బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు.
ఆదిలాబాద్లో జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నదని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచే చేరికలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెల�
బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని, ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 3 వేల కోట్లకు పైగా నిధులు పూర్తిగా నిలిచిపోయాయన�
కాంగ్రెస్ నేతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలని ఆపార్టీ ఎంపీ ప్రతిపాదించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. గురువారం హైదరాబాద్లో జరిగిన బీజేపీ సమావేశంలో మాజీ మేయర్, కాం�
డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి పరుగులు అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలించే రాష్ర్టాలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో ఈ ఉదంతమే రుజువు చేస్తుంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ నియ�
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్గాంధీ ‘రాజ్యాంగాన్ని సంరక్షిస్తా’, ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా’ అని చెప్తూ రాజ్యాంగ ప్రతిని చేతుల్లో పట్టుకొని దేశమంతా కలియతిరుగుత�
ఓటు చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని 31వ వార్డులో ఓటు చో
పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ నేతల మాటలను చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. 1960లలో దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది కాంగ్రెస్సే.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార ఎన్డీఏలో ముసలం ఏర్పడింది. సీట్ల సర్దుబాటు వ్యవహారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనపడడం లేదు. బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థ�
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం మొట్లగూడ, రావుల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ, జడ్పీటీ�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో విఫలమవడం.. రైతులు, మహిళలు, యువత ఇలా ఏ వర్గం చూసిన అసమ్మతితో ఉండడ