Devyani Rana: జమ్మూకశ్మీర్లోని నగ్రోటా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్లు పూర్తి అయ్యేలోగా దేవయాని 5 వేల ఓట్ల మెజారిటీతో ముందున్నారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది. బీఆర్ఎస్కు 12,503 ఓట్లు రాగా కాంగ్రెస్కు 12,292 ఓట్లు వచ్చాయి. అంటే మూడో రౌండ్లో బీఆర్ఎస్ 211 ఓట్ల మెజారిటీ సాధించింది.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉంది
ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా, రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపుదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్ప�
మద్య నిషేధం అమలులో ఉన్న బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వం మెల్లిమెల్లిగా దానిని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. గిఫ్ట్ సిటీ తర్వాత గుజరాత్ ప్రభుత్వం కచ్లోని దోర్దోలో వార్షిక 100 రోజుల ఉత్సవం ర�
Anti-defection law | పార్టీ ఫిరాయింపుల విషయంలో కలకత్తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణలో మునుపు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఇలా ఏ ఉప ఎన్నిక జరిగినా, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదంటూ కమలనాథులు పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమను తాము కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సమ ఉజ్జీవులుగా చెప్పుకున్న కమలం పార్టీ.. కీలక సమయంలో చేతులు ఎత్తివేసింది. బీఆర్ఎస్ను నిలువరించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో తమ భావజాలాన్�
Bengaluru Airport : కెంపగౌడ విమానాశ్రయంలో ఓ ముస్లింల బృందం నమాజ్ చేసిన ఘటన వివాదాస్పదం అవుతున్నది. కర్నాటక రాష్ట్ర బీజేపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని బ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఫలితాలపై విశ్లేషించుకుంటామని, పరిపాలనలో మార్పులు చేర్పులున్నా.. తన అప్రోచ్లో ఏమైనా తేడాలున్నా సరిదిద్దుకునే అవకాశంగా భావిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్
బీజేపీతో తనకు ఉన్న స్నేహబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రం తనకు సహకరిస్తున్నదని స్వయంగా ఆయనే తెలిపారు. నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు
వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ని ప్రశ్నించి సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ రాజకీయ వారసత్వాన్ని సమ�