మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు టాప్గేర్లో దూసుకుపోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఖానాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ �
నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకుంది. మొత్తం 60 డివిజన్లకు 28 స్థానాల్లో బీజేపీ గెలిపిచినప్పటికీ ఎంపీ అర్వింద్ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని
ఒక పక్క ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికత వివిధ రంగాల్లో పెను మార్పులకు కారణమవుతుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం దానిని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్ధులపై శక్తిమంతమైన ఆయుధంగా వాడుకుంటున్నదని ఆరోపణ�
‘ఒట్టేసి చెప్పు.. మాకు ఓటేశావా.. లేదా.. ఒకవేళ ఓటు వేయకుంటే మేమిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి.’ అంటూ పోటీ చేసిన ఓ బీజేపీ అభ్యర్థి ఓటర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్లో చ�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పలు రైతు సంఘాల నేతలను కలిశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన ఆయన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో రైతు నేతలతో భేటీ అయ్యారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై
BJP | పురపోరులో బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి నియోజకవర్గాల పరిధిలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించలేదు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఊదరగొడుతున్న బీజేపీ నాయకులను జనం పట్టి�
Municipal Elections | పల్లెల్లో ఉనికే లేని బీజేపీ ఇప్పుడు పట్టణాల్లోనూ గల్లంతైంది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టు ఉంటుందనే వాదనలను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్తో అనైతిక పొత్తు పెట్
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడే అయింది. శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. వరుసగా మూడోసారి కైవసం చేసుకొని, హ్యాట్రిక్ సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉరిశాలగ
అధికార పార్టీ పనితీరుకు అద్దంపట్టే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కంగుతున్నది. రెండేళ్ల తమ పాలనకు రెఫరెండం అన్నట్టు చెప్పుకొచ్చిన ఆ పార్టీకి, అడుగడుగునా ప్రతి బంధకాలే ఏర్పడ్డాయి. ఉమ్మడి జిల్ల
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో వింతలు.. విశేషాలు చోటుచేసుకున్నాయి. భార్యాభర్తలు.. తల్లీకొడుకు, అత్తాకోడలు గెలుపొందడం, ఒక్క ఓటుతో విజయాన్ని ముద్దాడటం.. టాస్ ద్వారా గెలుపు తీరానికి చేరుకోవడం వంటి ఘటనలు చోటుచ�
నర్సాపూర్, ఫిబ్రవరి13: నర్సాపూర్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోవడమే అందుకు కారణం.
Laxettipet | మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ విషాదం నెలకొంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్�
Laxettipet | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం నెలకొంది. మూడో వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసి లేదు. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్, ఇతర అభ్యర్థులు ఆందోళనకు
Street Dogs | పాఠశాల ప్రాంగణాల్లో ఉండే వీధి కుక్కలపై సర్వే చేయాలంటూ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఉపాధ్యాయులు �