జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి మొదలైంది.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ‘అసలు తెలంగాణకు అక్కరకు రాని, ఈ ప్రాంత ప్రజలకు అక్కరేలేని పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాదు కద�
KTR | తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్స�
Jagadish Reddy | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
‘ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నకిరేకంటి మొగిలయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్లో పార్టీ ముఖ్య కార్
Rahul Gandhi | ఓబీసీలకు అన్ని రంగాల్లో వివక్ష ఎదురవుతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘బాగిదారి న్యాయ మహా సమ్మేళనం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పార్లమెంట్లో చేసే చట్టాలను దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. ప్రభుత్వం చట్టాలను తయారు చేయడమే కాకుండా, సవ్యంగా అమలు చేసినప్పుడే వాటి గౌరవాన్ని కాపాడినట్టు లెక్క. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ఇంకా నోటిఫికేషన్ కూడా జారీ కాకున్నా బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆ రాష్ట్రంలో కాకుండా దేశ పార్లమెంటులో హోరాహోరీగా సాగుతున్నది. వరుసగా రెండో రోజైన గురువారం విపక్షం ఉభయసభలను స్తంభింపజేయడం పరిస్థితి తీ
‘మీరంతా కలిసి పనిచేస్తే వికారాబాద్ జిల్లా పరిషత్ మీద గులాబీ జెండా ఎగురుతదని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో వికారాబాద్ నియోజకవర్గం బంట్వారం, కోట్పల్ల�