షోలాపూర్ మేయర్గా తెలుగు వ్యక్తి వినాయక్ రామకృష్ణ కొండ్యాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 102 మంది సభ్యుల్లో బీజేపీకి చెందినవారు 81 మంది గెలుపొందారు. ఈ క్రమంలో 12వ వార్డు కార్పొరేటర్ వినాయక్ రామకృష్ణను మేయ�
ఏడాది కాలంగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కు నూతన ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ని బీజేపీ ఎంపిక చేసింది. న్యూఢిల్లీలో సమావేశం తర్వాత మణిపూర్ బీజేపీ శ�
Manipur : స్థానిక తెగల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ముఖ్యమంత్రి పదవికి యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ( Yumnam Khemchand Singh) ఎంపికయ్యారు.
బీజేపీలో మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంచాయితీ రోడ్డుకెక్కింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాగరాజు గౌడ్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశే�
మంథని మాజీ శాసనసభ్యుడు చంద్రుపట్ల రాంరెడ్డి (80) మంగళవారం తుది శ్వాస విడిచారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన రామ్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు ఖమ్మంపల్లి గ్రామ సర్పంచ్గా పనిచేశారు.
ఒకటా రెండా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ జనవరి 29న లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ఒక్కటేనా? రకరకాల నివేదికలు డజన్ల కొద్దీ ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్�
కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సాధించింది గుండు సున్నా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Union Budget | దేశ జీడీపీలో ఇప్పటికే సగాని కంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది.
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
రాష్ట్రంలో రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి చేరింది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగియగా, ఒక్కో వార్డు నుంచి సుమారు 10 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 116 మున్సి�