Ritu Tawde : ముంబై (బృహన్ ముంబై కార్పొరేషన్-బీఎంసీ) మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే వర్గం)కు చెందిన సంజయ్ శంకర్ ఘాడి నామినేషన్ దాఖలు చేశారు.
Delhi Police : ఢిల్లీలో ఇటీవల అమ్మాయిలు ఎక్కువగా తప్పిపోతున్నారంటూ స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పరిధిలోని యూజర్ల వాట్సాప్, సోషల్ మీడియాలో ఈ అంశానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించుకుని మున్�
Municipal Elections | జనగామ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తన సతీమణి 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూప గెలుపుకోసం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖాన వైద్యుడు మాచర్ల భిక్షపతి పాల్గొనడం వివాదాస్పదమైంది.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సూ ర్యాపేటలోని 48వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలను పట
కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి మేడిగడ్డ బరాజ్ను బాంబులతో పేల్చివేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డ్యామ్లను బాంబులతో పేల్చి వేసి ఇసుక మా�
మున్సిపల్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలోనే బీజేపీ తుస్సుమంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్ర పర్యటనకు రావడం, ఆయన ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కూడా ఇవే కావడంతో సభ
Pawan Kalyan | తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ రెండేళ్లలో చేసింది ఏం ఉందని మాజీ ఎంపీ వినోద్కుమార్ ప్రశ్నించారు. మంగళవారం రేకుర్తిలోని 20వ డివిజన్, 28వ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ �
రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట�
మున్సిపల్ ఎన్నికలవేళ జాతీయ పార్టీల్లో టికెట్ల మంట రాజుకున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కార్చిచ్చులా రగిలింది. కాంగ్రెస్లో కల్లోలం.. బీజేపీలో విలాపాన్ని సృష్టించింది. ప్రధానంగా జగిత్యాల జిల్�