్లో పట్టుకొని దేశమంతా కలియతిరుగుత�
ఓటు చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 31వ వార్డులో ఓటు చో
పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ నేతల మాటలను చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. 1960లలో దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది కాంగ్రెస్సే.