బీసీ రిజర్వేషన్ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసేందుకు కపట నాటకానికి తెరతీసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు
ST certificates | మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన బీసీలకు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వద్దని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ బిక్షపతి డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై అస్పష్టత నెలకొంది. కీలకమైన బీసీ కోటాపై రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు ఎన్నికలుంటాయా? ఉంటే ఎప్పుడు జరుగుతాయనే అయోమయం పెరుగుతోంది. అసెంబ్లీలో తీర్మానం చేశాం.. కేంద్�
దేశంలో మహిళలకు భద్రత లేకుండాపోతున్నది. దేశంలో ఎక్కడో ఓ చోట సగటున ప్రతీ గంటకు నలుగురు మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2023 వరకూ అంటే పదేండ్లలో దేశంలోని 3,2
ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఎప్పుడైనా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అసాధ్యమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలమైతే.. బీఆర్ఎస్ది తెలంగాణ భావజాలమని మంగళవారం ఒక ప్రక�
Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా మళ్లీ బీజేపీలో చేరేదే లేదని కుండబద్ధలు కొట్టిన రాజా సింగ్.. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరేందుకు సిద్ధమేనని స్పష్టం
బీజేపీ తప్పిదాలను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ సాయం చేస్తుందా? సోమవారం పార్లమెంట్ సాక్షిగా జరిగిన నాటకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం జరిగిన ఆపరేషన్ సింద�
రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. బీసీల కోసం పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్సేనని, ఇంకా మోసం చేయాలనుకుంటే తగిన మూల్యం చె�
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2024-2025 మధ్యకాలంలో 981 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 825 మంది వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకోగా 138
BJP And Tipra Motha Workers Clash | ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి
బీజేపీ పాలిత మహారాష్ట్రలో మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన లడ్కీ బెహన్ యోజన పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఈ పథకం కింద పురుషులు కూడా పేర్లు నమోదు చేసుకోగా, వారికి ప్రభుత్వం కళ్లు మూసుకుని నెల�
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి మొదలైంది.