కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. బెంగళూరులోని రూ.200 కోట్ల విలువజేసే ఖరీదైన బంగ్లాకు సంబంధించి ఆస్తి వివరాల్ని రాజీవ్ చంద్రశేఖర్ దాచిపెట్టారని, ప్రజా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ విద్యా సంవత్సరం నుండి ఆధునిక వసతులతో ప్రారంభించబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) ను చండూరులో ఏర్పాటు చేయాలని బీజేపీ చండూరు మండలాధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు కోరారు
NDA seat deal in Tamil Nadu | త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందాన్ని ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 178 స్థానాల్లో అన్నాడీఎంకే, 27 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నాయి.
Etela Rajender | బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికనున రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్
Mamata Banerjee: ఓటింగ్ హక్కులను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని, దీన్ని అడ్డుకుంటామని, చివరి వరకు దీనిపై పోరాటం చేస్తామని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఇవాళ బెంగాల్ సీఎ
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం రంగస్వామి నేతృత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారం చేపట్టాలని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి ఆశి
శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కేరళలో రాజకీయ వేడి రాజుకున్నది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడుతాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా మ�
Assam elections : అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి మరోసారి ఒకే స్థానం
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్పై పడింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సారథ్యంలోని �
సుదీర్ఘకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్, బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. మొత్తం 37 ఖాళీలకు గాను సోమవారం మూడు రాష్ర్టాల్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశార�