హుజూరాబాద్ గడ్డ ఎప్పటికీ కేసీఆర్ అడ్డా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఉరికించి కొడతామని హెచ్చరించారు. రానున్న గ్రామపంచాయతీ, మున్�
హిందీని జాతీయ భాషగా చేస్తే దేశంలో సమైక్యత ఏర్పడుతుందని ఆ భాష సమర్థకులు అంటుంటారు. కానీ, ఇప్పుడు దేశంలో అనైక్యతకు హిందీ కారణమవుతున్నది. భాషపై ఆవేశకావేశాలు రగులుతున్నాయి. మరోసారి దేశంలో హిందీ వ్యతిరేక పవన
తెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కో సం ప్రధాని మోదీ ఉవ్విళ్లూరుతారని విపక్షాలు మండిపడుతూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల ఆరోపణలను నిజం చేస్తూ అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రంల
అసత్యాలు ఎల్లకాలం రాజ్యమేలవు. సత్యం ఏనాటికైనా జయిస్తుంది. ఎప్పుడూ ఒకరిమాటే చెల్లుబాటు అవుతుందని భావించడం పొరపాటు. ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నది అదే. తన కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవడానికి బీజేప�
తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ పాలిత ఒడిశాలోని బాలాసోర్లో బీఈడీ విద్యార్థిని ఒకరు ఆత్మాహుతి చేసుకుని మరణించడం మనకు సిగ్గుచేటని సుప్రీం కోర్టు మం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అంటే గిట్టనట్టుగా, ఇక్కడి వినతులు, విజ్ఞాపనలు పట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అన్నింటికీ తలూపుతూ వస్తున్నది. అడిగిందే తడవుగా ఆగమేఘాలప
దేశంలో జాతీయ విద్యావిధానం-2020కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ విద్యావిధానం పేరుతో దేశంలో విద్య కార్పొరేటీకరణ, కాషాయి�
Women Congress Dharna : కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మహిళా నేతలు ధర్నాకు దిగారు. పలు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వెళ్లిన లీడర్స్.. ఢిల
Mamata Banerjee | బెంగాల్ ప్రజలను, వారి భాషను బీజేపీ తక్కువ చేసి చూస్తోందని, ఈ పద్ధతిని మార్చుకోకుంటే తమ ప్రతిఘటన ఢిల్లీకి వినిపిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. తృణమూల్ అమరవీరుల ది�