Harish Rao | గోదావరి నదిపై ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగానే.. కాళేశ్వరంను నిర్మించిన కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గ�
Harish Rao | తమ్మిడిహట్టి వద్ద అగ్రిమెంట్ జరిగి ఉంటే.. ఏడెండ్లు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదని ప్రస్తుత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించ�
Harish Rao | కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మొత్తం ట్రాష్లాగా ఉంది అని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. చరిత్రలో ఇలాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం రిపోర్టులు ఇచ్చారు.. కానీ అలాంటి�
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపినట్టు సమాచారం.
దశాబ్దాలుగా నల్లగొండ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా ఎలా మారుస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రశ్నించార
Mamata Benerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Benerjee) ఢిల్లీ పోలీసులపై ఫైరయ్యారు. తమ రాష్ట్ర భాష అయిన బెంగాళీ(Bengali)ని బంగ్లాదేశ్ భాష అంటూ పోలీసులు పేర్కొనడంపై ఆమె మం�
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని మరికల్ మండల బీజేపీ (BJP) మండల కార్యదర్శి దేవేందర్ గౌడ్, కోశాధికారి అశోక్ కుమార్, సీనియర్ నాయకుడు నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మరికల్ మండ�
బీజేపీ పాలిత ఒడిశాలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తా జా ఉదాహరణ కంధమాల్ జిల్లాలో జరిగిన హృదయవిదారక సంఘటన.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై చేసిన దాడిని బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని, పెహల్గాం దాడిలో పాల్గొన్న వాళ్లలో ఎంత మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతుందని
Rahul Gandhi | బీహార్ ఓటర్ల లిస్టుకు సంబంధించి పార్లమెంట్లో తీవ్ర రగడ జరుగుతున్న క్రమంలో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.
వైద్యుల నిర్లక్యం ఏడాది బిడ్డ ప్రాణం తీసింది. పిల్లాడిని చూడకుండానే దవాఖానాలను మార్చిమార్చి రిఫర్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం చివరికి ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్నది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో జరిగింద�
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా,