ప్రజలకు దోమల బెడద లేకుండా జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టాలని కార్వాన్ నియోజకవర్గం జియాగూడ కార్పొరేటర్ బోయిని దర్శన్, బిజెపి పార్లమెంట్ కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డిలు జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ �
బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చక ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramachandra Rao) అన్నారు. పార్టీని నమ్ముకున్నవారిని బీజేపీ ఎప్పుడూ మోసం చేయదని, అందుకు తానే ఉదాహరణ అని చెప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 767 మంది రైతులు ఉసురు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
చెన్నై: వచ్చే సంవత్సరం జరగనున్న తమిళనాడు శాససనభ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో కాని, డీఎంకేతో కాని ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తు పెట్టుకోదని తమిళగ వెట్రి కజగం(టీవీకే) శుక్రవారం ప్రకటించింది. తమ పార్టీ సీ�
తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అ
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీ (BJP).. పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. మరోసారి ఢీల్లీ పీఠాన్ని దక్క�
‘మాది మాకే మీది మీకే’ అని నినదించి సాధించిన తెలంగాణలోకి దొడ్డిదారిన చేరడానికి విఫలయత్నం చేస్తున్న సోదర ఆంధ్ర బీసీ కులాల పట్ల తెలంగాణ ప్రస్తుత పాలకుల వైఖరి వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పద వైఖరికి రా�
KTR | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య విమర్శించారు. 4
బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
Errabelli Pradeep Rao | ఎర్రబెల్లి ఇంట్లో పుట్టిన వారందరు ఎర్ర బల్లులు అని వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుపై బీజేపీ నేత, వరంగల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డ�
ఒడిశాలో అధికార బీజేపీ నేతలు పేట్రేగి పోతున్నారు. ప్రభుత్వ అధికారులపై తమ కార్యాలయాల్లోనే దాడులకు దిగుతున్నారు. ఓ మున్సిపల్ అధికారిని అంతా చూస్తుండగానే తన చాంబర్ నుంచి గల్లా పట్టి గుంజుకొచ్చి విచక్షణా
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరును అధిష్ఠానం ఏకగ్రీవంగా ఖరారుచేసింది. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్న నేపథ్యంలో అటువంటి వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది పార్టీ అధిష్టానమని, ఎవరూ అనవసర సమస్యను సృష్టించకూడద�