బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన తాజా వ్యాఖ్యలు ఇరకాటంలోక
గత రెండు, మూడు రోజులుగా ఆలేరు పట్టణ పరిధిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలైన సిల్క్ నగర్, మార్కండేయ కాలనీ, కుమ్మరివాడ, పెద్దమ్మ వాడ, రంగనాయకుల వీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైందన�
చండూర్ మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు.
దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో తమకు సంఘర్షణ ఉంది కాని గొడవలు లేవని బీజేపీ సైద్ధాంతిక గురువుగా పరిగణించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
Mohan Bhagwat | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మధ్య విభేదాలున్నట్లు వస్తున్న వదంతులను ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు. సంస్థాగత వైరుధ్యాలున్నప్పటిక�
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ఉన్న బీటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవడంతో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు గురువారం రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.
Congress promises | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తరమికొట్టాలని బీజేపీ మండల అధ్యక్షులు కేతూరి నారాయణ డిమాండ్ చేశారు.
MLA Prashanth Reddy | రాష్ట్రంలో కరువు పారద్రోలిన ప్రాజెక్టు కాళేశ్వరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నర్మాలలో వరద బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర
‘ఒక దేశం-ఒక పార్టీ’ దిశగా దేశాన్ని బీజేపీ తీసుకువెళ్తున్నది. 30 రోజులపాటు కస్టడీలో ఉంటే 31వ రోజు ప్రధాని, సీఎం ఎవరైనా రాజీనామా చేయాలి లేదా పదవీ దానంతట అదే ఊడిపోయేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వ�
రాష్ర్టాల బిల్లులకు ఆమోదం తెలియచేయడంలో గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న స్వయం ప్రతిపత్తిని బీజేపీ పాలిత రాష్ర్టాలు గట్టిగా సమర్థించాయి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లుల కేసులో తీర్పు చెప్పినట్లుగా స�
Rahul Gandhi | ఎన్నికల్లో ఓట్ల చోరీ (Vote theft) కి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం (NDA govt) అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత (Congress top leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.
స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకోటికి బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో వినతి సమర్పించారు.