Telangana | ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' ఇదీ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ వల్లెవేస్తున్న మంత్రం. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇది కేవలం నినాదానికే పరిమితమైంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమై
రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారు. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ ఖజానా చేతికిచ్చి పోయారు. ఇవీ కాంగ్రెస్ నేతలు అధికారం కోసం కూసిన అడ్డగోలు కూతలు. ఎన్నికల ముందు అప్పుల గురించి చేసిన హంగామా ఇంతా అంతా క�
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్ ఆరోపించారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో �
బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Uttarakhand | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ నెల 5న వచ్చిన ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన ధరాలీ, హర్షిల్ గ్రామాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన 5 వేల రూపాయల సహాయాన్ని గ్రామస్తులు నిర్దంద్వంగా తిరస్కరించార
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ అఖండ విజయం సాధించి ప్రజాక్షేత్రం లో కేసీఆర్ మళ్లీ హీరోగా నిలుస్తారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న�
BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు సమక్షంలో గువ్వల బీజేపీ గూటికి చేరారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ�
2019 తర్వాత కేంద్రంలో ఇక తమకు తిరుగులేదనుకున్నది బీజేపీ. కానీ, తూర్పున మమత, ఉత్తరాన కేజ్రీవాల్, దక్షిణాన కేసీఆర్ రూపంలో ఆ పార్టీకి గట్టి దెబ్బ తాకింది. అప్పటికే 8 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఆ పార�
బీహార్ రాష్ట్రంలో జరుగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి, అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి